ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అలియాస్ సీహెచ్ పురుషోత్తమ కుమార్ లు సోమవారం ప్రమాణం చేశారు.హైకోర్టు మొదటి కోర్టు హాల్లో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం,…
మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి
సియోల్ (సౌత్ కొరియా) : దక్షిణ కొరియాకు చెందిన GaN ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ (Soft-Epi) కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ (Mr. Sung Min, Hwang), సీనియర్…
ఏపీకి తలమానికంగా కుప్పంను మారుస్తాం : సీఎం
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న కుప్పం శాసన సభ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ ప్రాయంగా, రాష్ట్రానికి తలమానికంగా నిలిపేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. దేశం…
ఏపీలో 12 లక్షల బంగారు కుటుంబాల గుర్తింపు
చిత్తూరు జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీరికి అండగా నిలిచేందుకు ఇప్పటి వరకు 1.10 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావడం పీ4 కార్యక్రమంపై సమాజంలో…
మత్స్యకారుల కోసం గాలిస్తున్నాం : రాం ప్రసాద్ రెడ్డి
అమరావతి : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారులంతా క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. బాధిత…
బండ్ల గణేశ్ రుణ ఎగవేత హైకోర్టులో ఎదురు దెబ్బ
హైదరాబాద్ : ఆయన సినీ నిర్మాత, ఆపై వ్యాపారవేత్త. అంతకు మించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. తన కోసం ఏమైనా చేస్తానంటాడు. ఆ మధ్యన తెలంగాణలో ఉంటూ ఏపీలో సర్కార్…
ఏపీ టూరిజం హబ్ గా కుప్పం : చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీలో టూరిజానికి కేంద్రంగా కుప్పంను తయారు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 61 సంవత్సరాల…
చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్న పాశం యాదగిరి
హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని అన్నారు. ఇక్కడ పోలీసు శాఖ అనేది ఒకటి ఉందా అని ప్రశ్నించారు. ఏపీకి చెందిన పోలీసులు…
ప్రశ్నించడాన్ని ఎవరూ చంపలేరు : రావణ్
అమరావతి : ప్రశ్నించడం అన్నది ప్రజాస్వామ్యానికి మూలం, ముఖ్యం కూడా. ప్రభుత్వాన్ని ప్రత్యేకించి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల తరపున గొంతు వినిపిస్తూ వస్తున్నారు యూట్యూబర్ రావణ్. ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఏకి పారేస్తూ…
గుడివాడ అమర్నాథ్ మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే
అమరావతి : రాష్ట్రంలో మహిళలు తల దించుకునేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోం మంత్రి అనిత పై , ఒక దళిత మహిళపై చేసిన మేకప్…
















