ఉద్యోగి సూసైడ్ ఓలా ఫౌండర్ పై కేసు
అరవింద్ గది నుండి సూసైడ్ నోట్ స్వాధీనం బెంగళూరు : ఓలా వ్యవస్థాపకుడికి బిగ్ షాక్ తగిలింది. తనను ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడున్నారని ఆరోపించాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన గది నుండి 28 పేజీల చేతితో రాసిన నోట్ ను…
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోం
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హోం శాఖ మంత్రి గుంటూరు జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సీరియస్ కామెంట్స్ చేశారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం…
జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండించాలి
పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పై జరిగిన షూ దాడి దేశంలోని దళిత ప్రజలందరిపై జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ…
కమీషన్ల కోసం కాంగ్రెస్ మంత్రుల కక్కుర్తి
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కాంగ్రెస్ మంత్రులు కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడడం, రోడ్డుకు ఎక్కడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో రచ్చ…
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన తన్నీరు హరీశ్ రావుసిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సర్కార్ పై. ఓ వైపు మక్క రైతులు మద్దతు ధర లభించక పోవడంతో మధ్య దళారీలకు అమ్ముకుంటున్నారని, పెద్ద…
ఏపీకి 16 నెలల్లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు
వచ్చాయన్న ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సిడ్నీ (ఆస్ట్రేలియా) : ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన తెలుగు వారి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబును అరెస్ట్…
బీసీ బంద్ ఒక ట్రైలర్ మాత్రమే : జాజుల
దీపావళి పండుగ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం హైదరాబాద్ : రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్ ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ బంద్ లో ప్రత్యక్షంగా…
మరాఠాలో 96 లక్షల నకిలీ ఓటర్లు
రాజ్ థాకరే సంచలన కామెంట్స్ ముంబై : మహారాష్ట్రలో 96 లక్షల మంది ‘నకిలీ’ ఓటర్లు ఉన్నారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ అధ్యక్షుడు రాజ్ థాకరే సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ జరిగిన బూత్-స్థాయి…
పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం అన్నారు. ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తోన్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా…
2,620 మద్యం దుకాణాలు 90,000 దరఖాస్తులు
గతంలో కంటే తగ్గిన మద్యం షాప్స్ దరఖాస్తులు అమరావతి : తెలంగాణ సర్కార్ ప్రకటించిన 2,620 మద్యం దుకాణాలకు ఆశించిన మేర స్పందన రాక పోవడం విస్తు పోయేలా చేసింది. కేవలం 90,000 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా,…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు
సింగరేణి స్కాం కిషన్ రెడ్డి మౌనం దేనికోసం ..?
రాయలసీమ ద్రోహి జగన్ మోహన్ రెడ్డి
పర్యావరణ హితంగా చెరువుల పునరుద్దరణ
ఖాజాగూడ చెరువు కబ్జాలపై హైడ్రా దృష్టి
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
ప్రతిష్టాత్మకంగా టాస్క్, స్కిల్ యూనివర్శిటీ
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన బృందం
పెంపుడు కుక్కకు తులాభారంపై నటి క్షమాపణ
24న నగరిలో చంద్రబాబు పర్యటన


































































































