Category: News
-

విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్
సంచలన ప్రకటన చేసిన తిరుగుబాటు నేత షణ్ముగం చెన్నై : తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సన్నివేశం ఎదురు కాలేదు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ అన్నాడీఎంకే, డీఎంకే, ఇతర పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు కురిపించాయి. కానీ అనూహ్యంగా కేవలం 2 ఏళ్ల కాలంలోనే , తక్కువ వ్యవధిలో 234 సీట్లకు గాను 108 సీట్లను సాధించి టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. బుధవారం స్పీకర్…
-

కిమ్స్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు : చంద్రబాబు
ఎంట్రప్రెన్యూర్ గా మారితేనే సంపద సృష్టికి ఛాన్స్ అమరావతి : చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆస్పత్రి ఇప్పుడు విస్తరించి 30 వేల కోట్ల ఆస్తిగా మారిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బుధవారం నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించారు. ఎంట్రప్రెన్యూర్ గా మారితేనే దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టికి అవకాశం ఉంటుందన్నారు. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్…
-

హాస్టల్స్ కోసం రూ. 110 కోట్లు చెల్లింపు
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : వచ్చే ఏడాది మరో 10 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామని ప్రకటించారు మంత్రి ఎస్. సవిత. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు. సమస్యలు వచ్చినప్పుడు వార్డెన్లతోగాని, తల్లిదండ్రులతోగాని తెలపాలన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని హితవు పలికారు. పట్టుదలతో ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని, భవిష్యత్తులో మీలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, ఇంజినీర్లు ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర…
-

ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్
కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.2 BHK ఇళ్ల కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్లతో పాటు వివిధ నిర్మాణ దశలలో ఉన్న ఇళ్ల లబ్ధిదారులను ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. కాలనీల నుండి 5 నుండి 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారిని…
-

బండి భగీరథ్ బెయిల్ దావాపై హైకోర్టు విచారణ
పోక్సో కేసులో నోటీసులు పంపించిన పోలీసులు హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు. ఈ కేసులో దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో వైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14న విచారణకు రానుంది హైకోర్టులో. ప్రస్తుతం వరుస సెలవులు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈనెల 8వ తేదిన కరీంనగర్ లో భగీరథ్…
-

బీఆర్ఎస్ పార్టీపై భగ్గుమన్న ఎంఐఎం చీఫ్
ఆనాడు మీ హయాంలో జరిగితే చర్యలు తీసుకున్నారా హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది బీజేపీకి చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. ఆయన సుపుత్రుడు బండి భగీరథ్ చేసిన నిర్వాకం పట్ల మహిళలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తను ఓ మైనర్ బాలికను మోసం చేశాడు. ఆపై వాడుకుని వదిలేశాడని మండిపడ్డారు. ఇదే సమయంలో బాధితురాలి తల్లి నేరుగా పోలీస్ స్టేషన్…
-

అగ్నిమాపక శాఖకు కొత్త శక్తి : అనిత
మరింత సమర్థవంతంగా పని చేయాలి అమరావతి : అగ్ని మాపక శాఖ పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర హోం , విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. అమరావతి సచివాలయంలో అగ్నిమాపక శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. శాఖను మరింత సమర్థంగా, వేగంగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు వంగలపూడి అనిత. సమావేశం అనంతరం హోం శాఖ…
-

బీజేపీకి అన్నాడీఎంకే కటీఫ్ టీవీకేకు సపోర్ట్
సంచలన ప్రకటన చేసిన కీలక నేత షణ్ముగం చెన్నై : తమిళనాడులో రాష్ట్ర రాజకీయాలు కీలకంగా మారాయి. నిన్నటి దాకా బద్ద శత్రువుగా ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఒక్కటి కాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి తెర దించారు ఏఐడీఎంకే సీనియర్ నాయకుడు షణ్ముగం. మంగళవారం తమ నివాసానికి చేరుకున్నారు భారీ భద్రత మధ్య సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇదే సమయంలో వీసీకే చీఫ్ తిరుమావళ్లన్ ను కలిశారు. అంతకు ముందు…
-

పార్టీ క్యాడర్ కు బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులు పెట్టొద్దు
స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన టీవీకే పార్టీ చెన్నై : తమిళనాడులో కొత్తగా కొలువు తీరింది టీవీకే పార్టీ. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నటుడు, చీఫ్ ముఖ్యమంత్రిగా కొలువు తీరారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన సీటు మీద కూర్చోగానే సంచలనాలకు తెర తీశారు. పారదర్శక, అవినీతి రహిత పాలన చేపడతానని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామన్నారు సీఎం. అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రార్థనా మందిరాలు, ఆలయాలు,…
-

సీఎం జోసెఫ్ సంచలన నిర్ణయం
సలహాదారుడిగా రాధన్ పండిట్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన ప్రముఖ జ్యోతిష్కుడిగా పేరు పొందిన రాధన్ పండిట్ ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఇక పండిట్ కు సంపన్నుల జ్యోతిష్కుడిగా పేరుంది. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న రథాన్ పండిట్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సీఎం సూచనల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సీఎంగా కొలువు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











