ప్రాంతీయ పార్టీలను అస్థిర పరిచేందుకు కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన డీకే శివకుమార్ తమిళనాడు : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న…
ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఏలూరు జిల్లాలో పర్యటించారు మంత్రి. పర్యటనలో భాగంగా నూతనంగా…
పంతులమ్మగా మారిన బండారు శ్రావణి శ్రీ
జిల్లా పరిషత్ హైస్కూల్ ఆకస్మిక తనిఖీ అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా సింగనమల శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సంచలనంగా మారారు. తను సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి…
సీఎస్ఆర్ నిధుల కోసం ప్రత్యేక పాలసీ
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీపై ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీల CSR (corporate social responsibility) నిధుల వ్యయం,…
ఐసిస్ సూత్రధారి ఆకిబ్ కు లుక్ అవుట్ జారీ
దుబాయ్ కి చెందిన సూత్రధారని నిర్దారణ ఉత్తర ప్రదేశ్ : దుబాయ్కు చెందిన ఐసిస్ సూత్రధారి ఆకిబ్ కోసం యూపీ ఏటీఎస్ ప్రపంచవ్యాప్త హెచ్చరిక జారీ చేసింది. భారతదేశంలో ఇటీవల ఛేదించబడిన ఐసిస్ ఉగ్రవాద ముఠాకు సూత్రధారిగా అనుమానిస్తున్న, దుబాయ్కు చెందిన…
2027 మార్చి నాటికి రీ సర్వే చేయాలి : సీఎం
1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు…
చెరువులు మాయం కమిషనర్ ఆగ్రహం
చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని ఆక్రమణకు గురైన చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా శంషాబాద్ మండలం మామిడిపల్లి పరిసరాల్లో నాలుగైదు చెరువులు మాయమయ్యాయని…
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతి : కార్యకర్తలు టీడీపీకి బలగమని మీరు లేకపోతే పార్టీ లేదన్నారు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం…
తమిళ నాట గాడి తప్పిన స్టాలిన్ పాలన
నిప్పులు చెరిగిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చెన్నై : రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా డీఎంకే పాలన మారిందని సంచలన ఆరోపణలు చేశారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దూకుడు పెంచారు. విస్తృతంగా…
ఏబీఎన్ రాధాకృష్ణా జర జాగ్రత్త : వైఎస్ జగన్
పిచ్చి రాతలు రాస్తే తీవ్ర పరిణామాలు తప్పవు తాడేపల్లి గూడెం : ఏబీఎన్ , ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డి. మీడియా చేతిలో ఉంది కదా అని ఎలా పడితే అలా రాస్తానంటే…
















