రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ధాన్యం సేకరణ
హైదరాబాద్ : రైతుల ప్రయోజనాలను కాపాడటం , ప్రజల డబ్బుతో సేకరించిన ప్రతి గింజకూ పూర్తి లెక్కలు ఉండేలా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందులో భాగంగా ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్…
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ రాదు : ఈటల రాజేందర్
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని, ప్రత్యేకించి తనంతకు తాను నర హంతకుడు హిట్లర్ గురించి ప్రశంసలు కురిపిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి…
వైసీపీలోకి విజయ సాయి రెడ్డి రానున్నారా..?
తాడేపల్లి గూడెం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొంత కాలం పాటు దూరంగా ఉంటూ వచ్చారు మాజీ ఎంపీ , కింగ్ పిన్ గా పేరు పొందిన విజయ సాయి రెడ్డి. తాను పార్టీతో టచ్ లో లేడు. ఈ…
అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ హైడ్రా సేవలు
హైదరాబాద్ : భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ నగరంలో. నిన్న రాత్రి 10.30 గంటల నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. నగర వ్యాప్తంగా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హైడ్రా DRF, MRT బృందాల సేవలు నిమగ్నం అయ్యాయి.…
రెఫరల్ ఆస్పత్రిగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ‘రెఫరల్ కేంద్రం’గా అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇక్కడ…
ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి : భట్టి
హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంలో సింగరేణి పరిరక్షణ, విస్తరణతో పాటు రాష్ట్ర ఇంధన భద్రతను సుస్థిరం చేయాలన్న సంకల్పంతో గత 30 నెలలుగా అవిశ్రాంతంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తూ సింగరేణికి కొత్త ఊపిరి లభిస్తోందని, ఈ రోజు కేంద్ర బొగ్గు మంత్రిత్వ…
కేబినెట్ విస్తరణపై రామలింగారెడ్డి కామెంట్స్
బెంగళూరు : కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై మంత్రి రామలింగ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కొలువు తీరిన మంత్రివర్గం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదన్నారు. ఇది పూర్తిగా…
కావేరీ సమస్యపై సర్కార్ అత్యవసర సమావేశం
బెంగళూరు : కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అధ్యక్షతన ఆదివారం బెంగళూరులో కీలక సమావేశం జరిగింది. ఈ రోజు జరిగిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో యడ్యూరప్ప, వీరప్ప మొయిలీ, మాజీ సీఎం సిద్దరామయ్య, బసవరాజ్ బొమ్మైతో…
రేపు డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి
తిరుపతి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 3వ తేదీన సోమవారం ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్…
సమ్మిళత విద్య బలోపేతం కోసం ప్రయత్నం
అమరావతి : యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష సంయుక్తంగా సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు మరో ఎంవోయూ చేసుకున్నాయి ఏపీ , ఆస్ట్రేలియా . ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్…
















