28న హైద‌రాబాద్ లో పింక్ ప‌వ‌ర్ ర‌న్

ప్ర‌క‌టించిన సుధా రెడ్డి ఫౌండేష‌న్ చైర్మ‌న్ హైద‌రాబాద్ : సుధా రెడ్డి ఫౌండేష‌న్, ఎంఈఐఎల్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈనెల 28న హైద‌రాబాద్ లో పింక్ ప‌వ‌ర్ ర‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌ధానంగా బ్రెస్ట్ క్యాన్స‌ర్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు దీనిని చేప‌డుతూ వ‌స్తున్నారు…

చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన బంగ్లాదేశ్

దంచి కొట్టిన అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025లో దుమ్ము రేపింది భార‌త జ‌ట్టు. మ‌రోసారి స‌త్తా చాటింది. సూప‌ర్ 4లో భాగంగా దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలోజ‌రిగిన కీల‌క మ్యాచ్ లో…

కాంగ్రెస్ ప్ర‌భుత్వం గిగ్ వర్కర్స్‌కు తీరని ద్రోహం

ఇచ్చిన హామీల‌ను వెంట‌నే అమ‌లు చేయాలి హైద‌రాబాద్ : అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలు చేయక పోవడాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అలవాటుగా మార్చుకుందని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు…

యూరియా అడిగితే రైతుల‌పై దాడులు చేస్తే ఎలా..?

తెలంగాణ స‌ర్కార్ పై మండిప‌డ్డ మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్ అని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని…

పాకిస్తాన్ మాన‌వ హ‌క్కుల‌పై దృష్టి పెట్టాలి

ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా ఉంద‌న్న రాయ‌బారి ఢిల్లీ : మానవ హక్కులపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్‌కు భారత్ పిలుపునిచ్చింది. రెచ్చగొట్టే ప్రకటనలపై తీవ్రంగా స్పందించింది. భారత భూభాగాన్ని ఆక్రమించడాన్ని అంతం చేయాలని కోరారు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో. ఉగ్రవాదులకు ఆశ్రయం…

ఆక్వా రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంది

శాస‌న స‌భ‌లో మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు . బుధ‌వారం శాస‌న‌స‌భ‌లో చేప‌ల పెంప‌కపు అభివృద్ధి ప్రాధికార సంస్థ స‌వ‌ర‌ణ…

రేపే ప్రపంచ వ్యాప్తంగా ఓజీ రిలీజ్

భారీ అంచ‌నాల‌తో రానున్న మూవీ ప్ర‌ముఖ నిర్మాత టిజి విశ్వ ప్ర‌సాద్ నిర్మించిన ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మూవీ ఓజీ ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాలు తీపి క‌బురు చెప్పారు. భారీ ఎత్తున సినిమా…

తిరుమ‌ల‌లో ఏఐ ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సిస్ట‌మ్

ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ (ఐసీసీసీ)ని తిరుమ‌ల పుణ్య క్షేత్రంలో ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి…

హిందూపురంలో ఎస్సీడీపీ ఏర్పాటు : స‌విత

పట్టు సాగు పెంచేలా రైతులకు అవగాహన అమరావతి : హిందూపూరంలో చేనేతలకు ఉపాధితో పాటు ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ (ఎస్సీడీపీ) మంజూరు చేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి…

ఏఐ ఎదురు దెబ్బ‌ల‌ను త‌ట్టుకున్న గూగుల్

ఆధిప‌త్యంగా మార్చేశామ‌న్న సిఇఓ పిచాయ్ అమెరికా : టెక్నాల‌జీ రంగంలో ఏఐ , చాట్ జీపీటీ సంచ‌ల‌నం రేపాయి. ప్ర‌స్తుతం పెర్పెల్సిటీ దుమ్ము రేపుతోంది. గూగుల్ కు ద‌డ పుట్టిస్తోంది. ఇవాళ ఏఐ బ్రౌజ‌ర్ ను కూడా లాంచ్ చేశారు స‌ద‌రు…