ఎంపీ గురుమూర్తి పిటిషన్ హైకోర్టు తిరస్కరణ
ప్రోత్సాహకాలు ఇవ్వక పోతే పెట్టుబడులు ఎలా..? అమరావతి : వైసీపీ ఎంపీ గురుమూర్తికి బిగ్ షాక్ తగిలింది. తాను దాఖలు చేసిన పిటిషన్ పై మండిపడింద ఏపీ హైకోర్టు. పరిశ్రమలకు భూకేటాయింపులు రద్దు చేయాలని గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై…
భూ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : ఖమ్మంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితులకు తీపి కబురు చెప్పారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో 311 మంది భూ నిర్వాసితులకు పట్టాలు…
సమస్యలు గాలికొదిలేశారు ఆట పాటల్లో మునిగి తేలారు
ఇదేనా ప్రజా ప్రభుత్వం పాలన అంటూ మండిపడ్డ జగన్ రెడ్డి అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూటమి సర్కార్ నిర్వాకంపై. ఓ వైపు రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పండించిన…
ఆక్వా రైతులు ఆందోళన చెందొద్దు
భరోసా ఇచ్చిన ఏపీ కూటమి సర్కార్ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో యుద్ద వాతావరణం నెలకొన్న తరుణంలో రాష్ట్రానికి చెందిన ఆక్వా రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర…
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష తగదు
భగ్గుమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమ కనబరుస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ…
వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ఎండా కాలం ప్రారంభమైందని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల తీవ్రతపై ఏపిఎస్డీఎంఏ (APSDMA) కార్యాలయంలో కలెక్టర్లు,…
రెండున్నర ఏళ్లయినా హామీల జాడేది..?
తెలంగాణ సర్కార్ బక్వాస్ అన్న కేటీఆర్ హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు అయ్యాయో చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్.…
మోదీ బీజేపీ సర్కార్ బక్వాస్ : షర్మిలా రెడ్డి
పేదల కడుపు కొట్టిన బీజేపీ ప్రభుత్వంఅమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ…
400 గజాల పార్కును కాపాడిన హైడ్రా
జీహెచ్ ఎంసీ కాంపౌండ్నే పునాదిగా కబ్జా హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఆక్రమణలకు పాల్పడుతున్న వారికి షాక్ ఇచ్చింది. శేరిలింగంపల్లి మండలం చందానగర్ పరిధిలోని భవానీపురంలో పార్కును హైడ్రా కాపాడింది. తమ కాలనీలోని 400ల…
బీజేపీ అంటే బాబు..జగన్..పవన్
నిప్పులు చెరిగిన షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అంటే బాబు-జగన్-పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ముగ్గురు బీజేపీకి బానిసలేనని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు తప్పా, రాష్ట్ర…
















