అస్సాం సీఎం కామెంట్స్ బక్వాస్ : ప్రియాంక్ ఖర్గే
ఎన్నికల్లో లబ్ది పొందేందుకు సవాలక్ష అబద్దాలు కర్ణాటక : కర్టాటక రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖర్గే నిప్పులు చెరిగారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను ఏకి పారేశారు. ఆయన…
మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక దృష్టి
స్పష్టం చేసిన బెజవాడ ఎంపీ కేశినేని నాని విజయవాడ :తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే తొలి ముఖద్వారం జగ్గయ్యపేట పట్టణం అని, దీనిని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.…
శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక పాలసీ
తీసుకు వస్తున్నామన్న మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన పాలసీని తీసుకు వస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత . అమరావతిలోని సచివాలయం…
వైశాఖి వేడుకల కోసం కేటీఆర్ కు ఆహ్వానం
రావాలని కోరిన గురుద్వారా కమిటీహైదరాబాద్ : హైదరాబాద్ లోని అమీర్పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ – వైశాఖి వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గురుద్వారా ప్రతినిధులు శుక్రవారం తన…
డీసిల్టింగ్ పనుల తీరుపై వివరాలు ఇవ్వండి
ఆదేశించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్, అమీర్పేట తదితర డివిజన్ల వారీ వాట్సాప్ గ్రూపులు పెట్టి డీసిల్టింగ్ పనులు జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు సమాచారం తమకు ఇవ్వాలని స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులను…
పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి
ఇందు కోసం చట్టం కూడా తీసుకు వస్తున్నాం అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఇదే క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియా…
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి : కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాలలో అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం చేయాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న సేవలపై పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో…
1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములు
ఇచ్చామన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. అలాగే ఇతర…
సినిమా చూపేంత సీన్ జగన్ కు లేదు
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత విజయవాడ : ఏపీ బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకిపారేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. విలేకరుల అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత…
రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి
పిలుపునిచ్చిన ఎంపీ రాఘవ్ చద్దా ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. మరింత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కలిగి ఉండాల్సిన అవసరం…
















