దర్జాగా ఆసియా కప్ ఫైనల్ కు పాకిస్తాన్
చిరకాల ప్రత్యర్థి ఇండియాతో ఫైట్ దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన కీలకమైన ఆసియా కప్ 2025 ఫైనల్ కు దర్జాగా చేరుకుంది పాకిస్తాన్ జట్టు. సూపర్ 4 లో భాగంగా జరిగిన సెమీస్ లో బంగ్లాదేశ్ జట్టును 11 రన్స్…
లా అండ్ ఆర్డర్ జోలికొస్తే తాట తీస్తాం : సీఎం
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలు, మహిళా నేరాలు, సోషల్ మీడియా అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గత…
మెట్రో రైలు ఇక తెలంగాణ ప్రభుత్వ పరం
వైదొలిగేందుకు ఒప్పుకున్న ఎల్ అండ్ టి హైదరాబాద్ : హైదరాబాద్ లోని మెట్రో రైలు నిర్వహణ ఇక నుంచి తెలంగాణ సర్కార్ పరం కానుంది. ఈ మేరకు సీఎం ఆధ్వర్యంలో కీలక చర్చలు జరిగాయి. తమకు మెట్రో రైలు నిర్వహణ భారంగా…
మద్యం వ్యాపారులకు సర్కార్ ఖుష్ కబర్
రేపటి నుంచి కొత్త దుకాణాలకు దరఖాస్తులు హైదరాబాద్ : ఓ వైపు మద్యం ప్రమాదమని, తాగొద్దంటూ తెగ ప్రచారం చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. కానీ మరో వైపు మద్యం అమ్ముకునేందుకు బార్లా తెరిచింది. తాజాగా మద్యం వ్యాపారులకు ఖుష్ కబర్…
విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలి : పీవీఎన్ మాధవ్
ఏపీ సర్కార్ కు విన్నవించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు అమరావతి : ఆరుగాలం శ్రమించే విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.రాష్ట్ర రాజధానిలో…
రొమ్ము క్యాన్సర్ పై మహిళల్లో చైతన్యం
సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్నారని, వారిలో మానసికంగా, శారీరకంగా మనోబలాన్ని పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు సుధా ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి. ఆమె…
28న హైదరాబాద్ లో పింక్ పవర్ రన్
ప్రకటించిన సుధా రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ హైదరాబాద్ : సుధా రెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న హైదరాబాద్ లో పింక్ పవర్ రన్ నిర్వహించనున్నారు. ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు దీనిని చేపడుతూ వస్తున్నారు…
కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్స్కు తీరని ద్రోహం
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి హైదరాబాద్ : అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలు చేయక పోవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటుగా మార్చుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు…
యూరియా అడిగితే రైతులపై దాడులు చేస్తే ఎలా..?
తెలంగాణ సర్కార్ పై మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్ అని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని…
పాకిస్తాన్ మానవ హక్కులపై దృష్టి పెట్టాలి
ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్న రాయబారి ఢిల్లీ : మానవ హక్కులపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్కు భారత్ పిలుపునిచ్చింది. రెచ్చగొట్టే ప్రకటనలపై తీవ్రంగా స్పందించింది. భారత భూభాగాన్ని ఆక్రమించడాన్ని అంతం చేయాలని కోరారు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో. ఉగ్రవాదులకు ఆశ్రయం…