ఇస్కాన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం : ఈటల
హైదరాబాద్ : ఇష్కాన్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు ఎంపీ ఈటల రాజేందర్.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన ఇస్కాన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే..ఇది ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ…
అర్జున పురస్కార గ్రహీతలకు సీఎం కంగ్రాట్స్
హైదరాబాద్ : కేంద్ర సర్కార్ తాజాగా అర్జున పురస్కారాలను ప్రకటించింది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు షట్లర్ గాయత్రి గోపీచంద్ , షూటర్ ధనుష్ శ్రీకాంత్. ఈ సందర్బగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. అవార్డులు…
క్రెసెంట్ నగర్లో పార్కును రక్షించిన హైడ్రా
హైదరాబాద్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్ల మేడిపల్లి మండలం, చెంగిచెర్ల పరిధిలోని క్రెసెంట్ నగర్లో 1200 గజాల విస్తీర్ణం కలిగిన పార్కు స్థలాన్ని హైడ్రా నాడు రక్షించింది. ఈసీఐఎల్ ఎంప్లాయీస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ…
సింగూర్ మరమ్మతులకు ప్రాధాన్యత : ఉత్తమ్
హైదరాబాద్ : సింగూర్ డ్యామ్ వద్ద మరమ్మతులు, పటిష్టపరిచే పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దాని తాజా నీటి నిల్వ స్థితిని ధృవీకరించి, జలాశయాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని…
బీసీలను ప్రోత్సహించిన టీడీపీ : సవిత
అమరావతి : బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ టీడీపీయేనని మంత్రి సవిత తెలిపారు. నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కీలకమైన బీసీ నాయకులందరూ టీడీపీ ప్రోత్సహించనవారేనన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, తన తండ్రి…
శారదా పీఠం ఆధ్వర్యంలో సేవలకు గుర్తింపు
హైదరాబాద్ : విశాఖ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో దివ్య కార్యక్రమం” స్త్రీ శక్తి సనాతన శక్తి” అనే దివ్యమైన చర్చ కార్యక్రమం పూజ్య శారదాపీఠ స్వామీజీల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శుక్లా హాజరయ్యారు. విశాఖ…
గవర్నర్ కు ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆహ్వానం
హైదరాబాద్ : హైదరాబాదులో రెండు రోజులు పాటు జరిగే ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ప్రారంభిస్తారు. మంగళవారం నాడు లోక భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ని…
మరణించిన శ్రీదేవి గురించి నేను ఆలోచించను
హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నటి శ్రీదేవిని గుర్తు చేసుకోక పోవడంపై స్పందించారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆ నటి పట్ల తనకు ఉన్న అమితమైన…
మత్స్యకారుల గల్లంతైన ఘటనపై డిప్యూటీ సీఎం ఆరా
అమరావతి : డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బోటులో ఉన్న 8 మంది మత్స్యకారుల క్షేమంపై…
సింహాచలం సన్నిధిలో బీజేపీ చీఫ్ నితిన్ నబిన్
విశాఖపట్నం జిల్లా : విశాఖపట్నం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్. ఈ సందర్బంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన భారతీయ…

ఆ నటులతో నటించడం మరిచి పోలేని అనుభవం
ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ
గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
డాలర్ ఎఫెక్ట్ 13 పైసలు తగ్గిన భారతీయ రూపాయి
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం
జోరుగా మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్
సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ రియాల్టీ షో
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈవో శెట్టి గల్లంతు..?
రొమాంటిక్ కామెడీ మూవీగా దేవా కట్టా ‘జో జో’
సెప్టెంబర్ 6 వరకు బ్యాంక్ సెలవులు ఇవే

































































































