జగన్ రప్పా రప్పా క్రెడిట్ మాకొద్దు

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో ప‌ర్య‌టించారు. తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. సీఎం…

గోదావ‌రి పుష్క‌రాల ఏర్పాట్ల కోసం రూ. 1500 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీలో గోదావ‌రి పుష్క‌రాల ప‌నుల కోసం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రూ. 1500 కోట్లు మంజూరు చేశారు. ఈ విష‌యాన్ని శ‌నివారం వెల్ల‌డించారు రాష్ట్ర పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. రాజమహేంద్రవరం ఇవాళ ప‌ర్య‌టించారు. మున్సిపల్…

9న నెట్ ఫ్లిక్స్ లో రామ్ చ‌ర‌ణ్ పెద్ది స్ట్రీమింగ్

ముంబై : బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం పెద్ది. ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు రామ్ చ‌ర‌ణ్ , జాహ్న‌వి క‌పూర్, జ‌గ‌ప‌తి బాబు, శివ రాజ్ కుమార్. ఈ సినిమా విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఆశించిన దానికంటే…

కేంద్రీయ విద్యాల‌యానికి 10 ఎక‌రాలు కేటాయించాలి

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి అర‌వింద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర స‌ర్కార్ జ‌గిత్యాల ప్రాంతానికి కేంద్రీయ విద్యాల‌యాన్ని మంజూరు చేసింద‌న్నారు. శ‌నివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. సరైన మౌలిక సదుపాయాల కల్పన కోసం…

అనితా రాధాకృష్ణ‌న్ అరెస్ట్ స‌బ‌బే : మాణిక్కం ఠాగూర్

చెన్నై | మాజీ మంత్రి, డీఎంకే నేత అనితా రాధాకృష్ణన్ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు త‌మిళ‌నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాణిక్యం ఠాగూర్ . శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. “రాజకీయ నాయకత్వంపై విమర్శలు చేసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు కొంత హుందాతనం…

12 ఏళ్ల మోదీ పాల‌నా కాలంలో ఉద్యోగాలు ఎక్క‌డ‌..?

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ స‌భ్యురాలు మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ న్యూఢిల్లీలోని జంత‌ర్ మంతర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మం ఇంకా కొన్ని రోజుల పాటుగా కొన‌సాగుతూ వ‌స్తూనే ఉంది. వివిధ పార్టీల‌కు…

కొణిజేటి రోశ‌య్య జీవితం స్పూర్తిదాయ‌కం : జ‌గ‌న్

తాడేప‌ల్లిగూడెం : ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త కొణిజేటి రోశ‌య్య జ‌యంతి జూలై 4. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆయ‌న ఇవాళ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. త‌న తండ్రి…

ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉపాధి

అమ‌రావ‌తి : ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉపాధి క‌ల్పించ‌డం ప‌ట్ల ప్ర‌శంస‌లు కురిపించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు . కోళ్ల పెంపకం దారులకు మేలు జరిగేలా తమ సంస్థ పని చేస్తుందన్న ఏబీఐఎస్ ప్రతినిధులు. శుక్ర‌వారం ఏబీఐఎస్…

జగన్ అబద్ధాలకు అంబాసిడర్ : అచ్చెన్నాయుడు

అమరావతి : ఈ-పంట నమోదుపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగన్, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సాక్షి పత్రిక చేస్తున్న అసత్య ప్రచారం పూర్తిగా నిరాధారమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అబద్ధాలకు అంబాసిడర్ జగన్ అయితే,…

తెలంగాణ రాష్ట్రాన్ని నాశ‌నం చేసిన కేసీఆర్ : భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మోపిన రుణ భారాన్ని తక్కువ చేసి చూపిస్తున్న BRSపై మండిప‌డ్డారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.…