తీర ప్రాంత కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోక‌స్

ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక త‌యారు చేయాల‌ని ఆదేశం అమ‌రావ‌తి : ఉప్పాడ తీర ప్రాంతంలో చోటు చేసుకున్న కాలుష్యంపై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. స‌చివాలయంలో ఆయ‌న స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి…

రిజ‌ర్వేష‌న్ల సాధ‌న కోసం బీసీ జేఏసీ ఉద్య‌మం

అక్టోబ‌ర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు హైద‌రాబాద్ : 42 శాతం రిజ‌ర్వేష‌న్ల సాధ‌న కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది బీసీ జేఏసీ. హైద‌రాబాద్ లో 136 సంఘాల‌కు చెందిన నేత‌లు స‌మావేశం అయ్యారు.…

పాకిస్తాన్ ప్ర‌జ‌ల‌తో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు

స్ప‌ష్టం చేసిన ఆఫ్గ‌నిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ దేశానికి చెందిన రాయ‌బారికి పాకిస్తాన్ ప్ర‌భుత్వం స‌మ‌న్లు జారీ చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు.…

కాకా రేపుతున్న మంత్రి వివేక్ కామెంట్స్

మ‌రోసారి మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ పై ఫైర్ నిజామాబాద్ జిల్లా : మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం జ‌రిగిన మాల‌ల స‌ద‌స్సులో పాల్గొని ప్ర‌సంగించారు. మంత్రి లక్ష్మణ్ నన్ను ఎందుకు టార్గెట్ చేసి విమర్శిస్తున్నాడో…

ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు దామోద‌ర్ రెడ్డి పేరు

ప్ర‌క‌టించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ -2 ప్రాజెక్టుకు దివంగ‌త మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి పేరు పెడ‌తామ‌న్నారు. ఆదివారం ఇటీవ‌లే మ‌ర‌ణించిన…

ఆర్ఎస్ఎస్ కార్య‌కలాపాలు ప్ర‌మాద‌క‌రం

క‌ర్ణాట‌క మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే కామెంట్స్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఆర్ఎస్ఎస్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు మంత్రి. ప్రజా, సామాజిక ఆరోగ్య ప్రయోజనాలను…

కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు తెలంగాణ భ‌వ‌న్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి…

వ‌స‌తి గృహాలను త‌నిఖీ చేసిన మంత్రి స‌విత‌

విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన వైనం తూర్పు గోదావ‌రి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత ఆదివారం ప‌లు హాస్ట‌ళ్ల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా భోజ‌న నాణ్య‌త‌ను ప‌రిశీలించారు. క‌నీస సౌకర్యాలు వారికి…

ప్ర‌జ‌ల చేతుల్లో ఆర్టీఐ పాశుప‌తాస్త్రం : టీపీసీసీ

యూపీఏ హ‌యాంలో రెండు ప‌వ‌ర్ ఫుల్ చ‌ట్టాలు హైద‌రాబాద్ : స‌మాచార హ‌క్కు చ‌ట్టం 2005 తో పాటు జాతీయ ఉపాధి హామీ చ‌ట్టం తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకి ద‌క్కుతుంద‌న్నారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. ఈ…

మోదీ నిర్వాకం ఆర్టీఐ చ‌ట్టం ఆగ‌మాగం

నిప్పులు చెరిగిన వైస్ ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయ‌న 2014లో దేశంలో ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా దేశంలోనే…