Category: News

  • ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో కల్తీ నెయ్యి వాడారని ఫైర్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చిందన్నారు. మనందరిలో దేవుడిపై భయం ఉందన్నారు, ధర్మంపై గౌరవం ఉంద‌న్నారు. హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నామని ఆవేద‌న…

    Continue Reading

  • వైద్య సేవ‌లు మిష‌న్ లా సాగాలి : వెంక‌య్య నాయుడు

    వైద్య సేవ‌లు మిష‌న్ లా సాగాలి : వెంక‌య్య నాయుడు

    విద్య‌, వైద్యం ఉచితంగా ప్ర‌జ‌ల‌కు ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్ : దేశ మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని ఎల్.బి. నగర్‌లో వెల్‍నాక్స్ రీహాబిలిటేషన్ నాలుగో కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వైద్య నిపుణులతో ముచ్చటించారు. రీహాబిలిటేషన్ అనే ముఖ్యమైన సామాజిక అవసరాన్ని గుర్తించి రోబోటిక్స్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా డాక్టర్ స్వాతిని…

    Continue Reading

  • పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయాలి

    పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయాలి

    స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వహించిన పార్లమెంట్ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తో క‌లిసి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు . ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం…

    Continue Reading

  • రాష్ట్ర అభివృద్దిలో మ‌హిళ‌లు కీల‌కం

    రాష్ట్ర అభివృద్దిలో మ‌హిళ‌లు కీల‌కం

    ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ కామెంట్స్ అనంత‌పురం జిల్లా : కూట‌మి స‌ర్కార్ మ‌హిళ‌ల సంక్షేమం కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. ఇందులో భాగంగా వారిని వ్యాపారేవ‌త్త‌లుగా త‌యారు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు. అంతే కాకుండా మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించిన‌ట్లు తెలిపారు. శింగనమల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ నూతన కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. డ్వాక్రా సంఘాల‌ మహిళలు ఏర్పాటు…

    Continue Reading

  • కేంద్ర స‌ర్కార్ బ‌క్వాస్ : వైఎస్ ష‌ర్మిల

    కేంద్ర స‌ర్కార్ బ‌క్వాస్ : వైఎస్ ష‌ర్మిల

    జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం పున‌రుద్ద‌రించాలి అమ‌రావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. యుపీఏ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం వ‌ల్ల కోట్లాది మంది కూలీలు, పేద‌ల‌కు , కార్మికుల‌కు మేలు జ‌రిగింద‌న్నారు. కానీ ఆ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్త‌గా చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చింద‌ని ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే జాతీయ ఉపాధి హామీ…

    Continue Reading

  • దేశంలో భారీగా పెరిగిన సిజేరియ‌న్లు

    దేశంలో భారీగా పెరిగిన సిజేరియ‌న్లు

    ఆందోళ‌న వ్య‌క్తం చేసిన గురుమూర్తి ఢిల్లీ : దేశ వ్యాప్తంగా గ‌ణ‌నీయంగా సిజేరియ‌న్లు పెర‌గ‌డం ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఎంపీ గురుమ‌ర్తి. పార్ల‌మెంట్ సాక్షిగా ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా సంబంధిత శాఖ మంత్రి స్పందించారు. కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు. దేశంలో శిశు మరణాల రేటు, మాతృ మరణాల రేటు గణనీయంగా తగ్గాయని తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో తల్లి, శిశు ఆరోగ్యంలో మెరుగుదల రావడం ప్రభుత్వ పథకాలు, ఆసుపత్రి…

    Continue Reading

  • ప్ర‌తి ఎక‌రాకు నీరు ఇవ్వ‌డం నా ల‌క్ష్యం

    ప్ర‌తి ఎక‌రాకు నీరు ఇవ్వ‌డం నా ల‌క్ష్యం

    స్ప‌ష్టం చేసిన చంద్ర‌బాబు నాయుడు క‌ర్నూలు జిల్లా : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే నా జీవితాశయం అని ప్ర‌క‌టించారు. కర్నూలు జిల్లాలో పశ్చిమ తాలూకాకు నీరు అందిస్తే రాష్ట్ర మంతటా నీరు ఇచ్చినట్టేన‌ని అన్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తిపై వేరే వారి ఫొటోలు వేయడం ఏమిట‌ని తాను గత ఎన్నికల్లో ప్రశ్నించానని గుర్తు చేశారు. గత పాలకులు తప్పుడు విధానాలతో ప్రజలను బానిసలు…

    Continue Reading

  • ఐటీ శాఖ జ‌రిమానా విధించ‌డం స‌బ‌బే

    ఐటీ శాఖ జ‌రిమానా విధించ‌డం స‌బ‌బే

    టీవీకే చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్ చెన్నై : త‌మిళ సినీ స్టార్ , టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ త‌గిలింది. ఐటీ శాఖ జారీ చేసిన రూ. 1.50 కోట్ల జ‌రిమానా క‌ట్టాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. శుక్ర‌వారం న‌టుడు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై న్యాయ‌మూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సెప్టెంబర్ 2015లో విజయ్ నివాసంలో నిర్వహించిన ఆదాయపు పన్ను సోదాల నుండి ఈ కేసు తలెత్తింది.…

    Continue Reading

  • 2027 కల్లా పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

    2027 కల్లా పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు అమరావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ కావాల‌ని ప్రాజెక్టుల‌ను నిర్ల‌క్ష్యం చేసింద‌ని ఆరోపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి కాలేద‌న్నారు. దీనికి జ‌గ‌నే కార‌ణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు. వ్య‌వ‌సాయ రంగానికి ప్ర‌త్యేకంగా ప్రాధాన్య‌త ఇచ్చామ‌న్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు నిరుప‌యోగంగా ఉండేందుకు వీలు లేద‌న్నారు.…

    Continue Reading

  • పామాయిల్ రైతుల‌కు రికార్డు ధ‌ర

    పామాయిల్ రైతుల‌కు రికార్డు ధ‌ర

    అత్య‌ధికంగా ఏపీ స‌ర్కార్ వ‌ర్తింపు అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని తీసుకుంటున్న నిర్ణయాలు పామాయిల్ సాగుకు కొత్త దిశను చూపుతున్నాయని రైతులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ దూరదృష్టి గల నిర్ణయాలతో రానున్న రోజుల్లో పామాయిల్ సాగు మరింత విస్తరిస్తుందని, రాష్ట్రం ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచిన, సీఎం చంద్ర‌బాబు సార‌ధ్యంలో, వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నాయకత్వంలో వ్యవసాయ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports