జై తెలంగాణ అనని సీఎంకు ఏం తెలుసు..?
షాకింగ్ కామెంట్స్ చేసిన కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. జై తెలంగాణ అనని వ్యక్తి, తెలంగాణ మీద ప్రేమ లేని వ్యక్తి సీఎం అయితే…
కుంకీ ఏనుగుల సంరక్షణ ముఖ్యం
శిక్షణ కేంద్రం సందర్శించిన పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా : కుంకీ ఏనుగుల సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లోని ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.…
శ్రీవారి అన్న ప్రసాదం అద్భుతం
మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. తన కుటుంబంతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ తరిగొండ…
తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజనం
తరలి వచ్చిన భక్త బాంధవులు తిరుమల : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని పార్వేట మండపంలో టిటిడి ఘనంగా నిర్వహించింది. దీనిని పురస్కరించుకొని శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి వాహన మండపానికి…
శ్రీ పద్మావతి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వెల్లడించిన టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం తిరుపతి : నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని నవంబరు 11వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్…
శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన
పెద్ద ఎత్తున హాజరైన భక్తులు తిరుపతి : తిరుపతి లోని సుప్రసిద్ద శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో…
హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు
సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు హైదరాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు నగర వాసుల నుంచి మద్దతు పెరుగుతోంది. నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో స్థానికులు వన భోజనాలు చేశారు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం…
రైతుల ప్రచారం కాంగ్రెస్ పై ఆగ్రహం
మోసం చేసిందంటూ మండిపాటు హైదరాబాద్ : అన్నం పెట్టే అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందని ఆరోపించారు. వారిని గెలిపిస్తే మరోసారి మోసం చేస్తారని మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల…
జన్ సురాజ్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం
ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ బీహార్ : ప్రముఖ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము భారతీయ జనతా పార్టీకి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.…
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ది సాధ్యం
స్పష్టం చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బీహార్ : డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే బీహార్ లో అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఆయన బీహార్ లో సీఎం నితీష్ కుమార్…

ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబర్ వన్
రైతులను బలోపేతం చేయడంలో నాబార్డ్ కృషి
లేపాక్షిని పర్యాటక ప్రాంతంగా చేస్తాం
పద్మావతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్రపతి
సీఎంను కలిసిన అనలాగ్ ఏఐ సీఈవో
కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం
వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామయ్య
తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు
సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్


































































































