Category: News
-

తెలంగాణ లోనూ పశ్చిమ బెంగాల్ ఫలితాలే
పునరావృతమవుతాయని నితిన్ నబిన్ జోస్యం హైదరాబాద్ : ఆరు హామీల’ను నెరవేర్చక పోవడం ద్వారా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదివారం ఆరోపించారు. 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ తరహా ఫలితాలే వస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల పరిధికి చెందిన బూత్ స్థాయి పార్టీ అధ్యక్షులను ఉద్దేశించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రసంగించారు, మోదీ ప్రభుత్వం చొరవతో కాజీపేటలోని కోచ్…
-

నల్గొండను రాష్ట్రానికి రోల్ మోడల్ చేస్తాం
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటన నల్లగొండ జిల్లా : రాబోయే రోజుల్లో నల్లగొండను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రూ.13,006 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేర 441 హ్యామ్ (HAM) రోడ్లకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర రవాణా రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికినట్లయిందన్నారు. ఈ రోడ్లు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కాదు, మన పల్లెలను ప్రగతి వైపు నడిపించి, మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే…
-

నాలాల్లో తీస్తున్న కొద్దీ వస్తున్న పూడిక
24 X 7 మాదిరి చెత్త తొలగించే పనిలో హైడ్రా హైదరాబాద్ : నగరంలో చెత్తంతా ఎక్కడ ఉంది అంటే మురుగు, వరద కాలువల్లో ఉంది అనేట్టు మారింది పరిస్థితి. ఏ కాలువను కదిలించినా లారీల కొద్దీ చెత్త బయటకు పడుతోంది. కేబుల్ వైర్లు, చెత్త కవర్లు, పరుపులు, దిండులు, దుప్పట్లు, సోఫాలు, కుర్చీలు.. ఇలా ఇంట్లో పనికి రాని వస్తువంతా మురుగు కాలువల్లోకి చేరుతోంది. వరద నీరు సాఫీగా వెళ్లడానికి వీలుగా నిర్మించిన బాక్స్ డ్రైన్లు…
-

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రు. 2711.79 కోట్లు
విడుదల చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా .జూలై నెలలో 62,19,648 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,711.79 కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పేర్కొన్నారు. జూలై 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్ర…
-

గంగపుత్రుల కుటుంబాలతో విడదీయలేని బంధం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : తనకు గంగపుత్రుల కుటుంబాలతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. తన నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను మంజూరు చేయించామని, త్వరలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సుమారు తొమ్మిది వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారి సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ…
-

కేశినేని నాని లేఖపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్
అవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని కామెంట్స్ అమరావతి : తన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాయడం పట్ల స్పందించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఆయన మాజీ ఎంపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నిత్యం రగిలి పోతున్నడంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతూనే ఉన్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే సీరియస్ కామెంట్స్ చేయడం…
-

కార్యకర్తలే జనసేన పార్టీకి బలం
కీలక ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ అమరావతి : జనసేన పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలని, వారు లేకుంటే పార్టీకి మనుగడ లేదన్నారు. లక్షల మంది కార్యకర్తల కంటే నిబద్దతతో పార్టీ కోసం పని చేసే వారే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.మీలో ఉన్న అసలైన శక్తిని, నిబద్ధతను పార్టీ కోసం పూర్తిగా వినియోగించు కోవాలని అన్నారు. అందుకే ఈ బాధ్యతను వేరెవరికో వదలకుండా, నేనే స్వయంగా తీసుకున్నానని ప్రకటించారు పవన్ కళ్యాణ్. గత 12 ఏళ్లుగా మీరంతా…
-

అక్కా చెల్లెళ్లతో ఆటాడుకుంటున్న చంద్రబాబు
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం : మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో సీఎం చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వారు వీరిలో చాలామంది ఉన్నారని అన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి…
-

వెంకట నారాయణ నియామకంపై బీజేపీ ఫైర్
ఇది పూర్తిగా చట్ట విరుద్దమని ఆగ్రహం చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (న్యూఢిల్లీలో) వెంకట నారాయణ కె. నియామకాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఖండించారు. ఇది తమిళులకు అన్యాయం చేసే చర్య అని ఆయన పేర్కొన్నారు. శనివారం తను మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ (KVN Productions) వ్యవస్థాపకుడైన వెంకట నారాయణ, రాజకీయాల్లోకి రాకముందు సి. జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ను…
-

విశ్వకర్మలను ఒక్కటిగా గుర్తించాలి
అడ్లూరి రవీంద్రాచారి డిమాండ్ హైదరాబాద్ : విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 11 నుండి 2 గంటల వరకు నిర్వహించిన ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ మేధావులు, ఆలోచనపరులు పాల్గొన్నారు. విశ్వకర్మీయుల ప్రధాన సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే రౌండ్ టేబుల్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు విశ్వకర్మ ఫౌండేషన్ చైర్మన్ అడ్లూరి రవీంద్రాచారి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











