ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించాలి : ఆకునూరి మురళి
తెలంగాణ సర్కార్ కు పూర్తి నివేదిక అందజేత హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ టీచర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చారు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి. తన సారథ్యంలో ఏర్పాటైన…
పోలవరం-నల్లమల సాగర్ లింకు రాష్ట్రాలకూ లాభమే
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. గురువారం శాసన సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇచ్చారు. పోలవరం –…
7న మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన
కీలక ప్రకటన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వల్ల రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు ఆధారిత పరిశ్రమ రాబోతోందని , ఇందుకు త్వరగా అడుగులు పడబోతున్నాయని…
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఖుష్ కబర్
రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఇస్తాం హైదరాబాద్ : రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వన్నాడ ప్రకాశ్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులకు ఖుష్ కబర్ చెప్పారు. అక్కడ…
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం : సీఎం
శాసన సభలో నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ధవళేశ్వరం బ్యారేజి కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచు కుంటున్నాం అన్నారు. ఆనాడు రాయలసీమకు…
నెతన్యాహూతో ప్రధానమంత్రి మోదీ భేటీ
కీలక అంశాలపై చర్చించిన దేశాధినేతలు ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ దేశ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యూహూతో భేటీ అయ్యారు.…
నిరుద్యోగులపై కోదండరాం రెడ్డి గుస్సా
నా ఇంటికి ఎందుకు వచ్చారంటూ ఫైర్ హైదరాబాద్ : తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన నిరుద్యోగులపై మండిపడ్డారు. తన ఇంటికి వచ్చిన నిరుద్యోగ సంఘాల నాయకులపై భగ్గుమన్నారు. ఉద్యోగ…
మహిళల జోలికి వస్తే తాట తీస్తం : అనిత
నిప్పులు చెరిగిన హోం శాఖ మంత్రి అమరావతి : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శాసన మండలిలో లా అండ్ ఆర్డర్ పై పలు ప్రశ్నలు సంధించారు ఎమ్మెల్యేలు.…
ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు సంబంధం లేదు
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆయన తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెరిటేజ్ సంస్థపై అనవసర రాద్దాంతం చేస్తున్నరంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.…
మీ సేవ మొబైల్ యాప్ లో టీఎస్ఆర్టీసీ సేవలు
అందు బాటులోకి తీసుకు వచ్చిన సంస్థ హైదరాబాద్ : ఆర్టీసీ ప్రయాణీకులకు తీపి కబురు చెప్పింది టీఎస్ఆర్టీసీ. తాజాగా ‘మీ సేవ’ మొబైల్ ఆప్ లో TGSRTC బస్ టిక్కెట్ పొందే సౌకర్యం కల్పించింది. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం…
















