తెలంగాణ సంస్కృతికి దర్పణం బతుకమ్మ
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. తెలుగు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా.…
సామాజిక న్యాయం ప్రభుత్వ లక్ష్యం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న మేధోశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం గ్రూప్-1 అభ్యర్థులకు దక్కిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. యువకుల పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామనీ, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో…
పౌరుషానికి ప్రతీక తెలంగాణ కథ : సీఎం
ఎన్నో ఏళ్ల పోరాటానికి దక్కిన ప్రత్యేక రాష్ట్రం హైదరాబాద్ : తెలంగాణ చరిత్ర పౌరుషానికి ప్రతీక అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఏమారుమూల పల్లె, తండా, గ్రామానికి వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. సామాజిక న్యాయం. సమాన అవకాశాల కోసం…
కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని మంత్రి…
ప్రతి ఏటా పెన్షన్ల కోసం రూ. 32,143 కోట్లు
అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏటా రాష్ట్రంలో 63.50 లక్షల మందికి పెన్షనల్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా ఇందుకోసం రూ. 32,143 కోట్లు…
బాధిత కుటుంబాలకు పరిహారం విచారణకు ఆదేశం
సంచలన ప్రకటన చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నై : ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కరూర్ లో చేపట్టిన ప్రచార ర్యాలీ మహా విషాదాన్ని నింపింది. పలువురు కుటుంబాలలో కన్నీళ్లను మిగిల్చింది. అత్యంత బాధ్యతా రాహిత్యంతో…
విజయ్ ప్రచారం మహా విషాదం
కరూర్ ర్యాలీలో తొక్కిసలాట చెన్నై : ప్రముఖ నటుడు టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కరూర్ లో చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి…
రేవంత్ సర్కార్ కు కాలం దగ్గర పడింది
మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : అడ్డగోలు హామీలతో పవర్ లోకి వచ్చిన రేవంత్ సర్కార్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. శనివారం తెలంగాణ భవన్ లో…
బీఎస్ఎన్ఎల్ మరింత శక్తివంతం కావాలి
పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరింత శక్తివంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ కొత్త టెక్నాలజీని అంది పుచ్చుకోవడం అభినందనీయమని…
మత్స్యకారులకు పరిహారం అందజేస్తాం : అచ్చెన్న
శాసన సభలో కీలక ప్రకటన చేసిన వ్యవసాయ మంత్రి హైదరాబాద్ : రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.…
















