ఇంజనీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
హైదరాబాద్ : మార్కెటింగ్ శాఖలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ పనులన్నింటికీ స్పష్టమైన గడువులు నిర్ధారించి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. శాఖలో ఇంజినీరింగ్ సిబ్బంది కొరత వల్ల పనులు ఆలస్యం అయితే,…
తెలంగాణ అంటేనే తాగడం – నటుడు నరేష్
హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ పై నోరు పారేసుకున్నారు. తెలంగాణ అంటేనే తాగడం అని, ఆంధ్ర అంటే విందు చేసుకోవడం తప్ప మరోటి కాదన్నారు. ప్రతి…
ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ ఆదేశాలను పాటిస్తాం
కరీంనగర్ జిల్లా : బ్యారేజీలను ‘ఫ్రీ-ఫ్లో’ (నీరు స్వేచ్ఛగా ప్రవహించే) స్థితిలో ఉంచడంలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సమగ్ర దర్యాప్తు , మరమ్మతులు పూర్తయ్యే…
విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రారంభం
అమరావతి : ఏపీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన విజయవంతమైంది. భోగాపురం లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాననాశ్రయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు , గవర్నర్ నజీర్ తో పాటు కేంద్ర , రాష్ట్ర మంత్రులు, ప్రజా…
సోషల్ మీడియాలో దుష్ప్రచారం టీటీడీ ఆగ్రహం
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. కొందరు పనిగట్టుకుని టీటీడీ నిర్వహణపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్…
మెటా ఇండియా ఎఫెక్ట్ ..డీజీపీ ఆఫీస్ కు డీసీపీ అటాచ్
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది మెటా ఇండియా హెడ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం. మెటా ఇండియా అధిపతిపై నమోదైన కేసులో నగర సైబర్ క్రైమ్ డీసీపీ కోసం గాలింపు ప్రారంభం అయ్యింది. ప్రధాన మంత్రి…
దర్శన్ కన్నడ పాలిటిక్స్ లోకి వస్తే బెటర్
బెంగళూరు : తమిళనాడులో విజయ్ లాగే కర్ణాటకలో దర్శన్ ఉంటారంటూ బాంబు పేల్చారు నటి అశ్విని గౌడ . ఇవాళ ప్రాంతీయ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నటుడు సి. జోసెఫ్ విజయ్ బాటలో కన్నడ చిత్ర పరిశ్రమ…
హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు 5 అక్రిడిటేషన్
హైదరాబాద్ : ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నిర్వహించే ‘ఎయిర్పోర్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్’ కింద ప్రతిష్టాత్మకమైన లెవెల్ 5 అక్రిడిటేషన్ను సాధించడం ద్వారా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రధాన అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఈ…
మీరు గతం యువతే దేశ భవిష్యత్తు : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రధానమంత్రి ఫిదా
అమరావతి : కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ అల్లూరి సీతారామ రాజు భోగాపురం ఎయిర్ పోర్టును శనివారం ప్రారంభించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతంగా,…

మెట్టూరు ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసిన సీఎం
రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్
అట్లీ రాకా మూవీలో బన్నీ మూడు పాత్రలు..?
ప్రశ్నించడం తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
నాలెడ్జ్ ఎకానమీలో తెలంగాణ ముందంజ
సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు
రూ.2 వేల కోట్ల పెట్టుబడి.. 9వేల మందికి ఉపాధి
వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
డేటా సెంటర్ల విషయంలో అపోహలు వద్దు

































































































