తెలంగాణ రాష్ట్రానికి 1.56 లక్షల ఇళ్లు కేటాయించండి
న్యూఢిల్లీ : తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి విన్నవించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజా…
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మహా పూర్ణాహుతి
తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు మహా పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. వేద మంత్రోచ్చారణల నడుమ భక్తి పారవశ్య వాతావరణంలో నిర్వహించిన ఈ మహోత్సవాలు భక్తులను విశేషంగా…
ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థుల ఆరోగ్యం పదిలం
తిరుపతి : తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలకు చెందిన కొందరు విద్యార్థులకు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య చికిత్స అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా నిలకడలోకి తీసుకువచ్చినట్లు టిటిడి జేఈవో డా.…
వైభవంగా శ్రీ సౌమ్యనాథ స్వామి కల్యాణోత్సవం
తిరుపతి : నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్య కల్యాణోత్సవం అత్యంత వైభవంగా, వేదఘోషల మధ్య ఘనంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు…
‘మీ మార్టుల’ ద్వారా సరుకుల అమ్మకం
అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సహకార సంస్థ (ఎన్సీసీఎఫ్) తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తొలి విడతగా రాష్ట్రంలో 1000కి పైగా మీ మార్టులను ఏర్పాటు చేయనుంది. అంతే కాకుండా ఆగస్టు 1 నుంచి పైలట్…
ఏపీలో రేషన్ దుకాణాల్లో నాణ్యమైన బియ్యం
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా పేదలకు నాణ్యమైన బియ్యం అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టును తొలిసారిగా దేశంలోనే ఏపీలోని కాకినాడలో అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు రాష్ట్ర పౌరసరఫరాల…
వీబీ జీ రామ్ జీతో వలసలకు బ్రేక్
శ్రీ సత్యసాయి జిల్లా : జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో ఏర్పాటు చేసిన వీబీ జీ రామ్ జీ పథకంతో ఎల్ నినో కరువు పరిస్థితులు ధీటుగా ఎదుర్కొందామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. వీబీ జీ రామ్ జీ పథకంలో…
ప్రాసిక్యూషన్కు ఫోరెన్సిక్ సైన్స్ వెన్నెముక : డీజీపి
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు చార్జిషీట్లకు వెన్నెముకగా ఉంటాయని పేర్కొన్నారు. విచారణ సమయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని అన్నారు. సాక్ష్యాలను సరిగ్గా సేకరించి, విశ్లేషించి, కోర్టులో సమర్పించక పోతే, క్షుణ్ణంగా పోలీసులు పని…
సింహాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
విశాఖపట్నం జిల్లా : విశాఖ జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం కు పోటెత్తారు భక్తులు. 32 కి.మీ. గిరి ప్రదక్షిణకు భక్తుల భారీగా తరలి వచ్చారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొనేందుకు…
వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కీలక అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం…

మెట్టూరు ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసిన సీఎం
రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్
అట్లీ రాకా మూవీలో బన్నీ మూడు పాత్రలు..?
ప్రశ్నించడం తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
నాలెడ్జ్ ఎకానమీలో తెలంగాణ ముందంజ
సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు
రూ.2 వేల కోట్ల పెట్టుబడి.. 9వేల మందికి ఉపాధి
వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
డేటా సెంటర్ల విషయంలో అపోహలు వద్దు

































































































