లా అండ్ ఆర్డర్ జోలికొస్తే తాట తీస్తాం : సీఎం
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలు, మహిళా నేరాలు, సోషల్ మీడియా అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గత…
సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప
హంస వాహనంపై ఊరేగిన స్వామి వారు తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీమలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ…
మెట్రో రైలు ఇక తెలంగాణ ప్రభుత్వ పరం
వైదొలిగేందుకు ఒప్పుకున్న ఎల్ అండ్ టి హైదరాబాద్ : హైదరాబాద్ లోని మెట్రో రైలు నిర్వహణ ఇక నుంచి తెలంగాణ సర్కార్ పరం కానుంది. ఈ మేరకు సీఎం ఆధ్వర్యంలో కీలక చర్చలు జరిగాయి. తమకు మెట్రో రైలు నిర్వహణ భారంగా…
ఐసీసీసీతో అన్ని ఆలయాలను అనుసంధానం చేయాలి
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గురువారం నూతనంగా నిర్మించిన ఏపీసీ 5 భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్…
మద్యం వ్యాపారులకు సర్కార్ ఖుష్ కబర్
రేపటి నుంచి కొత్త దుకాణాలకు దరఖాస్తులు హైదరాబాద్ : ఓ వైపు మద్యం ప్రమాదమని, తాగొద్దంటూ తెగ ప్రచారం చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. కానీ మరో వైపు మద్యం అమ్ముకునేందుకు బార్లా తెరిచింది. తాజాగా మద్యం వ్యాపారులకు ఖుష్ కబర్…
వైకుంఠ నాథుడి అలంకారంలో శ్రీ మలయప్ప కటాక్షం
పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై( పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన…
శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు తిరుమల : ఇటీవలే భారత దేశానికి నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్,…
శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు విరాళాలు ఇవ్వాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల : ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించాలన్నది తమ సంకల్పమని, ఇందుకు అనుగుణంగా భక్తులు, దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను…
విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలి : పీవీఎన్ మాధవ్
ఏపీ సర్కార్ కు విన్నవించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు అమరావతి : ఆరుగాలం శ్రమించే విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.రాష్ట్ర రాజధానిలో…
రొమ్ము క్యాన్సర్ పై మహిళల్లో చైతన్యం
సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్నారని, వారిలో మానసికంగా, శారీరకంగా మనోబలాన్ని పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు సుధా ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి. ఆమె…