రైతు సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలోని మారుటోరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ…
బాధితులకు న్యాయం చేస్తాం :హోం మంత్రి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం అమరావతి : బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా…
టీవీకే పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఈసీ
ఎడప్పాడిలో నామినేషన్ రద్దు చెన్నై : దళపతి విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈనెల 23వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు టీవీకే పార్టీ పోటీ పడుతోంది.…
ఏపీలో విద్యుత్ సరఫరాకు కొరత లేదు
స్పష్టం చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజయవాడ : వేసవి కాలంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యుత్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. బుధవారం విజయవాడలో రూ.30 కోట్లతో నూతనంగా నిర్మించిన…
పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణించాలి
పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితఅమరావతి : మహిళలు లేకపోతే ప్రపంచమే లేదన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బుధవారం అమరావతి లోని నాగార్జున యూనివర్శిటీ ఆడిటోరియంలో ఎంఎస్ఎంఈలపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు.…
ఏబీఎన్ రాధాకృష్ణ బరి తెగించిండు
మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ న్యూస్ ఛానల్ యజమాని, ఎండీ వేమూరి రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. మీడియాను అడ్డం…
స్మార్ట్ లాక్ డౌన్ విధించిన పాకిస్తాన్
ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణం పాకిస్తాన్ : పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దేశ ప్రజలకు ఆందోళన కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పశ్చిమాశియాలో చోటు చేసుకున్న యుద్దం కారణంగా దేశ ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక…
పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : పిడుగు పాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్లు పంపిస్తున్నాం అని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. .అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన చెందారు. టెక్నాలజీని…
పెట్టుబడుల గ్రౌండింగ్ పై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు…
రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వచ్చింది
ఆగ్రహం వ్యక్తం చేసిన నందమూరి లక్ష్మీ పార్వతి హైదరాబాద్ : వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి నిప్పులు చెరిగారు. సభ్య సమాజం తల దించుకునేలా మహిళల పట్ల అనుచిత రాతలు రాయడం, ప్రసారం చేయడం పట్ల తీవ్ర…
















