గోదావ‌రి జ‌లాల‌తో రైతుల‌కు శాశ్వ‌త నీటి స‌ర‌ఫ‌రా

ములుగు జిల్లా : పరిస్థితులు ఏవైనప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంద‌ని ఈ సంద‌ర్బంగా చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సుమారు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు…

షాబాద్ హంత‌కుడికి సీఎం స‌న్నిహితుడి స‌పోర్ట్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం క‌లిగించింది షాబాద్ హంత‌కుడు రాజ్ కుమార్ వ్య‌వ‌హారం. దీనికి సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ కు…

అన్నామ‌లై వ్యాఖ్య‌లపై టీవీకే పార్టీ ఆగ్ర‌హం

చెన్నై : వి ది లీడ‌ర్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో పొలాచ్చి వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామ‌లై. ఈ సంద‌ర్బంగా ఆయ‌న అధికారంలో ఉన్న సీఎం విజ‌య్ టీవీకే పార్టీని ఏకి పారేశారు. అప్పులు చేసుకుంటూ…

ఆక్వా రైతుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్న జ‌గ‌న్

తాడేప‌ల్లి గూడెం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్ర వైయస్ జగన్ జూలై 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప‌ర్య‌టించ‌నున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని…

కులం, మతం అనేవి ఉద్యమానికి అతీతమైనవి

చెన్నై : వి ది లీడ‌ర్స్ ఫౌండేష‌న్ చీఫ్ మెంటార్, బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తారని, ఎవరినీ “ఎక్కువ లేదా తక్కువ”గా భావించరని కూడా మాజీ బీజేపీ…

‘వి ది లీడ‌ర్స్’ సంస్థ‌ను రాజ‌కీయ పార్టీగా మారుస్తాం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో మ‌రో కొత్త పార్టీ రాబోతోంది. గ‌త కొంత కాలంగా రాష్ట్రంలో కొత్త ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టేందుకు ముహూర్తం ఖ‌రారు చేశారు రాష్ట్ర భారతీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు, మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ కె. అన్నామ‌లై.…

రూ. 500 కోట్ల‌తో గురుకులాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాలు

అమ‌రావ‌తి : రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నామన్నారు. గురుకుల పాఠశాలలను స్థాపించిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనన్నారు. సీఎం చంద్రబాబు…

రేవంత్ రెడ్డీ జ‌ర నోరు జాగ్ర‌త్త : హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ పై. ఆయ‌న త‌న స్థాయిని మ‌రిచి పోయి మాట్లాడుతున్నాడ‌ని, ఇది త‌గ‌ద‌ని హిత‌వు ప‌లికారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్…

పిల్ల‌ల‌కు సంస్కారం నేర్పించాలి : వంగ‌ల‌పూడి అనిత‌

విజ‌య‌వాడ : హోంమంత్రిగా తన భద్రత కోసం తుపాకులు ఉన్నప్పటికీ, సమాజాన్ని మార్చే అసలైన శక్తి కలానిదేనని మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ స్పష్టం చేశారు. “కత్తి కన్నా కలం గొప్పది… గన్ కన్నా పుస్తకం గొప్పది. తుపాకి భయాన్ని సృష్టిస్తుంది… పుస్తకం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను…