విశాఖలో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టాలి
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ…
నీచ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ : రామయ్య
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షాకింగ్ కామెంట్స్ అమరావతి : నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రకమైన బాధ, ఆక్రోశం, ఈర్శ, పగ, ప్రతికార జ్వాలతో ఇబ్బంది పడుతున్నారని టీడీపీ…
మొక్క జొన్నలకు మద్దతు ధర కల్పించండి
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదే పదే గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా…
ఛలో బస్ భవన్..భారీగా పోలీసుల మోహరింపు
ఆర్టీసీని అమ్మేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ గురువారం హైదరాబాద్ లో చేపట్టిన ఛలో బస్ భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎక్కడ చూసినా పోలీసులే మోహరించారు.…
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర : హరీశ్ రావు
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)ని కావాలని నిర్వీర్యం…
చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్ సీరియస్
ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించారు. ఈ సందర్బంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఏకబిగిన పర్యటించారు.…
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
పిలుపునిచ్చిన మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం : సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలు తలుచుకుంటే సాధించ లేనిది ఏదీ లేదన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం లోని హోటల్ గ్రాండ్ బే న్యూలో జరిగిన FICCI…
ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న ఈ డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక…
ప్రజలను పనిమంతులుగా చేయాలి : వెంకయ్య నాయుడు
ఉచితాలు కాదు కావాల్సింది విద్య, వైద్యం పై దృష్టి సారించాలి అమరావతి : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఆయన ఇటీవల తిరుమలను దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని సామాన్యులకు అందించేలా…
త్వరలోనే తెలంగాణ టీడీపీ చీఫ్ నియామకం
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.తెలంగాణలో…
















