శ్రీ చైతన్య స్కూల్ టీచర్ నిర్వాకం..సంచలనం ..?
మాయ మాటలు చెప్పి విద్యార్థినితో రహస్యంగా పెళ్లి హైదరాబాద్ : రోజు రోజుకు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే పేరెంట్స్ జడుసుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ ఏదో ఒక సమాచారం బయటకు వస్తూనే ఉంది. పలు చోట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు…
13 నుండి నరసింహ స్వామి గుడిలో మహోత్సవాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవాలు ఫిబ్రవరి 13 నుండి 15వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.…
యూటర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ఫిబ్రవరి 15న టీమిండియాతో ఆడేందుకు రెడీ హైదరాబాద్ : క్రికెట్ అభిమానులకు తీపి కబురు అందింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు తాము టీమిండియాతో ఆడేది లేదంటూ ప్రకటించింది పాకిస్తాన్…
సరస్వతీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
హంస వాహనంపై భక్త బాంధవులకు దర్శనం తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు…
టీటీడీకి స్మార్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీ రూ. 30 లక్షలు విరాళం
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందించిన ప్రతినిధులు తిరుమల : కలియుగ దైవంగా, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. నిత్యం తమ కోరికలు తీరిన భక్తులు నిత్యం ఏదో రూపంలో…
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో ఎవరైనా సరే , ఏస్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను ఆక్రమిస్తే తోలు వలుస్తామని, చర్యలు తప్పవని…
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి
డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు విజయవాడ : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ తేల్చిందని దీంతో నిన్నటి దాకా రాజకీయం చేస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,…
ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోంది
వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అమరావతి : రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, అధికారం ఉంది కదా అని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్…
పవన్ కళ్యాణ్ మంత్లీ ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి
మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై. మహబూబ్ నగర్…
ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమిత్ షా, నిర్మాలా సీతారామన్ లతో భేటీ అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఐదుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. ఉదయం నుంచి…

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
కీలక సంస్థల మధ్య సమన్వయం అవసరం : సజ్జనార్
రూ. 151 కోట్ల ఖర్చుతో బ్యారేజీ గేట్ల నిర్మాణం
20వ తేదీ లోపు పీసీసీకి నివేదిక అందిస్తాం : జగ్గారెడ్డి
గోదావరి జలాలతో రైతులకు శాశ్వత నీటి సరఫరా
షాబాద్ హంతకుడికి సీఎం సన్నిహితుడి సపోర్ట్
రూ. 40 కోట్లకు చేరువగా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ
పట్టుదలతో నటిగా ప్రూవ్ చేసుకున్న భాగ్యశ్రీ భోర్సే
అన్నామలై వ్యాఖ్యలపై టీవీకే పార్టీ ఆగ్రహం
ఆక్వా రైతులను పరామర్శించనున్న జగన్


































































































