Category: News
-

తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి
పిలుపునిచ్చిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అమరావతి : తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో అనేక పార్టీలు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయాయి. సిద్ధాంతాలు మరిస్తే మనుగడ ఉండదు. గొడ్డలిపార్టీ సిద్ధాంతం విధ్వంసం, బూతులు, మహిళలను అవమానించడం, బలహీనులను చంపడం, దాడులు చేయడం, గొడ్డలిపార్టీకి ఎదురొడ్డి నిలబడే పార్టీ తెలుగుదేశం. వైసిపి అబద్ధాన్ని కూడా…
-

రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
కొత్తగా ఎన్నికైన 24 మంది సభ్యులు ఢిల్లీ : ఇటీవల పెద్దల సభ అయిన రాజ్యసభకు 24 మంది పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఈనెల 25వ తేదీన గురువారం ఢిల్లీలో రాజ్యసభలో గెలుపొందిన వారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో రేపు 10 మంది రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజ్యసభ ఛాంబర్లో నూతన సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్. ఇక పదవీ ప్రమాణ స్వీకారం…
-

ఆడుదాం ఆంధ్రాలో రూ.100 కోట్ల అవినీతి
మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఫైర్ అమరావతి : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా సెల్వమణి ఆధ్వర్యంలో జరిగిన ఆడుదాం ఆంధ్రాపై తమ కూటమి సర్కార్ వచ్చాక విచారణకు ఆదేశించామన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విజిలెన్స్ నివేదిక బయటకు వస్తుందని నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రిపై సంచలన ఆరోపణలు…
-

అన్నామలై అద్భుతమైన నాయకుడు
ప్రశంసలు కురిపించిన అలీషా అబ్దుల్లా చెన్నై : జాతీయ కారు, బైక్ రేస్ తొలి ఛాంపియన్ అయిన అలీషా అబ్దుల్లా బుధవారం మర్యాద పూర్వకంగా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలైని కలిశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘తలైవర్’ అన్నామలై ని తన నివాసంలో కలిసే అవకాశం నాకు లభించడం ఆనందంగా ఉందన్నారు. నా మనసులో ఉన్న…
-

సీఎం సువేందుతో భావోద్వేగ బంధం
కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ మోయిత్రా న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పార్లమెంట్ సభ్యురాలు మహూవా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె ఓ జాతీయ ఛానల్ తో జరిగిన సంభాషణలో కీలక అంశాల గురించి స్పందించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన టీఎంసీ చీలి పోయింది. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది మాజీ సీఎం, పార్టీ వ్యవస్థాపకురాలు మమతా…
-

జూన్ 30న రామకృష్ణ రావు పదవీ విరమణ
తన స్తానంలో రానున్న సంజయ్ జాజు హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఏఐఎస్ సంజయ్ జాజు రానున్నారు. ఈ మేరకు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పటి వరకు సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణరావు పదవీ కాలం జూన్ 30న ముగియనుంది. ఇప్పటికే ఆయన రిటైర్ కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం కొన్ని నెలల పాటు పొడిగించేందుకు ఒప్పుకుంది. ఇదే సమయంలో సీఎస్ గా పెద్ద ఎత్తున ప్రయత్నాలు…
-

వరి సేకరణ లక్ష్యాన్ని కేంద్రం పెంచాలి
కోరిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సేకరణ లక్ష్యంలో భారీ సవరణ కోరారు. రబీ 2025-26 సీజన్కు సంబంధించి వరి సేకరణ లక్ష్యాన్ని ప్రస్తుతమున్న 35 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 54.50 ఎల్ఎంటీకి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ 54.50 ఎల్ఎంటీ బియ్యం పరిమాణం, రాష్ట్రం ఇప్పటికే సేకరించిన 80.09 LMT ధాన్యానికి…
-

అవినీతిని సహించేది లేదు : సీఎం విజయ్
మా పాలన ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోంది చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసన సభ జరిగింది. ఈ సందర్బంగా జాతీయ గీతం ఆలపించడం పై తీవ్ర అభ్యంతరం తెలిపారు డీఎంకే ఎమ్మెల్యేలు. దీనిపై సీఎం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది తమ హయాంలో జరగలేదని, మీరు పాలించిన సమయంలోనే చోటు చేసుకుందన్నారు. బట్ట కాల్చి తమ మీద వేస్తామంటే కుదరదని చెప్పారు సీఎం. ఇదిలా ఉండగా…
-

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సంచలనం
ప్రజాస్వామ్య ప్రాధాన్యతపై ప్రసంగం చెన్నై : తమిళనాడు శాసన సభలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ తనకు మాట్లాడటం రాదంటూ విపక్షాలు చేసిన కామెంట్స్ కు బిగ్ షాక్ ఇచ్చేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు టీవీకే పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, తదితర పార్టీల నాయకులకు కోలుకోలేని రీతిలో సమాధానం ఇచ్చారు. ఆయన తన స్టైల్ లో ప్రసంగం చేశారు. ప్రజాస్వామ్యం…
-

టీఎంసీ చైర్ పర్సన్ నుంచి మమతా బెనర్జీ తొలగింపు
తదుపరి టీఎంసీ చైర్పర్సన్గా అరూప్ రాయ్ కోల్ కతా : టీఎంసీ పార్టీ ఫౌండర్ , చైర్ పర్సన్ గా ఉన్న మాజీ సీఎం మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది. తనను పార్టీ చైర్ పర్సన్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు తిరుగుబాటు టీఎంసీ నేత రితాబ్రత బెనర్జీ .అరూప్ రాయ్ తదుపరి టీఎంసీ చైర్పర్సన్గా ఉంటారని ప్రకటించారు. ఆర్థిక అవకతవకలను పరిశీలించడానికి, పార్టీ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయడానికి ఒక ప్రత్యేక ఆడిటర్ను నియమించాలని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











