మ‌త్స్య‌కారుల భ‌ద్ర‌త‌పై చ‌ర్య‌లేవీ..?

లోక్ స‌భ‌లో ప్ర‌శ్నించిన ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ మ‌ద్దెల గురుమూర్తి లోక్ స‌భ‌లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్ర‌ధానంగా త‌న తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఇదే స‌మ‌యంలో అక్ర‌మ చొర‌బాటుదారుల…

రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదు

స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ జిల్లా : జ‌గిత్యాల‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను పార్టీ మార‌డం ప‌క్కా అని అన్నారు. త‌ను పార్టీ…

ఊపిరి ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జల కోసం ప‌ని చేస్తా

ఘనంగా హోం మంత్రి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి : రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి మంత్రి నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, అభిమానుల శుభాకాంక్షలతో వేడుకలు ఉత్సాహ భరితంగా…

గేమ్ ఛేంజ‌ర్ కానున్న ఎన‌ర్జీ సెక్టార్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పడుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎనర్జీ రంగం గేమ్ ఛేంజర్ కానుందని అన్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్…

కాముని చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

ఆదేశించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : మూసాపేట‌లోని కాముని చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంద‌ర్శించారు. రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉంద‌నే విష‌యం విధిత‌మే. ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌ను వెంట‌నే…

జీవ‌న్ రెడ్డిని బుజ్జ‌గించిన టీపీసీసీ చీఫ్

త‌న‌ను క‌లిసిన విప్ ఆది శ్రీ‌నివాస్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ , విప్ ఆది శ్రీ‌నివాస్. ఆయ‌న గ‌త…

మెగా యూత్ ఫోర్స్ క‌న్వీన‌ర్ గా ఏడిద బాబి

నియ‌మించిన మెగాస్టార్ కూతురు సుష్మిత హైద‌రాబాద్ : మెగాస్టార్ కూతురు సుష్మిత కొణిద‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మెగా అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ యువశక్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థాపించిన “Mega Youth Force” సంస్థకు జాతీయ కన్వీనర్ గా రాజమండ్రికి…

కార్పొరేట్ కంపెనీల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

అనుమతులు వేగంగా ఇస్తామ‌న్న సీఎం బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. భారీ ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తే త్వ‌ర‌గా అనుమ‌తులు ఇచ్చి తీరుతామ‌న్నారు. ఉక్కు…

అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

సీఎస్కే జ‌ట్టులో చేరిన కేర‌ళ క్రికెట‌ర్ చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో టాప్ లో నిలిచాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను దేశ వ్యాప్తంగా హీరోగా మారాడు. అంతే కాదు త‌న సోష‌ల్ మీడియా…

ఎంఐఎం చీఫ్ నాకు మంచి మిత్రుడు

కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ ఓవైసీ (అసదుద్దీన్) తో గ‌త కొన్నేళ్లుగా స్నేహం ఉంద‌న్నాడు. అంతేకాక మాకు…