100 ఎక‌రాల్లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్వ వృక్షాలు

ప్ర‌క‌టించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. 100 ఎక‌రాల‌లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్య వృక్షాల‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆగమ…

ప్రేమ క‌లిగిన న‌గ‌రం భాగ్య‌న‌గ‌రం

ఫిదా అయిన లియోనెల్ మెస్సీ హైద‌రాబాద్ : ఎన్నో న‌గ‌రాలు తిరిగాను. ఎంద‌రితో క‌లిశాను. మ‌రెంద‌రో త‌మ ప్రేమ‌ను పంచారు. అద్భుతంగా ఆద‌రించారు. కానీ ఎక్క‌డా లేనంత‌టి ప్రేమ‌ను ను హైద‌రాబాద్ లో పొందాన‌ని అన్నారు ప్ర‌ముఖ ఫుట్ బాల్ దిగ్గ‌జం…

సైబ‌ర్ నేరాల క‌ట్ట‌డిపై ఫోక‌స్ : డీజీపీ

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంద‌ర్శ‌న హైద‌రాబాద్ : శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి. సైబర్ భద్రత, సైబర్ నేరాల అమలులో కొనసాగుతున్న చొరవలను సమీక్షించడానికి తెలంగాణ డీజీపీ తెలంగాణ సైబర్…

జ‌న‌వ‌రి 12న మెగాస్టార్ మూవీ రిలీజ్

ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మెగాస్టార్ చిరంజీవి, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న‌తార క‌లిసి న‌టించిన మ‌న శంక‌ర ప్ర‌సాద్ గారు మూవీ విడుద‌ల తేదీని అధికారికంగా…

శుభ్ మ‌న్ గిల్ కంటే సంజూ శాంస‌న్ బెట‌ర్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మొహ‌మ్మ‌ద్ కైఫ్ ముంబై : భార‌త మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్, అన‌లిస్ట్ మొహ‌మ్మ‌ద్ కైఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త క్రికెట్ జ‌ట్టు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ తో పాటు జ‌ట్టు హెడ్ కోచ్…

కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన విజ‌యం ఇది

కేర‌ళ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై కామెంట్స్ ఢిల్లీ: కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ స్పందించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఇది యుడిఎఫ్, కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్న…

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

రాబోయే రోజుల్లో గెలుస్తామ‌న్న పార్టీ చీఫ్ తిరువనంతపురం | కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కేరళ బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిజెపి కార్యకర్తకు ఇది…

భూమిలేని పేదల పెన్షన్లపై కీలక నిర్ణయం

ప్ర‌క‌టించిన మంత్రి పొంగూరు నారాయ‌ణ అమ‌రావ‌తి : ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో భూమి లేని పేద‌లకు సంబంధించిన పెన్ష‌న్ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది త్రిస‌భ్య క‌మిటీ. శ‌నివారం ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు రాష్ట్ర పుర‌పాలిక , ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి…

కోల్ క‌తా ఘ‌ట‌న‌తో హైద‌రాబ‌ద్ లో అల‌ర్ట్

ప్ర‌క‌టించిన డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి హైద‌రాబాద్ : ఫుట్ బాల్ ఆట‌గాడు మెస్సీ హైద‌రాబాద్ సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు తెలంగాణ డీజీపీ శివ ధ‌ర్ రెడ్డి. త‌ను మూడు రోజుల పాటు ఇండియాలో ప‌ర్య‌టిస్తున్నారు. మొద‌ట…

కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి జాబ్స్

క‌ల్పిస్తామ‌న్న సీఈఓ ర‌వి కుమార్ విశాఖ‌ప‌ట్నం : కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ సీఈఓ ర‌వికుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే రోజుల్లో 25 వేల మందికి పైగా జాబ్స్ క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల ఏపీకి చెందిన ప్ర‌తిభ క‌లిగిన విద్యార్థులు,…