బావా బామ్మర్దులపై భగ్గుమన్న చామలకేసీఆర్ చావు కోసం ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ : మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడారు.…
19 నుంచి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
కడప గడపలో ఈనెల 27 వ తేదీ వరకు ఉత్సవాలు తిరుపతి/కడప : కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.…
ముంబై స్కిప్పర్ గా శ్రేయాస్ అయ్యర్
ప్రకటించిన సెలెక్షన్ కమిటీ చైర్మన్ ముంబై : దేశీవాళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్ లలో ఉన్నట్టుండి ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉన్న శార్దూల్ ఠాకూర్ కు గాయం అయ్యింది. దీంతో తను కొన్ని మ్యాచ్…
తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం
నిర్విఘ్నంగా వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.ఇందులో భాగంగా సాయంత్రం…
25న తిరుచానూరు పద్మావతి ఆలయంలో రథసప్తమి
20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడు ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ…
టీటీడీ కళ్యాణ మండపాలపై ఈవో ఫోకస్
తక్షణమే నివేదిక తయారు చేయాలని ఆదేశం తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల, తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్.ఎం.ఎస్ కు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్ను భక్తులకు…
ఏ భాషా గొప్పది కాదు..తక్కువది కాదు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా : తెలుగు భాష గొప్పదన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం గుంటూరు జిల్లాలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాతృ భాషలో చదువుకునే…
పుట్టింటి బంధాలన్నీ తెంచుకున్నా: కవిత
శాసన మండలిలో కన్నీటి పర్యంతం హైదరాబాద్ : శాసన మండలి సాక్షిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నీటి పర్యంతం అయ్యారు. సోమవారం తాను రాజీనామా చేశానని, దానిని ఆమోదించాలని కోరారు. తన పుట్టింటి నుంచి అన్నిరకాల బంధాలు, బంధనాలు తెంచుకొని బయటకు…
తెలుగు వెలుగుతూనే ఉంటుంది : చంద్రబాబు నాయుడు
ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గుంటూరు జిల్లా : ప్రపంచ భాషలలో తెలుగు భాష అత్యంత ప్రత్యేకమైనదని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు.…
విద్యుత్ ఛార్జీలను పెంచే యోచన లేదు
ప్రకటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి : ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు చెప్పారు. విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ఏపీఈఆర్సీ ప్రభుత్వం…

అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం పండుగ
బీఎంసీ ఎన్నికలపై విచారణ చేపట్టాలి : రాహుల్ గాంధీ
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
భారీ ధర పలికిన పవన్ కళ్యాణ్ సినిమా
మార్కెట్ మోసానికి గురైన డైరెక్టర్ కొడుకు
జనవరి 23న బోర్డర్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్
భాగ్యనగరంలో ఘనంగా పతంగుల ఉత్సవం
జపాన్ మీడియాతో బన్నీ చిట్ చాట్
కేంద్రం సహకారం రాష్ట్రానికి అత్యంత అవసరం
సీఎం చంద్రబాబు దంపతులకు శ్రీవారి ప్రసాదం


































































































