టెక్నాల‌జీ రంగంలో పెను సంచ‌ల‌నం ఏఐ

భార‌తీయ యువ ఇంజ‌నీర్లు స‌త్తా చాటాలి న్యూఢిల్లీ : యావ‌త్ ప్ర‌పంచాన్ని టెక్నాల‌జీ షేక్ చేస్తోంది. రోజు రోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉన్న‌ది రేపు లేకుండా పోతోంది. ఈ త‌రుణంలో భారత దేశానికి చెందిన యువ‌త మ‌రింత…

జొన్న‌బండ‌లో పార్కును కాపాడిన హైడ్రా

1444 గ‌జాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ హైద‌రాబాద్ : రోజు రోజుకు హైడ్రా స్పీడ్ పెంచుతోంది. అక్ర‌మార్కులు, భూ క‌బ్జాదారుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ లో ప‌లు ప్రాంతాల‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించే ప‌నిలోప‌డింది.…

పాల‌మూరును ప‌డావు పెట్టిన రేవంత్ రెడ్డి

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు తెలంగాణ భ‌వ‌న్ లో…

విద్యార్థుల‌కు నాణ్య‌మైన ఆహారం అందించాలి

స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విద్యా రంగానికి సంబంధించి మ‌రింత మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌ధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం,…

ఆదివాసీల అభ్యున్న‌తి కోసం పాటుప‌డతా

స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ శంక‌ర్ నాయ‌క్ హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఆదివాసీ బిడ్డ‌ల సంక్షేమం కోసం పాటు ప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యులు శంక‌ర్ నాయ‌క్. టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ గా గాంధీ భవన్…

కేసీఆర్ దంప‌తుల‌ ఆతిథ్యం అద్భుతం

మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క ప్ర‌శంస‌ హైద‌రాబాద్ : మేడారం జాత‌ర సంద‌ర్బంగా మాజీ సీఎం కేసీఆర్ ను త‌న నివాసంలో క‌ల‌వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌. ఈ…

అడిగిన వెంట‌నే డిప్యూటీ సీఎం నిధులు మంజూరు

ధ‌న్య‌వాదాలు తెలిపిన సామినేని ఉద‌య భాను అమ‌రావ‌తి : ఏపీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడు పెంచారు. పాల‌నా ప‌రంగా ఆయ‌న ప‌ట్టు సాధించారు. ప్ర‌తి నిత్యం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ హోరెత్తిస్తున్నారు. పంచాయ‌తీరాజ్ శాఖా ప‌రంగా కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చారు.…

న‌కిలీ ఐడీల‌తో 21 వేల సిమ్ కార్డులుభారీ రాకెట్ ను ఛేదించిన సీబీఐ న్యూఢిల్లీ : సైబర్ నేరాల భారీ రాకెట్‌లో టెలికాం ఇన్‌సైడర్‌ను సీబీఐ ఛేదించింది, నకిలీ ఐడీలతో జారీ చేసిన‌ 21,000 సిమ్ కార్డులు జారీ చేసిన‌ట్లు గుర్తించింది.…

కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న మిర్చికి రుణాలు

ప్ర‌క‌టించిన మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు జిల్లా : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రైతుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచిన మిర్చికి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి…

యుద్ద ప్రాతిప‌దిక‌న ఇందిర‌మ్మ ఇళ్లు

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప్ర‌క‌ట‌న సూర్యాపేట జిల్లా : అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేస్తామ‌న్నారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఆయ‌న సూర్యాపేట‌లో జ‌రుగుతున్న ఇళ్ల నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. హుజూర్ నగర్ కాలనీ పూర్తికి ప్రత్యేకంగా…