శాంస‌న్ ను ప‌క్క‌న పెట్ట‌డంపై క‌పిల్ దేవ్ ఫైర్

బీసీసీఐ సెలెక్ష‌న్ చైర్మ‌న్, హెడ్ కోచ్ పై మండిపాటు హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం బీసీసీఐ అనుస‌రిస్తున్న విధానాల‌ను ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌ధానంగా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్…

నంద‌మూరి బాల‌య్య సినిమానా మ‌జాకా

తొలి రోజే రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్స్ హైద‌రాబాద్ : నంద‌మూరి బాల‌కృష్ణ కీ రోల్ పోషించిన బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీక్వెల్ మూవీ అఖండ -2 తాండ‌వం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కోర్టు స్టే కార‌ణంగా ఆగి పోయిన మూవీ…

ప్ర‌జా పాల‌నలో విద్యా రంగం నాశ‌నం

సీఎం రేవంత్ రెడ్డిపై హ‌రీశ్ రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్ర‌జా పాల‌న‌లో విద్యా, వైద్య రంగాలు భ్ర‌ష్టు ప‌ట్టి పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.…

ట్రాన్స్ జెండర్లకు స‌జ్జ‌నార్ స్ట్రాంగ్ వార్నింగ్

బ‌ల‌వంత‌పు వ‌సూళ్ల‌కు పాల్ప‌డితే ఊరుకోం హైద‌రాబాద్ : బ‌ల‌వంత‌పు వ‌సూళ్లకు పాల్ప‌డితే చూస్తూ ఊరుకునేది లేద‌ని ట్రాన్స్ జెండ‌ర్ల‌ను ఉద్దేశించి సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. కేసులు న‌మోదు చేస్తే భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డుతుంద‌న్నారు.ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత…

పెరుందురైలో టీవీకే విజ‌య్ ప్ర‌చారం

ప్ర‌క‌టించిన పార్టీ కో ఆర్డినేట‌ర్ చెన్నై : ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే పార్టీ త‌మిళ‌నాడులోని పెరుందురైలో త‌దుప‌రి ప్ర‌చారం చేప‌డ‌తార‌ని పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త శుక్ర‌వారం వెల్ల‌డించారు. ఈ సమావేశం నవంబర్ 27న టీవీకేలో చేరిన కె ఎ సెంగొట్టయన్ నిర్వహించే…

కాపుల అభ్యున్నతికి పెద్దపీట : స‌విత

అన్ని వ‌ర్గాల‌కు కార్పొరేష‌న్లకు నిధులు అమ‌రావ‌తి : కాపుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడుపెద్దపీట వేస్తున్నారని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత‌. 2014-19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.172 కోట్లతో మంజూరు చేసిన 13 జిల్లా…

ముసారాం బాగ్ బ్రిడ్జి ప‌నులు చేప‌ట్టండి

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : ముసారాం బాగ్ వంతెన ప‌నులు వెంట‌నే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శుక్ర‌వారం జాగృతి బాట కార్య‌క్రమంలో భాగంగా అంబర్ పేట‌లో ప‌ర్య‌టించారు.…

కాగ్నిజెంట్ కంపెనీకి ఏపీ సీఎం కంగ్రాట్స్

విశాఖ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారాలి విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలో కాగ్నిజెంట్ కంపెనీ కార్యాల‌యాన్ని మంత్రి లోకేష్ తో క‌లిసి సీఎం ప్రారంభించారు.ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ…

సీఎంన‌వుతా త‌డాఖా చూపిస్తా : కల్వ‌కుంట్ల క‌విత

2014 నుంచి జ‌రిగిన అక్ర‌మాల బండారం బ‌య‌ట పెడతా హైద‌రాబాద్ : నా టార్గెట్ సీఎం కావ‌డం. ఇవాళ కాక పోవ‌చ్చు. కానీ ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావ‌డం ప‌క్కా అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ…

కాటేజీల నిర్మాణం కోసం సాయం చేయండి

టీటీడీ చైర్మ‌న్ ను కోరిన శ్రీ‌శైలం ఆల‌య చైర్మ‌న్ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో…