సీతా ప‌య‌నం ట్రైలర్ విడుదల

అర్జున్ సర్జా యాక్షన్ , లవ్ ట్రీట్ యాక్షన్ కింగ్ అర్జున్ తన బ్యానర్ శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కింద నిర్మించిన సీత పయనం తో తిరిగి వచ్చాడు. ఈ చిత్రంలో త‌న కూతురు ఐశ్వర్య అర్జున్ తొలిసారిగా నటిస్తోంది.…

భక్తి మార్గంలో శాంతి నెలకొల్పడమే ప్రధాన లక్ష్యం

మెట్లోత్సవం ప్రారంభోత్సవంలో టీటీడీ జేఈవో తిరుమల : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్తిమార్గంలో సమాజ శాంతి నెలకొల్పే ప్రధాన లక్ష్యమని టీటీడీ జేఈవో (వైద్య, విద్య) డాక్టర్ ఏ.శరత్ అన్నారు. తిరుమలలో మూడు రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి…

ఉద‌య్ పూర్ లో ఒక్క‌టి కానున్న దేవ‌ర‌కొండ‌, మంద‌న్నా

మార్చి 4న హైద‌రాబాద్ లో వివాహ రిసెప్ష‌న్ హైద‌రాబాద్ : పుకార్ల‌కు పుల్ స్టాప్ పెట్టేశారు. గాసిప్స్ కు ఛాన్స్ లేకుండా చేశారు. తామిద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఉత్కంఠ‌కు తెర దించారు. ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేశారు ప్ర‌ముఖ…

నేడే మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ పోలింగ్

స్కూళ్లు, కాలేజీల‌కు స‌ర్కార్ సెల‌వు డిక్లేర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధ‌వారం మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, బీజేపీ, సీపీఎం, జ‌న‌సేన‌, ఫార్వ‌ర్డ్ బ్లాక్…

హెచ్ ‌డీ కుమారస్వామితో చంద్ర‌బాబు భేటీ

మీ స‌హ‌కారం వ‌ల్లే స్టీల్ ప్లాంట్ లాభాల బాట న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణ‌వ్, శివ‌రాజ్ సింగ్ పాటిల్ , నిర్మలా…

స్వ‌చ్ఛ భార‌త్ కోసం రూ. 105 కోట్లు ఇవ్వండి

కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్ తో సీఎం న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, నిర్మ‌లా సీతారామ‌న్, అశ్విని వైష్ణ‌వ్ ల‌తో మ‌ర్యాద…

న‌మీబియాతో ఆడ‌నున్న సంజూ శాంస‌న్ ..?

క‌డుపు నొప్పితో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దూరం న్యూఢిల్లీ : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీలో జ‌ర‌గ‌నుంది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడ‌డం…

ప్ర‌ధాని మోదీ ఆలోచ‌నా విధానం అద్బుతం

ప్ర‌శంస‌లు కురిపించిన క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ రవీంద్ర జ‌డేజా. త‌న స‌తీమ‌ణి , మంత్రి రివాబా జ‌డేజాతో క‌లిసి పీఎం నివాసంలో ప్ర‌త్యేకంగా భేటీ…

హాస్ట‌ల్ వార్డెన్లు ప‌నితీరు మార్చుకోవాలి : ఎస్. స‌విత

విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ గుంటూరు జిల్లా : సంక్షేమ హాస్ట‌ళ్ల వార్డెన్లు త‌మ ప‌నితీరు మార్చుకోవాల‌ని లేక పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. రానున్న…

శ్రీ‌కాళ‌హ‌స్తి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భ‌ద్ర‌తా ఏర్పాట్లు

వెల్ల‌డించిన తిరుప‌తి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కేంద్రంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు.…