నీటిని నిల్వ చేయాలి జలాశయాలు నింపాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా : సమస్త మానవాళికి నీరు అత్యంత ముఖ్యమని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం అనంతపురం జిల్లా తాడపత్రిలో ఆయన…
ఆదిత్య డిగ్రీ కాలేజ్, బిజినెస్ స్కూల్ ఫేక్
ఉస్మానియా యూనివర్శిటీ కీలక ప్రకటన హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో ‘ఆదిత్య డిగ్రీ కళాశాలలు’ లేదా ‘ఆదిత్య బిజినెస్ స్కూల్’ అనే పేర్లతో ఉన్న ఏ కళాశాలలకు కూడా ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపును మంజూరు చేయలేదని…
సింగరేణిని పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
కన్నెర్ర చేసిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో ఇప్పుడు కూడా అలాగే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన చెందారు. అప్పుడు మన…
సీఎం రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు
ఎద్దేవా చేసిన కేరళ సీఎం విజయన్ కేరళ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదంటూ ఏకి పారేశారు కేరళ సీఎం పినరయ్ విజయన్. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెలలోనే శాసన…
డంపింగ్ యార్డు ఏర్పాటును వెనక్కి తీసుకోవాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా చేపట్టిన ఐక్య నిరసన, దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున…
ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు అమరావతి : ఏపీకి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు…
సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి , హెచ్ఎంఎస్ అధ్యర్యంలో నిర్వహించిన సేవ్ సింగరేణి…
విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్-ఛేంజర్
కీలక వ్యాఖ్యలు చేసిన నవీన్ మిట్టల్ హైదరాబాద్ విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్ ఛేంజర్ కాబోతోందని అన్నారు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్. ఉత్తర డిస్కామ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన…
ఇక అమరావతిని ఎవరూ మార్చలేరు – శ్రీ
జగన్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావణి అనంతపురం జిల్లా : ఎన్ని కుట్రలు చేసినా చివరకు అంతిమంగా ధర్మమే గెలిచిందని అన్నారు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజా రాజధాని అమరావతికి…
కర్ణాటక సంస్కృతి గొప్పది : నారా లోకేష్
కుమార స్వామి కేంద్ర మంత్రిగా ఉండటం భేష్ కర్ణాటక : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్ణాటక లోని సింధనూరు హోసళ్లీ క్యాంప్ లో…
















