జూబ్లీ హిల్స్ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
మధ్యాహ్నం లోపే తుది ఫలితం వెల్లడి హైదరాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠకు శుక్రవారం మధ్యాహ్నం వరకు తేలి పోనుంది. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆధ్వర్యంలో…
ఏపీలో రీన్యూ కంపెనీ రూ. 60 వేల కోట్ల పెట్టుబడి
సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం విశాఖపట్నం జిల్లా : ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025 విశాఖ నగరం వేదికగా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గురువారం…
సుస్థిరాభివృద్దిలో భాగస్వామ్యం ముఖ్యం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యం అత్యంత అవసరమని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం విశాఖపట్నంలో CII భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్…
అభివృద్దిలో ఏపీ ప్రపంచంతో పోటీ పడుతోంది
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన విశాఖపట్నం : అభివృద్ది, టెక్నాలజీ పరంగా ఏపీ ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్, యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం…
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమాగం : దాసోజు
సీఎంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు. గురువారం…
ఏపీలో సుజ్లాన్ రూ. 6000 కోట్లతో మెగా ప్రాజెక్టు
గ్రీన్ వృద్ది వైపు ప్రయాణం చేస్తోందన్న లోకేష్ అమరావతి : ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీని అన్ని రంగాలలో అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తమ సర్కార్ ప్రతిష్టాత్మకంగా…
మెడికల్ కాలేజీల పేరుతో జగన్ డ్రామాలు
శ్రీ సత్యసాయి జిల్లా : రాజకీయ ఉనికి కోసం మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల సేకరణ అంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డ్రామా మొదలెట్టాడంటూ ఎద్దేవా చేశారు మంత్రి ఎస్. సవిత. మెడికల్ కాలేజీలకు భూమి పూజ చేసిన…
ఏపీ సీఐఐ సదస్సుకు విశాఖ ముస్తాబు
సక్సెస్ చేయాలని ఆదేశించిన చంద్రబాబు విశాఖపట్నం : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ సీఐఐ సమ్మిట్ 2025 కు విశాఖపట్నం నగరం వేదిక కానుంది. ఈనెల 14, 15వ తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది రాష్ట్ర కూటమి సర్కార్. ఇందులో భాగంగా…
చెరువులతో పాటు నాలాల అభివృద్ది చేస్తాం
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు చెరువులు, నాలాలపై . గొలుసుకట్టు చెరువులకు ప్రాణాధారమైన నాలాలను కూడా పరిరక్షించు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పడే నగరంలో…
కేంద్ర మంత్రి చౌహాన్ తో సీఎం భేటీ
నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి అమరావతి : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తన ఆహ్వానం మేరకు క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రితో దాదాపు గంట…
















