పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ రాష్ట్రం
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తమ రాష్ట్రం స్వర్గధామంగా ఉందన్నారు . ఈరోజు నేను పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి…
విదేశీ భాషలు నేర్చుకుంటే ఉపాధికి ఢోకా లేదు
హైదరాబాద్ : విదేశీ భాషలను బోధించడానికి ఆయా దేశాల నుండి ఉపాధ్యాయులను, ఆయా భాషలలో ప్రావీణ్యం ఉన్న స్థానికులతో పాటు నియమించాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు విదేశీ స్కాలర్షిప్లు అందిస్తున్నట్లే, శ్రామిక…
సంస్కృతి ఉట్టి పడేలా భోగాపురం విమానాశ్రయం
విశాఖపట్నం జిల్లా : తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం తయారైంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దీనిని సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
రైతుల సంక్షేమానికి కూటమి సర్కార్ ప్రాధాన్యత
అమరావతి : ప్రస్తుతం ఆశాజనకంగా ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులలోకి నీరు వస్తోందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తాము చేసిన విజ్ఞప్తికి…
సెప్టెంబర్ 15 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల : శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రకటించింది. తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయని తెలిపింది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవాహ్నిక…
ఫిఫా వరల్డ్ కప్ అడ్వైజర్ రాజీనామా
అమెరికా : ఇన్ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్రవారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…
నటనలో తాప్సీ పన్ను వెరీ వెరీ స్పషల్
ముంబై : అందరి హీరోయిన్ల కంటే తాప్సీ పన్ను వెరీ వెరీ స్పెషల్ గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఫార్ములా ఎంటర్టైనర్ల సురక్షిత మార్గాన్ని అనుసరించకుండా ఆమె నిరంతరం చర్చలను రేకెత్తించే, సామాజిక కట్టుబాట్లను ప్రశ్నించే, కథనానికి కేంద్రంగా బహుముఖ మహిళా…
ఆవిష్కరణల కోసం పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ : YISUలో ఆవిష్కరణల కోసం పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం నాడు రాష్ట్రంలోని ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’…
సనత్ నగర్ టిమ్స్ కు మర్రి చెన్నారెడ్డి పేరు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన టిమ్స్ కు మాజీ ముఖ్యమంత్రి, దివంగత మర్రి చెన్నారెడ్డి పేరుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. .…
రూ. 300 కోట్ల మార్కుకు చేరువలో జన నాయగన్
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో సీఎం విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించిన చిత్రం జన నాయగన్. ఈ చిత్రం ఇటీవలే విడుదలై రూ. 300 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. గుడ్ బ్యాడ్ అగ్లీ’ లైఫ్టైమ్…

మెట్టూరు ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసిన సీఎం
రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్
అట్లీ రాకా మూవీలో బన్నీ మూడు పాత్రలు..?
ప్రశ్నించడం తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
నాలెడ్జ్ ఎకానమీలో తెలంగాణ ముందంజ
సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు
రూ.2 వేల కోట్ల పెట్టుబడి.. 9వేల మందికి ఉపాధి
వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
డేటా సెంటర్ల విషయంలో అపోహలు వద్దు

































































































