సుస్థిరాభివృద్దిలో భాగ‌స్వామ్యం ముఖ్యం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌పట్నం : సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యం అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం విశాఖ‌ప‌ట్నంలో CII భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్…

అభివృద్దిలో ఏపీ ప్ర‌పంచంతో పోటీ ప‌డుతోంది

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న విశాఖ‌పట్నం : అభివృద్ది, టెక్నాల‌జీ ప‌రంగా ఏపీ ప్ర‌పంచంతో పోటీ ప‌డుతోంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం విశాఖ‌ప‌ట్నంలో ఆంధ్రప్రదేశ్, యూరప్ బిజినెస్ పార్ట్‌నర్‌షిప్ రౌండ్ టేబుల్ స‌మావేశం…

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఆగ‌మాగం : దాసోజు

సీఎంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న వ‌ల్ల రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని వాపోయారు. గురువారం…

కుప్పంలో 270 ఎక‌రాల్లో ఇండస్ట్రియ‌ల్ పార్కు

తైవాన్ కంపెనీల‌తో ఏపీ స‌ర్కార్ ఒప్పందం విశాఖ‌ప‌ట్పం జిల్లా : ఏపీ స‌ర్కార్ ప్ర‌ముఖ కంపెనీల‌తో కీల‌క‌మైన ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ తైవానీస్ కంపెనీలతో రెండు…

ఏపీలో సుజ్లాన్ రూ. 6000 కోట్ల‌తో మెగా ప్రాజెక్టు

గ్రీన్ వృద్ది వైపు ప్ర‌యాణం చేస్తోంద‌న్న లోకేష్ అమ‌రావ‌తి : ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీని అన్ని రంగాల‌లో అభివృద్ది చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగానే త‌మ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా…

న‌మో అంటే నాయుడు మోదీ : నారా లోకేష్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇన్వెస్ట్ అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నాయుడు అండ్ మోదీ అని అన్నారు. వీరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్…

మెడిక‌ల్ కాలేజీల పేరుతో జ‌గ‌న్ డ్రామాలు

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాజకీయ ఉనికి కోసం మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల సేకరణ అంటూ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డ్రామా మొదలెట్టాడంటూ ఎద్దేవా చేశారు మంత్రి ఎస్. స‌విత‌. మెడికల్ కాలేజీలకు భూమి పూజ చేసిన…

ఏపీ సీఐఐ స‌ద‌స్సుకు విశాఖ ముస్తాబు

స‌క్సెస్ చేయాల‌ని ఆదేశించిన చంద్ర‌బాబు విశాఖ‌ప‌ట్నం : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఏపీ సీఐఐ స‌మ్మిట్ 2025 కు విశాఖ‌ప‌ట్నం న‌గ‌రం వేదిక కానుంది. ఈనెల 14, 15వ తేదీల‌లో రెండు రోజుల పాటు నిర్వ‌హిస్తోంది రాష్ట్ర కూట‌మి స‌ర్కార్. ఇందులో భాగంగా…

చెరువుల‌తో పాటు నాలాల అభివృద్ది చేస్తాం

స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు చెరువులు, నాలాల‌పై . గొలుసుక‌ట్టు చెరువుల‌కు ప్రాణాధార‌మైన నాలాలను కూడా ప‌రిర‌క్షించు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. అప్ప‌డే న‌గ‌రంలో…

శ్రీ అయ్య‌ప్ప స్వామి స‌న్నిధిలో హోం మంత్రి

స్వామిని ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృతం అమ‌రావ‌తి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత పవిత్ర కార్తీక మాసం సంద‌ర్బంగా శ్రీ అయ్యప్ప స్వామి అంబలం పూజలో పాల్గొన్నారు. స్వామి వారికి పూజ‌లు చేయ‌డం, ఇందులో పాల్గొన‌డం…