Category: News
-

సీఎం రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ప్లాప్
హైదరాబాద్ : మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తన వల్ల పాలన గాడి తప్పిందన్నారు. అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ హిట్ అయితే… ఇప్పుడు వచ్చిన ‘రేవంత్ రెడ్డి’ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. ఒక సినిమా విఫలమైతే నిర్మాతలు నష్టపోతారని , కానీ ‘రేవంత్ రెడ్డి’…
-

హామీల అమలుపై సీఎంకు బీజేపీ చీఫ్ లేఖ
రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేశారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఆదివారం ఆయన సుదీర్ఘ లేఖ రాశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి.కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాయడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. తెలంగాణలో ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై రాహుల్…
-

కార్యకర్తలపై మల్లికార్జున ఖర్గే కన్నెర్ర
డీకేకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు బెంగళూరు : కర్ణాటక: ‘సంకల్ప సమావేశం’ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు “డీకే-డీకే” అని నినాదాలు చేయడంతో కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నినాదాలు చేస్తే దేశం మొత్తం ప్రభావితం అవుతుందా? ఇది ఒక వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది పార్టీ కార్యక్రమం అని అన్నారు. పనికిమాలిన వాళ్లారా… ఇక్కడ వ్యక్తుల ఆరాధన ఉండదు, మనందరినీ ఏకం చేసే పార్టీ కార్యక్రమం కోసం…
-

టీవీకే పార్టీలో చేరిన పళనిస్వామి మేనకోడలు
కండువా కప్పి ఆహ్వానించిన మంత్రులు చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన టీవీకే పార్టీలో చేరేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడు విజయ్ కుమార్, ప్రముఖ విలన్, నటుడు ఖాన్ తో పాటు అన్నాడీఎంకేలో నెంబర్2 పాత్ర పోషించిన ఎడాపాడి పళని స్వామి మేనకోడలు, ప్రముఖ వ్యాపారవేత్త మీనాక్షి తవేకావ్ టీవీకే పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెకు సాదర స్వాగతం పలికారు మంత్రులు. ఈ సందర్భంగా మీనాక్షి మీడియాతో మాట్లాడారు.…
-

కావేరి అదనపు నీటి ప్రాజెక్టు చేపట్టాలి
సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కు వినతి చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ప్రముఖ నాయకురాలు అన్బుమణి. ఈ సందర్బగా ధర్మపురి కావేరి అదనపు నీటి ప్రాజెక్టును తక్షణమే అమలు చేసేలా ఆర్థిక నివేదికలో ప్రకటన చేయాలని కోరారు. ఇదే సమయంలో ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఇదిలా ఉండగా తమిళనాడులో కొలువు తీరిన సీఎం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. అంతే కాకుండా ప్రజలకు మేలు…
-

బీఆర్ఎస్ పార్టీకి షాక్ మహిళా అధ్యక్షురాలు జంప్
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిక హైదరాబాద్ : హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నాగోల్ ప్రాంతానికి చెందిన భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న పగడోజు సంగీత తన పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆమె తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి…
-

డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఆస్తులు రూ. 200 కోట్లు
సంచలన ప్రకటన చేసిన అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఒక్కరొక్కరుగా బయట పడుతున్నారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో కళ్లు చెదిరేలా ఆభరణాలు, నోట్ల కట్టలు , అక్రమ ఆస్తులు తేట తెల్లం అవుతున్నాయి. తాజాగా సర్వే ఆఫ్ ఇండియాలో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న నరహరి రావు ఆస్తులు ఏకంగా రూ. 200 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా వేసింది ఏసీబీ. హైదరాబాద్లోని షాలిబండ కెనరా బ్యాంక్లో ఉన్న సుంకరి…
-

చంద్రబాబును చూసి గర్వ పడుతున్నా
ప్రశంసలు కురిపించిన అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరును చూసి తాను గర్వ పడుతున్నానని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తాను ఒక రైతుగా, పౌరుడిగా ఈ విషయంలో ఆనందంంగా ఉందన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయ, సాగునీటి శాఖలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం రైతులకు ఆర్థిక సాయం అందిస్తూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. భూసార…
-

మీనాక్షి నటరాజన్ కేసుపై కంభం కామెంట్స్
తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన నారాయణపేట జిల్లా : జాతీయ కాంగ్రెస్ నేత.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కృతికి కారణమైన కేసుకు సంబంధించి నారాయణపేట కాంగ్రెస్ లీడర్ కంభం శివకుమార్ రెడ్డి స్పందించారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. శ్రీలత – శివకుమార్ మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాదంలో ఇటీవల మరోసారి కోర్టు లో పిటిషన్ వేసింది బాధితురాలు.! అందులో శివకుమార్…
-

ఆప్కో బ్రాండ్ కు విస్తృత ప్రాచుర్యం
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. ఆప్కో బ్రాండ్ నిలిబెట్టేలా షో రూమ్ ల్లో కేవలం మగ్గం మీద నేసే వస్త్రాలను విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆప్రో షో రూమ్ లను ప్రక్షాళన చేస్తున్నామని, షో రూమ్ ల్లో రెడీ మేడ్ వస్త్రాల అమ్మకాలతో పాటు కొత్త స్టాక్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారదర్శకత పెంచేలా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











