వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ స‌త్తా చాటాలి

పిలుపునిచ్చిన మాజీ మంత్రి జ‌గదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ , జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ అభ్య‌ర్థులు స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. తాజాగా జ‌రిగిన…

ఆల‌యాల భ‌ద్ర‌త‌ను గాలికి వ‌దిలేశారు

నిప్పులు చెరిగిన ఎంపీ గురుమూర్తి తిరుప‌తి జిల్లా : వైస్సార్సీపీ పార్ల‌మెంట్ స‌భ్యుడు మ‌ద్దెల గురుమూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ పాల‌న గాలికి వ‌దిలి వేసింద‌ని ఆరోపించారు. ప్ర‌ధానంగా ఆల‌యాల నిర్వ‌హ‌ణ ప‌క్క‌దారి ప‌ట్టింద‌న్నారు. కోట్లాది మంది…

తెలంగాణ పోరాట స్పూర్తితో జ‌న‌సేన ఏర్పాటు

ప‌ల్లెల అభివృద్దికి పాటు ప‌డాల‌ని పిలుపు జ‌గిత్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు స్థానిక సంస్థ‌ల్లో గెలుపొంద‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఆ పార్టీ చీఫ్‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ . కొండగట్టు పర్యటనలో భాగంగా ఇటీవల…

అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమ ఫ‌లాలు : స‌విత‌

మ‌హిళ‌ల సాధికార‌త కోసం ప్ర‌త్యేక ప్రాధాన్య‌త విజ‌య‌వాడ : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అన్నివ‌ర్గాల‌కు సంక్షేమ ఫ‌లాలు అందించేందుకు కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. విద్య, ఉద్యోగావకాశాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు…

త్వ‌ర‌లో విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గిస్తాం : ఆనం

స్ప‌ష్టం చేసిన దేవాదాయ శాఖ మంత్రి అమ‌రావ‌తి : ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే విద్యుత్ చార్జీల‌ను త‌గ్గించ బోతున్నామ‌ని వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు చెప్పారు.…

తెలంగాణ‌కు హానీ క‌లిగించే ప‌ని చేయ‌ను

అసెంబ్లీలో స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ముఖ్య‌మంత్రిగా ఉన్నంత వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రానికి హానీ క‌లిగించే ప‌ని చేయ‌నంటూ అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించారు. ప్రాజెక్టుల‌కు సంబంధించి జ‌రిగిన…

దుర్మార్గాన్ని ఆపగలిగే శక్తి అధికారానికే ఉంటుంది

స్ప‌ష్టం చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ సికింద్రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దుర్మారాన్ని ఆప గ‌లిగే శ‌క్తి ఒక్క అధికారానికే ఉంటుంద‌న్నారు. తాను ఎంపీగా గెలిచానంటే అది మీరంతా ప‌ని చేయ‌డం ,…

ప్ర‌జా పాల‌న‌లో రైతులు ఆగ‌మాగం

నిప్పులు చెరిగిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ న‌ల్ల‌గొండ జిల్లా : కాంగ్రెస్ ప్రజా పాల‌న‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. జాగృతి జ‌నంబాట కార్య‌క్ర‌మంలో భాగంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించారు.…

టీటీడీ భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్

త‌యారు చేయాల‌న్న టీటీడీ ఈవో సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్ త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వ‌ర్చువ‌ల్ రియాల్టీ అనుభూతిని పెంపొందించేందుకు గాను దీనిని…

డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చ‌ట్ట విరుద్దం

మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న తెలంగాణ స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఎత్తి చూపారు. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఎలా ప‌డితే అలా ముందుకు…