Category: News
-

సీఎం జోసెఫ్ సంచలన నిర్ణయం
సలహాదారుడిగా రాధన్ పండిట్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన ప్రముఖ జ్యోతిష్కుడిగా పేరు పొందిన రాధన్ పండిట్ ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఇక పండిట్ కు సంపన్నుల జ్యోతిష్కుడిగా పేరుంది. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న రథాన్ పండిట్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సీఎం సూచనల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సీఎంగా కొలువు…
-

నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై సీబీఐ దర్యాప్తు
చావు కబురు చల్లగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ : ఈఏడాదిలో నిర్వహించిన నీట్ – యుజి 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). పేపర్ లీక్ అయ్యిందని , దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించినట్లు కేంద్రం తెలిపింది. కాగా ఎన్టీఏ ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. తనకు అప్పగించిన జాతీయ పరీక్షలను నిష్పక్షపాతంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా నిర్వహించాలనే తన చిరకాల నిబద్ధతకు అనుగుణంగా, 8 మే…
-

ప్రజలను విభజించే సనతాన ధర్మం వద్దు
శాసన సభలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ చెన్నై : డీఎంకే ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ప్రారంభమైన శాసన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా మరోసారి సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలను విభజించే ‘సనాతన ధర్మాన్ని’ నిర్మూలించాలని అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో, నటుడి నుండి నాయకుడిగా ఎదిగిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కూడా అక్కడ ఉన్నారు. ఇదే సమయంలో ‘విజయ్ ప్రభుత్వం’పై తీవ్ర…
-

బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేస్తాం
కూకట్ పల్లి డీసీపీ రితి రాజు ప్రకటన హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో డీజీపీ వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన సిట్ ను ఏర్పాటు చేశారు. పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధి…
-

ప్రతిపక్షనేతలతో కరచాలనం సీఎం సంచలనం
మాజీ సీఎం స్టాలిన్, వైగో, సీమాన్ తో సమావేశం చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే విజయ్ వచ్చీ రావడంతోనే కొత్త సంప్రాదాయానికి నాంది పలికారు. రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల వరకేనని స్పష్టం చేశారు. ఆయన సీఎంగా కొలువు తీరిన వెంటనే నేరుగా సచివాలయంకు వెళ్లారు. అత్యంత సమర్థవంతులైన, నీతి నిజాయితీ కలిగిన అధికారులను నియమించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎవరూ…
-

బండి భగీరథ కేసుపై సీఎం సీరియస్
వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశం హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ కు సంబంధించిన పోలీస్ పోక్సో కేసు. ఇప్పటి వరకు తనను పోలీసులు అరెస్ట్ చేయక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిపై ఆరా తీశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి సోమవారం. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన…
-

కంపెనీలు ఏర్పాటు చేస్తే తక్షణమే పర్మిషన్స్
ఇస్తామని ప్రకటించిన మంత్రి నారా లోకేష్ సింగపూర్ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే ఏపీకి చెందిన మంత్రులు ఇటీవలే పర్యటించారు. సింగపూర్ లో పాలనా పరంగా తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్బంగా వారికి సింగపూర్ కు చెందిన వివిధ రంగాలకు చెందిన నిపుణులు శిక్షణ ఇచ్చారు. పాల్గొన్న వారిలో మంత్రులు వంగలపూడి అనిత,…
-

చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీ
శ్రీవారి చిత్రపటం బహూకరించిన సీఎం హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విచిత్రం ఏమిటంటే ఆయన ఏపీకి సీఎం. కానీ అంతా ఇక్కడే ఉంటారు. ఇక ప్రధాని స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో పర్యటిస్తున్న మోదీ.. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రధానికి…
-

తెలంగాణలో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీకారం
జాతికి అంకితం ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ : తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల సమిష్టి లక్ష్యాలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగు పరచడం, భద్రతను పెంచడం , ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం చేస్తుందన్నారు. ఈ సందర్బంగా జాతికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గూడబళ్లూరు నుండి మహబూబ్నగర్ వరకు జాతీయ రహదారి-167ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రధానమంత్రి…
-

టీవీకేకు మద్దతు హైకమాండ్ నిర్ణయం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పుదుచ్ఏచరి : తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం పట్ల స్పందించారు, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. మా పార్టీ తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే, బీజేపీ శక్తులను అధికారం నుండి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు . మా ఏకైక లక్ష్యం అదే. అంతిమంగా, లౌకిక శక్తులు బలోపేతం కావాలని తాము…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











