కనకదుర్గమ్మా కరుణించవమ్మా : అచ్చెన్నాయుడు
అమ్మ వారిని దర్శించుకున్న వ్యవసాయ మంత్రి విజయవాడ : బెజవాడలో ని ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి వచ్చే అక్టోబర్ 2వ తేదీ వరకు…
పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్ అరెస్ట్
లడఖ్ లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఆందోళన లడఖ్ : గత కొన్నేళ్లుగా తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు లడఖ్ వాసులు. ఇటీవల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఇందుకు కీలకంగా ఉన్నారు పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ .…
భారీ వర్షం జర భద్రం : వంగలపూడి అనిత
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు వార్నింగ్ అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. సహాయక చర్యలు ముమ్మరం…
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం
అంగరంగ వైభవోపేతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల : తిరుమలలో అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున…
జగన్ హయాంలో ఏపీ సర్వ నాశనం : అచ్చెన్న
శాసన మండలిలో నిప్పులు చెరిగిన మంత్రి అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. శుక్రవారం జరిగిన శాసన మండలిలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీని అన్ని రంగాలలో సర్వ నాశనం చేశారని ఆరోపించారు.…
విద్యా సంస్థల భవనాల నిర్మాణంపై ఫోకస్
అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన శాసన సభలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విద్యా సంస్థలకు భవనాలు లేవన్న విషయాన్ని మంత్రి…
భక్తులకు ఖుష్ కబర్ భక్తులు ఇక నో ఫికర్
తిరుమలలో భారీ ఎత్తున వసతి సముదాయం తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా దీనిని ప్రారంభించారు సీఎం, ఉప రాష్ట్రపతి. పీఏసీ 5ను రూ.102…
హైడ్రా చొరవతో బతికిన బతుకమ్మ కుంట
అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ : కబ్జా కోరల్లో కొన్నేళ్లుగా చిక్కుకు పోయి ఆనవాళ్లు లేకుండా తయారైన బతుకమ్మ కుంట చెరువు ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూడ్చేశారు. ఆపై కనిపించకుండా చేశారు. ఆ భూమికి…
టీమిండియాతో శ్రీలంక బిగ్ ఫైట్
సూపర్ 4లో భాగంగా కీలక మ్యాచ్ దుబాయ్ : ఆసియా కప్ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఎవరు విజేతనో తేలేందుకు. భారత్ చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ మరోసారి…
దర్జాగా ఆసియా కప్ ఫైనల్ కు పాకిస్తాన్
చిరకాల ప్రత్యర్థి ఇండియాతో ఫైట్ దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన కీలకమైన ఆసియా కప్ 2025 ఫైనల్ కు దర్జాగా చేరుకుంది పాకిస్తాన్ జట్టు. సూపర్ 4 లో భాగంగా జరిగిన సెమీస్ లో బంగ్లాదేశ్ జట్టును 11 రన్స్…