హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కాలేజీలు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దర్జాగా కాలేజీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ఏకంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బాగోతం బట్టబయలైంది. ఈ ఘటన కలకలం రేపింది ఫైర్ ఎన్వోసీపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటర్ బోర్డుకు…
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు రిలీఫ్
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఓటుకు నోటు కేసు . ఇందులో నిందితుడిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా తాను విదేశాలలో పర్యటించాల్సి…
ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు వేగవంతం చేయాలి
అమరావతి : ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు . విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు వేగవంతం చేయాలని…
బడుగులు, మహిళల సంక్షేమానికి పెద్ద పీట
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేశారు. SC సంక్షేమానికి రూ.19,100 కోట్లతో 43 లక్షల మంది లబ్దిదారులకు మేలు జరిగిందన్నాడు. ST సంక్షేమానికి రూ.5,730 కోట్లతో 9 లక్షల మంది లబ్దిదారులు , BC సంక్షేమానికి రూ.32,534…
రాబోయే రోజుల్లో ఏపీలో వైఎస్సార్సీపీదే అధికారం
తాడేపల్లి గూడెం : ఏపీలో రాబోయే కాలంలో మనమే అధికారంలోకి వస్తామని జోష్యం చెప్పారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ జగన్ రెడ్డి. రేపల్లె నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు వైయస్సార్సీపీలో చేరారరు. ఈయన ఎవరో కాదు ప్రస్తుతం…
కేంద్ర నిధులూ దారి మళ్లించారు : సీఎం
అమరావతి : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన పథకాల నిధులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కేంద్ర నిధుల వినియోగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా కేంద్రం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన పరిస్థితి…
ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులు : సీఎం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం అని తెలిపారు. ఇప్పటికే రూ.రూ.11.37 లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. పీపీపీ…
తెలుగుజాతి గర్వించేలా అమరావతి : సవిత
అమరావతి : తెలుగు జాతి గర్వించేలా రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని, 2028 ఆగస్టు నాటికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత తెలిపారు. అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ ఆనాడు అమరావతి…
హైదరాబాద్లో భారీ వర్షాల సూచన
హైదరాబాద్ : వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. హైదరాబాద్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులు తుండటంతో, వాటి ప్రభావం వల్ల నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…
రాజకీయాల్లో రాజీనామాలు సహజం : సీఎం
బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త కేబినెట్ కూర్పుపై కొందరు ఆశావాహులు తమకు చోటు దక్కక పోవడం పట్ల బహిరంగంగానే విమర్శలు చేయడం పట్ల స్పందించారు తీవ్రంగా సీఎం. ఈ సందర్బంగా మంగళవారం…
















