ఏపీలో 1,404 మ‌ట్టి ప‌రీక్ష కేంద్రాల ఏర్పాటు

వెల్ల‌డించిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ చెల్లించామని అన్నారు. ల్యాబ్లు పని చేయ కపోవడం…

రైతుల‌కు నిరంత‌రాయంగా ఉచిత విద్యుత్

ఇస్తున్నామ‌న్న మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న స‌భ‌లో ఆయ‌న రైతుల‌కు అందిస్తున్న ఉచిత విద్యుత్ గురించి వెల్ల‌డించారు. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9…

జ‌ర్న‌లిస్ట్స్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ డైరీ ఆవిష్క‌ర‌ణ‌

విడుద‌ల చేసిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (JCHSL) రూపొందించిన 2026 డైరీని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు తన…

గతం కంటే ఎక్కువగా అక్రెడిటేషన్లు ఇస్తాం

సీఎం సీపీఆర్వో డా.మల్సూర్ హామీ హైద‌రాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి చెప్పిన ప్ర‌కారం డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు గ‌తంలో కంటే ఎక్కువ‌గానే అక్రిడిటేష‌న్ కార్డులు వ‌స్తాయ‌ని సీఎం సీపీఆర్వో మల్సూర్ తెలిపారు. సీఎం సీపీఆర్వోను డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అఫ్ తెలంగాణ…

ఉద్యాన హబ్ గా రాయ‌ల‌సీమ : సీఎం

శాస‌న స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అన్ని రంగాల‌లో వెనుక‌బాటుకు గురైన రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని మ‌రింత అభివృద్ది చేసేందుకు న‌డుం బిగించామ‌ని అన్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్ర‌వేశ…

లిక్కర్ స్కాం కేసులో క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు క్లీన్ చిట్

న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఉన్న న‌మ్మ‌కం రూడీ అయ్యింది హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌కు భారీ ఊర‌ట ల‌భించింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన లిక్క‌ర్ స్కాం కేసులో ఎలాంటి అక్ర‌మాలు చోటు చేసుకోలేదంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేర‌కు…

మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమరావతి : ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించడం జ‌రిగింద‌న్నారు. వాట్సాప్…

ఏపీలోని రిజ‌ర్వాయ‌ర్లన్నీ క‌ళ‌క‌ళ‌

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని అన్ని చిన్న పెద్ద రిజర్వాయర్లలో 1312 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం 793 టీఎంసీల మేర నీటితో…

సాంకేతిక విద్యా విధానంలో మార్పులు రావాలి

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సాంకేతిక విద్యా విధానంలో అనుగుణ‌మైన మార్పుల‌ను తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్…

వీహెచ్, జెట్టి కుసుమ‌కుమార్ కు ఛాన్స్ ఇవ్వండి

ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గేతో సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి న్యూఢిల్లీ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. రాజ్య‌స‌భ‌కు ఖాళీ అయిన ఎంపీ స్థానాల‌లో వీ హెచ్ హ‌నుమంత రావు, జెట్టి…