6 నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
రాష్ట్ర ప్రణాళిక నోడల్ ఏజెన్సీగా ప్లాన్ హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని అయిదు దశల్లో నిర్వహించడానికి వీలుగా…
పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం
ఉత్పత్తి వృద్ధి, రైతు ఆదాయం పెంపే లక్ష్యం అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన పడిపోయిన వృద్ధి రేటును తిరిగి గాడిలో…
జల మండలిలో ఈ ఆఫీస్ సేవలు
త్వరితగతిన కార్యకలాపాల నిర్వహణ హైదరాబాద్ : జలమండలిలో ఇక నుంచి ఈ ఆఫీస్ సేవలు రానున్నాయి. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు దీనికి శ్రీకారం చుట్టారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. దీని ద్వారా మరింత సౌకర్యాలు అందనున్నాయి. ఫైల్ చలనం..…
చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత అమరావతి : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను కావాలని నాశనం చేశాడంటూ మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రజా సమస్యలపై చర్చకు…
తెలుగు ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో…
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అబద్దం
క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ సంస్థ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సంస్థ తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆసక్తికర…
ఎర్ర బుక్కులో జగన్ పేరు రాస్తే నీకే ప్రమాదం
మంత్రి నారా లోకేష్ ను హెచ్చరించిన కొడాలి నాని బెజవాడ : మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. గత కొంత కాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన తను ఉన్నట్టుండి బయటకు వచ్చారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పేరుతో దోపిడీ…
కేసీఆర్ ను విమర్శించే అర్హత ఆకునూరికి లేదు
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : ఏం అర్హత ఉందని మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తారంటూ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని ఉద్దేశించి ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.…
రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏం ముఖం పెట్టుకుని తెలంగాణలో అడుగు పెట్టారంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను…
గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమ
ప్రకటించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే మూడు…
















