వారు ఫ్యాక్షన్ తెస్తే మేం ఫైటర్ జెట్లు తెస్తున్నాం
అమరావతి : సైకో జగన్ రెడ్డి హయాంలో రాయలసీమలో గొడ్డలి రాజ్యమేలిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి నారా లోకేష్. అంతకు ముందు సొంత బాబాయిని లేపేసి నెపం మనపై వేశారన్నారు. ఫలితంగా ఓటమి పాలయ్యాం అన్నారు. మన హయాంలో జొన్నగిరి…
ఆదోనికి త్వరలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు
కర్నూలు జిల్లా : ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆదోనిలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు చాలా…
జార్ఖండ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు
జార్ఖండ్ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. జార్ఖండ్లోని ధన్బాద్లో ఈడీ (ED) భారీ సోదాలు చేపట్టింది. ఈ దాడులలో రూ. 1.5 కోట్ల నగదు, రూ. 150 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు…
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటిడి) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలో తిరుపతి లోని ప్రముఖ ఆలయం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాల వివరాలు వెల్లడించింది. ఆగస్టు…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. పౌర్ణమి సందర్బంగా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటిడి) ఏర్పాట్లు చేసింది. ఇదిలా…
జగన్ రెడ్డికి క్రెడిట్ చోరీ డిజాస్టర్ డిసీజ్
అమరావతి : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ , రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. బోగాపురం ఎయిర్ పోర్టు ప్రధాని ప్రారంభోత్సవానికి వస్తుంటే ఇప్పుడు నేనే…
గంగమ్మ తల్లీ ఏపీని కరుణించు : నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా మూడవ రోజున బుధవారం వసనాడులోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. గంగమ్మ తల్లిని దర్శించుకుని, రాష్ట్రంలో నీటి ఎద్దడి…
పార్టీ గీత దాటితే వేటు తప్పదు : టీడీపీ చీఫ్
అమరావతి : తెలుగుదేశం పార్టీ అత్యంత క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల కొందరు తమ ఇష్టానుసారం బాధ్యతా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు.…
రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సీఎం
హైదరాబాద్ : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా అసంబద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వరిని సాగు…
నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై సీబీఐ ఛార్జిషీట్
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ యుజి 2026 పరీక్ష లీక్ అయ్యింది. దీంతో తట్టుకోలేక 21 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో గత్యంతరం లేక కేంద్రంలో కొలువు…

మెట్టూరు ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసిన సీఎం
రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్
అట్లీ రాకా మూవీలో బన్నీ మూడు పాత్రలు..?
ప్రశ్నించడం తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
నాలెడ్జ్ ఎకానమీలో తెలంగాణ ముందంజ
సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు
రూ.2 వేల కోట్ల పెట్టుబడి.. 9వేల మందికి ఉపాధి
వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
డేటా సెంటర్ల విషయంలో అపోహలు వద్దు

































































































