ప్రాణం ఉన్నంత వ‌ర‌కు జ‌న‌సేన న‌డిపిస్తా

అమ‌రావ‌తి – గొంతులో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ న‌డుపుతాన‌ని ప్ర‌క‌టించారు ఆ పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదల‌. మూడు రోజుల పాటు జ‌న‌సేన పార్టీ విస్తృత స‌మావేశాలు ఇవాల్టి నుంచి ఘ‌నంగా ప్రారంభం…

క్రీడాకారుల‌కు కూట‌మి స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

విజయవాడ : ఏపీ కూట‌మి స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. గత వైసీపీ జ‌గ‌న్ రెడ్డి ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.4.9 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు సీఎస్…

ఏపీకి వ‌చ్చిన 10,350 మెట్రిక్ ట‌న్నుల యూరియా

అమ‌రావ‌తి – రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీపి క‌బురు చెప్పారు. యూరియా సరఫరా విషయంపై కేంద్ర వ్యవసాయ ఎరువుల రసాయనిక శాఖ మంత్రితో మాట్లాడటంతో గురువారం రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా గంగవరం పోర్టునకు…

సెప్టెంబ‌ర్ 24 నుంచి శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువు తీరిన తిరుమ‌ల కొండ భ‌క్త బాంధ‌వుల‌తో కిట‌కిట లాడుతోంది. ప్ర‌తి రోజూ 75,000 మందికి పైగా భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకుంటున్నారు. ప్ర‌తి ఏటా…

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!