Author: VijayaBhaskar

  • మే 10న ప్ర‌ధాని మోదీ హైద‌రాబాద్ కు రాక‌

    మే 10న ప్ర‌ధాని మోదీ హైద‌రాబాద్ కు రాక‌

    భారీ ఏర్పాట్లు చేస్తున్నామ‌న్న బీజేపీ చీఫ్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే 10వ తేదీన దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప‌ర్య‌టించ‌నున్నార‌ని వెల్ల‌డించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్ రావు. ఆయ‌న కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డితో క‌లిసి మాట్లాడారు మీడియాతో. మోదీహైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ సందర్భంగా తోటి ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటన ఏర్పాట్లు , కార్యాచరణపై…

    Continue Reading

  • పేద రెడ్డి విద్యార్థుల‌ను ఆదుకోవాలి : కోమ‌టిరెడ్డి

    పేద రెడ్డి విద్యార్థుల‌ను ఆదుకోవాలి : కోమ‌టిరెడ్డి

    రాజా బ‌హ‌ద్దూర్ వెంక‌ట‌రామారెడ్డి సొసైటీపై ప్ర‌శంస‌ న‌ల్ల‌గొండ జిల్లా : రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేద విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంద‌న్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. నల్లగొండలో జరిగిన రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్ర‌సంగించారు. రెడ్డిలందరూ ధనికులు అనే భావన సరికాదన్నారు. ఈ కులంలో కూడా కటిక పేదరికంలో ఉన్న…

    Continue Reading

  • ట్రావిస్ హెడ్ ను చూసి చాలా నేర్చుకున్నా

    ట్రావిస్ హెడ్ ను చూసి చాలా నేర్చుకున్నా

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అభిషేక్ శ‌ర్మ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. వ‌రుస‌గా ఆరు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానానికి ఎగ‌బాకింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 243 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. అనంత‌రం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఆట‌గాళ్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి ఆడారు. ప్ర‌ధానంగా ప‌వ‌ర్…

    Continue Reading

  • శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

    శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

    భారీ ఎత్తున హాజ‌రైన భ‌క్త బాంధ‌వులు..టీటీడీ భారీ ఏర్పాట్లు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యా హవచనం, రక్షా బంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు . ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు వసంతోత్సవాలు జరుగనున్నాయి. భక్తులు రూ.150 చెల్లించి ఈ ఉత్సవాల్లో పాల్గొనవచ్చు అని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి జేఈవో…

    Continue Reading

  • సీసీ కెమేరాలతో నేర నియంత్రణ చర్యలు

    సీసీ కెమేరాలతో నేర నియంత్రణ చర్యలు

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో సీసీ టీవీ కెమేరాల ఏర్పాటు, వాటి వినియోగం, పర్యవేక్షణ జరుగుతోందని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడంతో పాటు… మిస్సింగ్ కేసుల ట్రేసింగ్, వాహనాల దొంగతనాల వంటి కేసులు వేగంగా కొలిక్కి వస్తున్నాయని చెప్పారు. అయితే సీసీ కెమేరాలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు…

    Continue Reading

  • హైద‌రాబాద్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన రికెల్ట‌న్

    హైద‌రాబాద్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన రికెల్ట‌న్

    సెన్సేష‌న్ సెంచ‌రీతో చెల‌రేగిన క్రికెట‌ర్ ముంబై : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియంలో స‌న్ రైజర్స్ , ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ న‌మ‌దు చేసింది హైద‌రాబాద్. ఇరు జ‌ట్లు ప‌రుగుల వ‌ర‌ద పారించాయి. భారీ స్కోరు చేసినా ముంబై ఇండియ‌న్స్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు. టాస్ గెలిచి న హైద‌రాబాద్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి దిగిన ముంబైకి కొత్త ఓపెనింగ్‌…

    Continue Reading

  • దంచి కొట్టిన‌ ట్రావిస్ హెడ్ ముంబై బౌల‌ర్ల‌కు షాక్

    దంచి కొట్టిన‌ ట్రావిస్ హెడ్ ముంబై బౌల‌ర్ల‌కు షాక్

    భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన స‌న్ రైజ‌ర్స్ ముంబై : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. ఆజ‌ట్టుకు వ‌రుస‌గా ఇది ఆరో విజ‌యం కావ‌డం విశేషం. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియ‌న్స్ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 243 ప‌రుగులు చేసింది. అనంత‌రం భారీ టార్గెట్ ను అవ‌లీల‌గా పూర్తి చేసింది ఎస్ఆర్ హెచ్. 18.4 ఓవ‌ర్ల‌లోనే నిర్దేశించిన ల‌క్ష్యాన్ని…

    Continue Reading

  • రైతుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి

    రైతుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి

    స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కరీంనగర్ జిల్లా : అన్న‌దాతలు పండించే ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించేలా చేస్తున్నామ‌న్నారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్. వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు,వేసవి కాలంలో తాగునీటి సమస్యలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి…

    Continue Reading

  • తెలంగాణ‌లో పెట్రోల్, డీజిల్ కొర‌త లేదు

    తెలంగాణ‌లో పెట్రోల్, డీజిల్ కొర‌త లేదు

    పౌర స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర‌ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టింది డీజిల్, పెట్రోల్ కొర‌త లేకుండా . ఈ మేర‌కు క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భారీగా స‌ర‌ఫ‌రా పెంచాల‌ని ఆదేశించారు. దీంతో భారీగా సరఫరా పెంచడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 27 నాటికి, రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ డీజిల్ పంపిణీ 151% పెరిగి 7,348 కిలో లీటర్ల నుంచి…

    Continue Reading

  • అన్ని విధాలుగా రైతుల‌ను ఆదుకుంటాం

    అన్ని విధాలుగా రైతుల‌ను ఆదుకుంటాం

    డీజిల్ కొర‌త లేకుండా చేస్తామ‌న్న అచ్చెన్న‌ విజ‌య‌వాడ : వ‌రి కోత‌లు పెరుగుతున్న స‌మ‌యంలో రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. డీజిల్ కొర‌త లేకుండా చూస్తామ‌న్నారు. ఇదే సమయంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. కోతకు వచ్చిన వరి తడిసి పోకుండా రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని, అన్ని అగ్రికల్చర్ అధికారులు ఫీల్డ్‌లో అందుబాటులో ఉండి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports