సమ్మిళత విద్య బలోపేతం కోసం ప్ర‌య‌త్నం

అమ‌రావ‌తి : యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష సంయుక్తంగా సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు మ‌రో ఎంవోయూ చేసుకున్నాయి ఏపీ , ఆస్ట్రేలియా . ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్…

ఇంజ‌నీరింగ్ ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి

హైద‌రాబాద్ : మార్కెటింగ్ శాఖలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ పనులన్నింటికీ స్పష్టమైన గడువులు నిర్ధారించి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఆదేశించారు. శాఖలో ఇంజినీరింగ్ సిబ్బంది కొరత వల్ల పనులు ఆలస్యం అయితే,…

ఎన్డీఎస్ఏ, సీడ‌బ్ల్యూసీ ఆదేశాల‌ను పాటిస్తాం

క‌రీంన‌గ‌ర్ జిల్లా : బ్యారేజీలను ‘ఫ్రీ-ఫ్లో’ (నీరు స్వేచ్ఛగా ప్రవహించే) స్థితిలో ఉంచడంలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. సమగ్ర దర్యాప్తు , మరమ్మతులు పూర్తయ్యే…

విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ ప్రారంభం

అమ‌రావ‌తి : ఏపీలో దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైంది. భోగాపురం లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాననాశ్రయం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు , గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ తో పాటు కేంద్ర , రాష్ట్ర మంత్రులు, ప్ర‌జా…

మెటా ఇండియా ఎఫెక్ట్ ..డీజీపీ ఆఫీస్ కు డీసీపీ అటాచ్

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది మెటా ఇండియా హెడ్ పై హైద‌రాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం. మెటా ఇండియా అధిపతిపై నమోదైన కేసులో నగర సైబర్ క్రైమ్ డీసీపీ కోసం గాలింపు ప్రారంభం అయ్యింది. ప్ర‌ధాన మంత్రి…

హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు 5 అక్రిడిటేషన్

హైద‌రాబాద్ : ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నిర్వహించే ‘ఎయిర్‌పోర్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్’ కింద ప్రతిష్టాత్మకమైన లెవెల్ 5 అక్రిడిటేషన్‌ను సాధించడం ద్వారా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రధాన అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఈ…

మీరు గతం యువతే దేశ భవిష్యత్తు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : లోక్ స‌భ‌లో ప్ర‌తిపక్ష నాయ‌కుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ…

భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్ర‌ధాన‌మంత్రి ఫిదా

అమ‌రావ‌తి : కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి జీఎంఆర్ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్మించిన శ్రీ అల్లూరి సీతారామ రాజు భోగాపురం ఎయిర్ పోర్టును శ‌నివారం ప్రారంభించారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. అద్భుతంగా,…

పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామం తెలంగాణ రాష్ట్రం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు త‌మ రాష్ట్రం స్వ‌ర్గధామంగా ఉంద‌న్నారు . ఈరోజు నేను పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి…

విదేశీ భాష‌లు నేర్చుకుంటే ఉపాధికి ఢోకా లేదు

హైద‌రాబాద్ : విదేశీ భాషలను బోధించడానికి ఆయా దేశాల నుండి ఉపాధ్యాయులను, ఆయా భాషలలో ప్రావీణ్యం ఉన్న స్థానికులతో పాటు నియమించాలని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు విదేశీ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లే, శ్రామిక…