Category: News
-

ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అమెరికా : ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్పై కొత్తగా సైనిక చర్యలు తప్పవని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇరాన్తో ఘర్షణకు ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు కఠిన హెచ్చరిక జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేసేందుకు రాబోయే ఒప్పందం ప్రకారం తమ బాధ్యతలను పాటించడంలో టెహ్రాన్ విఫలమైతే, తిరిగి సైనిక దాడులు ప్రారంభించాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు…
-

సైబర్ నేరస్తులను ఉపేక్షించొద్దు : సుప్రీంకోర్టు
ఈ నేరగాళ్లు పరాన్నజీవులని షాకింగ్ కామెంట్స్ న్యూఢిల్లీ : దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సైబర్ మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఒక నిందితుడిపై నమోదైన వివిధ ఎఫ్ఐఆర్లను (FIRs) ఏకీకృతం చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అమాయక పెట్టుబడిదారులను మోసం చేసే సైబర్ నేరగాళ్లను “పరాన్నజీవులు”గా అభివర్ణించిన సుప్రీంకోర్టు, సమాజ ప్రయోజనాల దృష్ట్యా అటువంటి నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని బుధవారం పేర్కొంది. అమాయక పెట్టుబడిదారుల…
-

సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబర్ వన్
కీలక ప్రకటన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి అమరావతి : సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబర్ వన్ అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మసేద్య పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, గిట్టుబాటు ధరలు, నష్టపరిహారం, విద్యుత్, సాగునీరు, మార్కెటింగ్ సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మకుండా రైతులు…
-

ఏపీలో కురియనున్న భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : నైరుతి రుతు పవనాలు ప్రారంభం అయ్యాయని, దీంతో భారీ ఎత్తున వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ హెచ్చరించింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఐఎండీ). రాగల మూడు గంటలు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అవసరమైతే తప్పా బయటకు రావద్దంటూ సూచించింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, రెడ్…
-

గ్రేట్ గ్రీన్ వాల్ కి మిస్టీ సహకారం
కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీ : గ్రీన్ ఇండియా మిషన్ కింద రాష్ట్రానికి సహకారం అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1,050 కిలోమీటర్ల సుధీర్ఘ తీర ప్రాంతాన్ని తుపానులు, ఉప్పెనలు లాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించు కునేందుకు, తీర ప్రాంత కోత నివారణ చర్యల్లో భాగంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుని ముందుకు తీసుకు వెళ్తున్నాం అని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్. ఇప్పటికే మూడు జోన్లుగా…
-

14.43 లక్షల మంది రైతులకు విజయ్ రుణమాఫీ
తమిళనాడు ముఖ్యమంత్రి సంచలన నిర్ణయంచెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలో భాగంగా రైతులకు రుణ మాఫీ చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తాను కట్టుబడి ఉంటానని ఇప్పటికే వెల్లడించారు. ఆ మేరకు బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను రైతు పక్షపాతినని చెప్పకనే చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సీఎం. తమిళనాడు రాష్ట్రంలో సహకార రంగంలో ఇప్పటి వరకు వ్యక్తిగతంగా సాగు…
-

శరవేగంగా వెలిగొండ ప్రాజెక్టు పనులు
పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు మార్కాపురం జిల్లా : వెలిగొండ ప్రాజెక్టు పనులను బుధవారం పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. మరోమారు టన్నెల్స్ లోకి వెళ్ళి లైనింగ్, టిబిఎం తొలగింపు పనులపై ఆరా తీశారు.వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తి చేశాం అన్నారు. కొల్లంవాగు నుండి 1 టిఎంసి నీరు టన్నెల్స్ లోకి చేరేలా 1.80లక్షల క్యూబిక్ మీటర్ల కు గానూ, ఇప్పటికి 58 వేల క్యూబిక్ మీటర్ల మక్…
-

ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
అత్యున్నత పౌర పురస్కారంతో సత్కారం స్లోవేకియా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రపంచంలో అత్యున్నత నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా యుద్దాన్ని నివారించడంలో , శాంతి కోసం ప్రయత్నం చేయడంలో, ఆయా దేశాల మధ్య సత్ సంబంధాలను నెరపడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. యుద్దాన్ని నిరసించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రధానమంత్రి తన విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ లో జరిగిన జి7 సదస్సులో పాల్గొన్నారు.…
-

సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి
విద్యార్థులకు సుందర్ పిచాయ్ దిశా నిర్దేశంఅమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలైన గూగుల్, ఆల్ఫా బెట్ కంపెనీల ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్న , ప్రవాస భారతీయుడైన , చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రపంచంలోనే టాప్ యూనివర్శిటీగా పేరు పొందిన స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటీ స్నాత కోత్సవానికి హాజరయ్యారు. ఆయన ఈ కంపెనీలలో చేరక ముందు ఈ విశ్వ విద్యాలయంలోనే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ (ఎంఎస్)…
-

డ్రోగో ఏరో స్పేస్ కు రక్షణ మంత్రి ప్రశంస
అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : డ్రోగో ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తులను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి జిల్లాలో జరిగిన రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో డ్రోగో ఏరో స్పేస్ తన ఉత్పత్తులను ప్రదర్శించింది. వాటిని పరిశీలించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











