త‌క్ష‌ణమే రేష‌న్ డీల‌ర్ల క‌మిష‌న్ చెల్లించాలి : హ‌రీశ్ రావుకాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌డం దారుణం హైద‌రాబాద్ : రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు సంబంధించి చెల్లించాల్సిన‌ కమీషన్ చెల్లించక పోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్య‌క్తం చేశారు.…

సిరిసిల్ల క‌లెక్ట‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోండి : హైకోర్టు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ధ‌ర్మాస‌నం హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. బాధితుడికి న‌ష్ట ప‌రిహారం చెల్లించే విష‌యంలో సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల మండిప‌డింది. ఇదే స‌మ‌యంలో వివ‌ర‌ణ ఇవ్వ‌క పోవ‌డంపై…

ఆర్డీటీ సంస్థ‌కు అండ‌గా ఉంటాం : లోకేష్

ఎఫ్‌సీఆర్ఏ రెన్యూవ‌ల్ చేసేందుకు కృషి చేస్తాం అమ‌రావ‌తి : ఆర్డీటీ సంస్థ‌కు స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ స‌మావేశం సంద‌ర్బంగా మంత్రి ఎస్ . స‌విత ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యేలు త‌న‌తో భేటీ…

సీఆర్పీఎఫ్ కు ఐకామ్ కార‌కాల్ రైఫిల్స్ స‌ర‌ఫ‌రా

200 CSR-338 రైఫిల్స్ సరఫరా చేయ‌నుంది హైదరాబాద్ : కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్పీఎఫ్ కు హైదరాబాద్‌ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ సంస్థ ఐకామ్ 200…

మేడారం మ‌హాజాత‌ర ఏర్పాట్ల‌పై సీఎం సమీక్ష‌

భారీ ఎత్తున వ‌స‌తి స‌దుపాయాలు క‌ల్పించాలి వ‌రంగ‌ల్ జిల్లా : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల‌తో క‌లిసి మేడారం స‌మ్మ‌క్క సార‌ళ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాట్లపై స‌మీక్ష చేప‌ట్టారు. మేడారంలోని సమ్మక్క ,సారలమ్మ దేవాలయాల అభివృద్ధిపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. మంత్రులు…

క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న మంత్రులు

ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై పోటెత్తిన భ‌క్తులు విజ‌య‌వాడ : బెజ‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై కొలువు తీరిన శ్రీ క‌న‌క‌దుర్గ అమ్మ వారి ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగరంగ వైభ‌వోపేతంగా ప్రారంభం అయ్యాయి. ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దేవాల‌య…

923 ఎక‌రాల‌ను క‌బ్జా నుంచి ర‌క్షించాం

స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రాపై ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఇప్ప‌టి వ‌ర‌కు తాను వ‌చ్చాక హైద‌రాబాద్ లో క‌బ్జాల‌కు గురైన ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను గుర్తించ‌డం…

సేంద్రీయ వ్య‌వ‌సాయం అభివృద్దికి సోపానం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కామెంట్ అమ‌రావ‌తి : ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని అన్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. రైతుల నికర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. రైతులు యూరియాను మోతాదుకు…

పరకామణి వివాదంపై సీబీఐ విచారణ చేప‌ట్టాలి

కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన ఎంపీ తిరుప‌తి : తిరుమల పరకామణి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల విశ్వాసం దెబ్బ తింటోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన…

పామాయిల్ ఫ్యాక్ట‌రీ భావోద్వేగంతో కూడుకున్న‌ది

ఆనందంగా ఉంద‌న్న త‌న్నీరు హ‌రీశ్ రావు సంగారెడ్డి జిల్లా : సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ అనేది ఒక భావోద్వేగంతో కూడుకుని ఉన్న‌ద‌ని అన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. దీని వ‌ల్ల రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుంద‌ని అన్నారు. ఈ…