ఇమ్రాన్ ఖాన్, భార్య‌కు 17 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్తాన్ కోర్టు సంచ‌ల‌న తీర్పు పాకిస్తాన్ : పాకిస్తాన్ అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఇప్ప‌టికే జైలుపాలై శిక్ష‌ను అనుభ‌విస్తున్న మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయ‌న భార్య‌కు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.…

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో శుభ్ మ‌న్ గిల్ కు నో ఛాన్స్

కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ సెలెక్షన్ క‌మిటీ చైర్మ‌న్ ముంబై : బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా వ‌చ్చే ఏడాది 2026లో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించ‌బోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును…

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు డిక్లేర్ : బీసీసీఐ

శుభ్ మ‌న్ గిల్ కు బిగ్ షాక్ , శాంస‌న్ కు చోటు ముంబై : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. శ‌నివారం 15 మంది స‌భ్యుల‌తో కూడిన…

మీ పని తీరు చిరస్థాయిగా నిలిచి పోవాలి

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికైన వారంతా త‌మ ప‌నితీరుతో చిర‌స్థాయిగా నిలిచి పోయేలా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు…

తిరుమ‌ల‌లో ఘ‌నంగా అధ్యయనోత్సవాలు

25 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఉత్స‌వాలు తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ నాయ‌కుల మండ‌పంలో…

జ‌స్టిస్ గ‌వాయ్ నియామ‌కాన్ని స్వాగ‌తిస్తున్నాం

చిలుకూరు బాలాజీ ప్ర‌ధాన పూజారి రంగ‌రాజ‌న్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ న్యాయ విశ్వ విద్యాల‌యం భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ కి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ సంద‌ర్బంగా…

మెడిక‌ల్ కాలేజీల‌పై కూట‌మి స‌ర్కార్ కుట్ర

నిప్పులు చెరిగిన ఎంపీ గురుమూర్తి తిరుప‌తి జిల్లా : వైఎస్సార్సీపీ ఎంపీ మ‌ద్దిల‌ల గురుమూర్తి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీ కూట‌మి స‌ర్కార్ పై. పీపీపీ మోడ‌ల్ పేరుతో మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్ ప‌రం చేసేందుకు కుట్ర‌కు తెర లేపారంటూ…

ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు గ్రాండ్ వెల్ క‌మ్

స్వాగ‌తం ప‌లికిన జిల్లా క‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : తెలంగాణ పర్యటనలో ఉన్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపత్రావు…

బ‌స్తీ ద‌వాఖానాల్లో వ‌స‌తులు క‌ల్పించాలి

డిమాండ్ చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు.…

ఏపీకి ఏబీపీఎంజేఏవై ప‌థ‌కం కింద రూ. 1,965 కోట్లు

లోక్ స‌భ‌లో కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ వెల్ల‌డి ఢిల్లీ : ఆయుష్మాన్ భారత్–ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB–PMJAY) ప‌థ‌కం కింద ఆంధ్రప్రదేశ్‌కు 2020–21 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల వరకు మొత్తం రూ. 1,965.65 కోట్ల నిధులు…