హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు
వెల్లడించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల ద్వారా రోగులకు…
నకిలీ ఐడీలతో 21 వేల సిమ్ కార్డులుభారీ రాకెట్ ను ఛేదించిన సీబీఐ న్యూఢిల్లీ : సైబర్ నేరాల భారీ రాకెట్లో టెలికాం ఇన్సైడర్ను సీబీఐ ఛేదించింది, నకిలీ ఐడీలతో జారీ చేసిన 21,000 సిమ్ కార్డులు జారీ చేసినట్లు గుర్తించింది.…
కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చికి రుణాలు
ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు జిల్లా : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రైతులకు తీపి కబురు చెప్పారు. ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచిన మిర్చికి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి…
యుద్ద ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్లు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన సూర్యాపేట జిల్లా : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన సూర్యాపేటలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. హుజూర్ నగర్ కాలనీ పూర్తికి ప్రత్యేకంగా…
కాంగ్రెస్ సర్కార్ తీరుపై విద్యార్థుల కన్నెర్ర
ఉర్దూ యూనివర్శిటీ లైబ్రరీ వద్ద ఆందోళన హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన ఉర్దూ యూనివర్శిటీకి చెందిన ప్రభుత్వ భూములపై సర్కార్ కన్నేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ యూనివర్శిటీ భూములను కొట్టేయాలని…
సంక్రాంతికి అందరి సినిమాలు సక్సెస్ కావాలి
అభిమానులు ఆదరించాలని కోరిన మెగాస్టార్ హైదరాబాద్ : తాను నటించిన సినిమాతో పాటు తన సోదరులు రవితేజ, ప్రభాస్, తదితరులు నటించిన సినిమాలను కూడా ఆదరించాలని అభిమానులను కోరారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తాను…
అవగాహన ఉంటేనే ఆదుకోగలం : హైడ్రా
నిరంతర శిక్షణ వల్ల ఎంతో మేలు కలుగుతుందిహైదరాబాద్ : యువ ఆపద మిత్రలు సేవలు అందించేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య. పరిసరాలపై అవగాహన ఉన్నప్పుడే ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. ఈ…
పొంగులేటిని ఏకి పారేసిన కేటీఆర్
ఆయనకు అంత సీన్ లేదని ఫైర్ ఖమ్మం జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. ప్రధానంగా ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కమీషన్లపైన ఉన్నంత…
శ్రీవారి సేవలో మారిషస్ దేశాధ్యక్షుడు
స్వామిని దర్శించుకున్న ధరమ్ బీర్ గోకుల్ తిరుమల : తిరుమలకు విచ్చేశారు మారిషష్ అధ్యక్షుడు ధరమ్ బీర గోకుల్. ఆయనకు టీటీడీ తరపున సాదర స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏఈవో వెంకయ్య చౌదరి. క్షేత్ర సంప్రదాయం ప్రకారం…
కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పిలుపు తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో అత్యంత విలువైనది బాల్యం అన్నారు. విద్యను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ…

అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం పండుగ
బీఎంసీ ఎన్నికలపై విచారణ చేపట్టాలి : రాహుల్ గాంధీ
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
భారీ ధర పలికిన పవన్ కళ్యాణ్ సినిమా
మార్కెట్ మోసానికి గురైన డైరెక్టర్ కొడుకు
జనవరి 23న బోర్డర్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్
భాగ్యనగరంలో ఘనంగా పతంగుల ఉత్సవం
జపాన్ మీడియాతో బన్నీ చిట్ చాట్
కేంద్రం సహకారం రాష్ట్రానికి అత్యంత అవసరం
సీఎం చంద్రబాబు దంపతులకు శ్రీవారి ప్రసాదం
























































































