మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
తెలియ చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం : ఏపీలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళుతున్నా
బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న సీఎం హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు బీఆర్ఎస్ పార్టీకి. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు…
కలర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి ఈషా రెబ్బా గాజువాక : మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు నటి ఈషా రెబ్బా. యూఎస్-ఎఫ్డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో…
సినీ దర్శకులకు దురంధర్ – 2 ఒక పీడకల
వివాదాస్పద దర్శకుడు రాము గోపాల్ వర్మ హైదరాబాద్ : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సీక్వెల్ మూవీ దురంధర్- 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతిచోటా ఆదరణ చూరగొంటోంది. ఈ మూవీపై స్పందించాడు…
రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా పథకం
శాసన సభలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శాసన సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించామన్నారు.…
గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భట్టి
శాసన సభలో కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు శాసన సభ సాక్షిగా. పుష్కరాల సమయంలో భక్తులకు…
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో సర్కార్ వివక్ష
ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ తీరుపై భగ్గుమన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో…
వాహనదారులకు సర్కార్ బిగ్ షాక్
చలాన్లు కట్టకపోతే జరిమానా తప్పదు హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి వాహనదారులు జాగ్రత్త వహించక పోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక నుంచి ఏడాదికి 5 కంటే ఎక్కువ…
మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు సన్మానం
హాజరైన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్నంద్యాల జిల్లా : జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీశైలంలోని శ్రీ అక్క మహాదేవి ఆశ్రమంలో జరిగిన “ఏక్ లక్ష్ పెడ్ గురు మాతా” కార్యక్రమంలో…
బాలీవుడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
కీలక వ్యాఖ్యలు చేసిన శివసేన నాయకురాలు ముంబై : ప్రముఖ నటి , నృత్యకారిణి నోరా ఫతేహి వివాదాస్పద పాటపై తీవ్రంగా స్పందించారు శివసేన నాయకురాలు షైనా ఎన్.సి. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాలీవుడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం…

టీవీకే విజయ్ సీఎం కావాలి : విటివి గణేష్
తమిళనాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్
టువాస్ పోర్టును సందర్శించిన మంత్రులు
జూన్ 8వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలి
కంపెనీల ఎంఈవోల పురోగతిపై దృష్టి సారించాలి
ప్రోటోకాల్ వివాదం చంద్రబాబు ఆగ్రహం
ఆర్టీసీ కార్మికులకు ఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్పది
కోట్ల కుంభకోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి


































































































