Category: News

  • నేడే ఏపీ అన్న‌దాత సుఖీభ‌వ

    నేడే ఏపీ అన్న‌దాత సుఖీభ‌వ

    చిల‌క‌లూరిపేట‌లో సీఎం పంపిణీ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో ప‌ర్య‌టిస్తారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పర్యటించనున్నారు. ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు.…

    Continue Reading

  • ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్‌ స్ట్రాంగ్ వార్నింగ్

    ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్‌ స్ట్రాంగ్ వార్నింగ్

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఉపాధ్యక్షుడు అమెరికా : యుఎస్ దేశ ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ ఉన్న‌ట్టుండి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌ధానంగా గ‌త కొంత కాలంగా ఇజ్రాయెల్ దేశానికి బేష‌ర‌తుగా , నిస్సిగ్గుగా మ‌ద్ద‌తు ఇస్తూ వ‌స్తోంది అమెరికా. తాజాగా ఇరాన్ పై మ‌ధ్య ప్రాచ్యంలో ప‌ట్టు సాధించేందుకు అమెరికా ఇజ్రాయెల్ తో క‌లిసి యుద్దానికి తెర తీసింది. చివ‌ర‌కు ఇరాన్ చేతిలో చావు దెబ్బ తిని ఒప్పందం చేసుకునేంత దాకా వ‌చ్చింది. ఈ…

    Continue Reading

  • వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చ

    వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చ

    సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మీటింగ్ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చ‌ర్చించారు. వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈ, స్వయం సహాయ సంఘాలు, కౌలు రైతులకు ఇచ్చిన రుణాలపై సమీక్ష జ‌రిపారు. 2025-26లో వ్యవసాయ రంగానికి రూ.3,86,249 కోట్ల రుణం ఇచ్చినట్టు వెల్లడించాయి బ్యాంకులు . ఎంఎస్ఎంఈ రంగానికి రూ.1,17,357…

    Continue Reading

  • ఎస్ఎస్ సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజ‌ల్ట్స్

    ఎస్ఎస్ సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజ‌ల్ట్స్

    ప్ర‌క‌టించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎస్ఎస్ సీ అడ్వాన్స్ డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు(ఏ.ఎస్.ఇ) – మే 2026 ఫలితాలను ప్రకటించింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. పరీక్షలకు హాజరైన 94,990 మంది విద్యార్థులలో, 78,261 మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. తద్వారా 82.39% ఉత్తీర్ణత శాతాన్ని సాధించారు. ఇది గత సంవత్సరం 76.14%తో పోలిస్తే 6.25 శాతం పాయింట్ల గణనీయమైన పెరుగుదలను…

    Continue Reading

  • 20 వేల మందికి పైగా ఉపాధి కల్పన

    20 వేల మందికి పైగా ఉపాధి కల్పన

    జేఎస్ఎస్ మ‌హా విద్యా పీఠ్ ప్ర‌క‌ట‌న తిరుప‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ఒప్పందం చేసుకుంది క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌ముఖ విద్యా సంస్థ జేఎస్ఎస్ మ‌హా విద్యాపీఠ్. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతిలో భూమి కేటాయింపు, అవసరమైన చట్టబద్ధ అనుమతుల కోసం సింగిల్-విండో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. క్యాంపస్ అభివృద్ధికి సంబంధించిన మొత్తం వ్యయాన్ని జేఎస్‌ఎస్ మహా విద్యా పీఠమే భరించడంతో పాటు యూజీసీ నుంచి అవసరమైన అనుమతులను పొందనుంది. అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు 60…

    Continue Reading

  • జేఎస్ఎస్ క్యాంప‌స్ లో 74 కోర్సులు

    జేఎస్ఎస్ క్యాంప‌స్ లో 74 కోర్సులు

    వెల్ల‌డించిన విద్యా శాఖ మంత్రి లోకేష్ అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్ణాట‌క‌కు చెందిన జెఎస్ఎస్ ప్రతిపాదిత తిరుపతి క్యాంపస్‌లో ఐదు సమగ్ర విద్యా పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారని వెల్ల‌డించారు. అడ్వాన్స్‌డ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ అండ్ బిహేవియరల్ సైన్సెస్, హెల్త్‌కేర్ అండ్ అలైడ్ సైన్సెస్, మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ టూరిజం, లా, హ్యూమానిటీస్, పాలసీ అండ్ గవర్నెన్స్ ఏర్పాటు…

    Continue Reading

  • క్వాంటం వ్యాలీ లో పెట్టుబడి ప్రతిపాదనలు

    క్వాంటం వ్యాలీ లో పెట్టుబడి ప్రతిపాదనలు

    వెల్ల‌డించిన ఏపీ కూట‌మి ప్రభుత్వం అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఏపీ ఎస్ఐపీబీ స‌మావేశం జ‌రిగింది. ప‌లు కంపెనీల ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది. మ‌రో వైపు అమ‌రావ‌తిలో చేప‌ట్ట‌బోయే కంపెనీల‌కు కూడా ఓకే చెప్పింది. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు, పెట్టుబ‌డుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

    Continue Reading

  • ఏపీ కేంద్రంగా రేర్ ఎర్త్ మినరల్స్

    ఏపీ కేంద్రంగా రేర్ ఎర్త్ మినరల్స్

    ఎకో సిస్ట‌మ్ రావాల‌న్న సీఎం బాబు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో అపార‌మైన వ‌న‌రులు ఉన్నాయ‌ని వాటిని ఉప‌యోగించుకునేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర స‌చివాల‌యంలో ఆయ‌న రేర్ ఎర్త్ మిన‌ర‌ల్స్ పై స‌మీక్ష చేప‌ట్టారు. ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన ఉన్న‌తాధికారుల‌తో పాటు సీఎస్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు సీఎం. రేర్ ఎర్త్ మినరల్స్ కు ఏపీ కేంద్రంగా…

    Continue Reading

  • చ‌దువుతో పాటు క్రీడ‌లు కూడా ముఖ్యం

    చ‌దువుతో పాటు క్రీడ‌లు కూడా ముఖ్యం

    స్ప‌ష్టం చేసిన మంత్రి ఎస్. స‌విత క‌డ‌ప జిల్లా : ఏపీ కూట‌మి స‌ర్కార్ విద్యా రంగం అభివృద్దికి ఎంత‌గానో కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. పూలే దంప‌తుల ఆశ‌యాల సాధ‌న కోసం బీసీ గురుకులాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. వ‌స‌తి సౌక‌ర్యాల క‌ల్పన‌కు పెద్ద‌పీట వేస్తూ నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. క‌డప జిల్లా మైదుకూరులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ తో క‌లిసి పాల్గొన్నారు.…

    Continue Reading

  • మాతృ భాషను విస్మరించొద్దు : నారా లోకేష్‌

    మాతృ భాషను విస్మరించొద్దు : నారా లోకేష్‌

    ఉపాధ్యాయుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని ఆదేశం అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో విఫలమవుతున్న విషయాన్ని అధికారులు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మాతృభాష తెలుగును విస్మరించ వ‌ద్ద‌ని అన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాల‌ని ఆదేశించారు. ఆయా సబ్జెక్టుల్లో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ తయారుచేసి విద్యార్థులకు అందజేయాలని పేర్కొన్నారు. వెనుకబడిన…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports