హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి : సీఎం
మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రష్ట్రంలో వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేకంగా శ్రద్ద కనబర్చాలని కోరారు. ఆయన ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు.…
నరేంద్ర మోదీతో చంద్రబాబు ములాఖత్
విశాఖ సీఐఐ సదస్సుకు హాజరు కావాలి ఢిల్లీ : న్యూఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నివాసంలో తనను కలుసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య…
జూబ్లీహిల్స్లో కొడితే ఢిల్లీలో అదరాలె
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకుంటున్నదని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని అన్నారు. ఇంటింటికీ…
సీఐఐ సదస్సును విజయవంతం చేయాలి : సీఎం
నవంబర్ 14, 15వ తేదీలలో విశాఖ నగరంలో అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ నగరం వేదికగా వచ్చే నెల నవంబర్ లో 14, 15 తేదీలలో 4వ…
రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేసిన సర్కార్
సంచలన ఆరోపణలు చేసిన తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదర్శంగా మారిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని పనిగట్టుకుని అవినీతిమయంగా మార్చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమావేశంలో…
రైతుల సమస్యలకు సీఆర్డీఏ పరిష్కారం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు సీఎం. రైతులు ఎవరూ…
ఏపీఎస్పీడీసీఎల్ ఎండీగా శివ శంకర్ లోతేటి
తిరుపతిలో బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారి తిరుపతి : తిరుపతి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సోమవారం శివశంకర్ లోతేటి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిని ప్రధాన కార్యాలయానికి ఆయన తన…
కరూర్ ఘటనపై సిట్ కాదు సీబీఐతో విచారణ
మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఢిల్లీ : తమిళనాడులో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ ఘటనకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది.…
ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించాలి
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం…
ఎవరీ పరశురామ్ పాక ఏమిటా కథ..?
ఇంజనీరింగ్ ఆవిష్కరణలలో టాప్ హైదరాబాద్ : అద్భుతాలు ఆకాశం నుంచి ఊడి పడవు. అవి నేల మీదనే రూపు దిద్దుకుంటాయి. భిన్నమైన ఆలోచనలే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. అలాంటి కలను కనడమే కాదు ఆచరణలో అద్భుతంగా చేసి చూపించాడు తెలంగాణ…
















