టీడీపీ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : బీసీలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాలవేనన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధమైందని, త్వరలోనే ఈ…
శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అనిత
రాష్ట్ర హోం శాఖ మంత్రికి ఘన స్వాగతం అనకాపల్లి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా…
వైఎస్ జగన్ కుట్రలు ఇక చెల్లవు : ఎంపీ
తల్లిని గౌరవించ లేని వ్యక్తికి అంత సీన్ లేదు మంగళగిరి : టీడీపీ ఎంపీ అప్పల నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. తన నిర్వాకం కారణంగా ఏపీ రాష్ట్రం అన్ని రంగాలలో 30 ఏళ్లు…
పాండిత్యం కంటే మానవత్వం గొప్పది
గరికపాటి కామెంట్స్ పై మాజీ ఐపీఎస్ ఫైర్ అమరావతి : మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తాజాగా చేసిన కామెంట్స్ పట్ల సీరియస్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన…
జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తే భుజాన మోస్తా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కామెంట్స్ కరీంనగర్ జిల్లా : బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. ఎమ్మెల్యే ఇవాళ మీడియాతో…
రిషబ్ పంత్ ను వ్యతిరేకించినా ఎంపిక చేశా
మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను రిషబ్ పంత్ ఎంపికపై గతంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 2018లో…
ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా పని చేయాలి
హైడ్రా కమిషనర్ దిశానిర్దేశం ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ఎంతో కష్టపడి చదువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పలు శాఖల్లో అధికారులుగా మీరు విధులు నిర్వహించనున్నారు. మీ విభాగాల్లో ప్రత్యేకతను చాటాలి. అధికారులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మీ…
ఐర్లాండ్ సీరీస్ షెడ్యూల్ రిలీజ్ : బీసీసీఐ
19 ఏళ్ల తర్వాత సీరీస్ ఆడనున్న భారత జట్టు ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. చాన్నాళ్ల తర్వాత ఐర్లాండ్ తో సీరీస్ ఆడేందుకు షెడ్యూల్ ను విడుదల చేసింది. 19 ఏళ్ల తర్వాత టీం ఇండియా ఆడనుంది. ఇంగ్లాండ్…
త్వరలో నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్స్ హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ…
ఆటగాళ్లు సంజు శాంసన్ ను చూసి నేర్చుకోవాలి
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ వెంగ్ సర్కార్ ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేరళ స్టార్ క్రికెటర్ , ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో హీరోగా…

టువాస్ పోర్టును సందర్శించిన మంత్రులు
జూన్ 8వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలి
కంపెనీల ఎంఈవోల పురోగతిపై దృష్టి సారించాలి
ప్రోటోకాల్ వివాదం చంద్రబాబు ఆగ్రహం
ఆర్టీసీ కార్మికులకు ఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్పది
కోట్ల కుంభకోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి
ప్రకాష్ రాజుపై బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఫైర్
ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం సబబే


































































































