పింక్ పవర్ రన్ విజేతలు వీరే
వచ్చే ఏడాది ఖండాంతరాలకు హైదరాబాద్ : బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కోసం నిర్వహించే పింక్ పవర్ రన్ ను వచ్చే ఏడాది నుంచి ఖండాతరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు పింక్ పవర్ రన్ నిర్వాహకురాలు, ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుధారెడ్డి…
భాగ్యనగరం పింక్ మయం : సుధారెడ్డి
ఎంఈఐఎల్, సుధా రెడ్డి ఫౌండేషన్ హైదరాబాద్ : బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ , మేఘా కంపెనీలు సంయుక్తంగా ఆదివారం నెక్లెస్ రోడ్ వేదికగా పింక్ పవర్ రన్ నిర్వహించారు. ఈ పరుగు ఒక ప్రవాహంలా…
మిథున్ మన్హాస్ బీసీసీఐ చీఫ్
ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ముంబై : ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరు పొందింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . తాజాగా ఎవరూ ఊహించని రీతిలో మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ గా…
ఏపీలో కూటమి ఆధ్వర్యంలో జీఎస్టీ ఉత్సవ్
పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలన్న సీఎం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆదివారం టీడీపీ ఎంపీలు,…
తెలంగాణ సంస్కృతికి దర్పణం బతుకమ్మ
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. తెలుగు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా.…
సామాజిక న్యాయం ప్రభుత్వ లక్ష్యం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న మేధోశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం గ్రూప్-1 అభ్యర్థులకు దక్కిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. యువకుల పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామనీ, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో…
పౌరుషానికి ప్రతీక తెలంగాణ కథ : సీఎం
ఎన్నో ఏళ్ల పోరాటానికి దక్కిన ప్రత్యేక రాష్ట్రం హైదరాబాద్ : తెలంగాణ చరిత్ర పౌరుషానికి ప్రతీక అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఏమారుమూల పల్లె, తండా, గ్రామానికి వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. సామాజిక న్యాయం. సమాన అవకాశాల కోసం…
కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని మంత్రి…
ప్రతి ఏటా పెన్షన్ల కోసం రూ. 32,143 కోట్లు
అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏటా రాష్ట్రంలో 63.50 లక్షల మందికి పెన్షనల్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా ఇందుకోసం రూ. 32,143 కోట్లు…
బాధిత కుటుంబాలకు పరిహారం విచారణకు ఆదేశం
సంచలన ప్రకటన చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నై : ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కరూర్ లో చేపట్టిన ప్రచార ర్యాలీ మహా విషాదాన్ని నింపింది. పలువురు కుటుంబాలలో కన్నీళ్లను మిగిల్చింది. అత్యంత బాధ్యతా రాహిత్యంతో…