వాహనదారులకు ఝలక్ డబ్బులు కట్
సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వాహనదారులకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున చలాన్లు వేయడం పట్ల ఆయన సీరియస్ గా…
సినిమా వాళ్లను బెదిరిస్తున్న సీఎం : దాసోజు శ్రవణ్
రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పాలనా పరంగా తను…
చంద్రబాబు కనుసన్నలలో రేవంత్ పాలన
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువు నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లే సీఎం పాలన సాగిస్తున్నాడని…
జిల్లాలను మారిస్తే జనం తిరగడతారు : కేటీఆర్
తెలంగాణ సర్కార్ పై భగ్గుమన్న మాజీ మంత్రి పాలమూరు జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ ప్రభుత్వం పాలనా పరంగా కీలకమైన నిర్ణయాలు…
జిల్లాల పునర్వ్యస్థీకరణపై ప్రత్యేక కమిటీ
ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ప్రజా పాలన సాగిస్తున్నామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుండి ప్రజా వ్యతిరేక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు…
సూదిని జైపాల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలి
దివ్యాంగులకు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ కేంద్ర మంత్రి, దివంగత పాలమూరు జిల్లాకు చెందిన సూదిని జైపాల్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా…
గురువు బాబు రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి
సంచలన ఆరోపణలు చేసిన జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. గురువు చంద్రబాబు నాయుడుకు మేలు చేకూర్చేలా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు.…
అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంలను పిలుస్తాం
సంచలన వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే న్యూఢిల్లీ : కర్ణాటక లో రాజకీయం మరింత వేడిని రాజేసింది. నువ్వా నేనా అంటూ సీఎం పదవి కోసం పంచాయతీ కొనసాగుతోంది సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ . ఈ…
ఇండియా కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు
సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా రాయబారి న్యూఢిల్లీ : ఇండియా, అమెరికా దేశాల మధ్య చోటు చేసుకున్న సుంకం విధింపుల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తల నడుమ అమెరికా రాయబారి సెర్గియా గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన…
ఏపీలో కొనసాగుతున్న ప్రజా పాలన : సీఎం
ప్రజల విశ్వాసం పునరుద్దరించామన్న బాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందని చెప్పారు. ఎన్డీఏ పాలనలో ప్రజల విశ్వాసం పునరుద్ధరించడం జరిగిందన్నారు. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల…
















