మ‌ద్యం వ్యాపారుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

రేప‌టి నుంచి కొత్త దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తులు హైద‌రాబాద్ : ఓ వైపు మ‌ద్యం ప్ర‌మాద‌మ‌ని, తాగొద్దంటూ తెగ ప్ర‌చారం చేస్తూ వ‌స్తోంది తెలంగాణ స‌ర్కార్. కానీ మ‌రో వైపు మ‌ద్యం అమ్ముకునేందుకు బార్లా తెరిచింది. తాజాగా మ‌ద్యం వ్యాపారుల‌కు ఖుష్ క‌బ‌ర్…

వైకుంఠ నాథుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

పెద్ద‌శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై( పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన…

శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన సీఎం చంద్ర‌బాబు తిరుమ‌ల : ఇటీవ‌లే భారత దేశానికి నూత‌న ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్,…

శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణాల‌కు విరాళాలు ఇవ్వాలి

పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల : ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ‌వారి ఆల‌యాల‌ను నిర్మించాల‌న్న‌ది త‌మ సంక‌ల్ప‌మ‌ని, ఇందుకు అనుగుణంగా భ‌క్తులు, దాత‌లు విరివిగా విరాళాలు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శ్రీ‌వారి సాల‌కట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను…

విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను ఆదుకోవాలి : పీవీఎన్ మాధ‌వ్

ఏపీ స‌ర్కార్ కు విన్న‌వించిన ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు అమరావ‌తి : ఆరుగాలం శ్ర‌మించే విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను ఆదుకోవాల‌ని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.రాష్ట్ర రాజ‌ధానిలో…

రొమ్ము క్యాన్స‌ర్ పై మ‌హిళ‌ల్లో చైత‌న్యం

సుధారెడ్డి ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా రెడ్డి హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా మ‌హిళ‌లు రొమ్ము క్యాన్స‌ర్ తో బాధ ప‌డుతున్నార‌ని, వారిలో మాన‌సికంగా, శారీర‌కంగా మ‌నోబ‌లాన్ని పెంచేందుకు తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు సుధా ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా రెడ్డి. ఆమె…

28న హైద‌రాబాద్ లో పింక్ ప‌వ‌ర్ ర‌న్

ప్ర‌క‌టించిన సుధా రెడ్డి ఫౌండేష‌న్ చైర్మ‌న్ హైద‌రాబాద్ : సుధా రెడ్డి ఫౌండేష‌న్, ఎంఈఐఎల్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈనెల 28న హైద‌రాబాద్ లో పింక్ ప‌వ‌ర్ ర‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌ధానంగా బ్రెస్ట్ క్యాన్స‌ర్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు దీనిని చేప‌డుతూ వ‌స్తున్నారు…

చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన బంగ్లాదేశ్

దంచి కొట్టిన అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025లో దుమ్ము రేపింది భార‌త జ‌ట్టు. మ‌రోసారి స‌త్తా చాటింది. సూప‌ర్ 4లో భాగంగా దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలోజ‌రిగిన కీల‌క మ్యాచ్ లో…

కాంగ్రెస్ ప్ర‌భుత్వం గిగ్ వర్కర్స్‌కు తీరని ద్రోహం

ఇచ్చిన హామీల‌ను వెంట‌నే అమ‌లు చేయాలి హైద‌రాబాద్ : అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలు చేయక పోవడాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అలవాటుగా మార్చుకుందని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు…

యూరియా అడిగితే రైతుల‌పై దాడులు చేస్తే ఎలా..?

తెలంగాణ స‌ర్కార్ పై మండిప‌డ్డ మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్ అని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని…