కాళేశ్వరం పునరుద్దరణ పనులపై స్టీరింగ్ కమిటీ
ఏర్పాటు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ : కాళేశ్వరం బ్యారేజి పనులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రోజువారీ పర్యవేక్షణ, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పునరుద్ధరణ పనుల అమలుకు నాయకత్వం వహించడానికి,…
స్వదేశీ టెక్నాలజీతో రిఫరెన్సు ఫెసిలిటీ
క్వాంటం వ్యాలీకి కేరాఫ్ కానున్న అమరావతి అమరావతి : ఏపీ రాజధాని అమరావతి క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా మారనుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధాటవర్స్ లో…
మేనిఫెస్టో ప్రకటించిన టీవీకే విజయ్
అవినీతి రహిత పాలన అందిస్తాం చెన్నై : తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్ 23న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్బంగా అధికారంలో ఉన్న డీఎంకే పార్టీని ఏకి పారేస్తున్నారు టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు దళపతి…
తమిళనాట మరోసారి మాదే అధికారం
నిప్పులు చెరిగిన ఉదయనిధి స్టాలిన్ చెన్నై : ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు డీఎంకే పార్టీ యువ నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా…
జీవన్ రెడ్డిని చూసి జనం నవ్వుకుంటున్నారు
ఎద్దేవా చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతుండడం పట్ల స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీవన్…
ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ మహానాడు
నిర్వహిస్తామన్న పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు అమరావతి : ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి భారీ ఎత్తున మహానాడు నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఇవాళతెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా…
ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు
స్పష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సహచర మంత్రి…
విద్యా సంస్థల్లో పర్యావరణ క్లబ్లు ఉండాలి
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత హైదరాబాద్ : విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. అప్పుడే మెరుగైన జీవితాన్ని గడపగలమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన…
మినీ గోవాగా సూర్యలంక బీచ్ : చంద్రబాబు నాయుడు
ఏపీని పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రకటన అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు. ప్రతీ వ్యక్తికి సంక్షేమం, అభివృద్ది ఎలా అందుతోంది, అధికారులు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారో…
తెలంగాణ ఆర్టీసీలో త్వరలో పోస్టుల భర్తీ
కీలక ప్రకటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ప్రజా పాలన ప్రభుత్వం మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై…
















