Author: VijayaBhaskar

  • ఆర్టీసీ కార్మికుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    ఆర్టీసీ కార్మికుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    అన్ని డిమాండ్ల‌కు ఓకే చెప్పిన ప్ర‌భుత్వంహైద‌రాబాద్ : త‌మ ప్ర‌ధాన డిమాండ్లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ నిర‌వ‌ధిక స‌మ్మె బాట ప‌ట్టిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ కార్మికుల‌కు తీపి క‌బురు చెప్పింది ప్ర‌భుత్వం. డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సార‌థ్యంలో ఏర్పాటైంది మంత్రివ‌ర్గం. ఈ కీల‌క స‌మావేశంలో మంత్రులు వివేక్ వెంక‌ట‌స్వామి, పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ తో పాటు ఆర్టీసీ జేఏసీ నేత‌లు, ఎండీ వై. నాగిరెడ్డి, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర…

    Continue Reading

  • సాయి సుద‌ర్శ‌న్ షాన్ దార్ సెంచ‌రీ

    సాయి సుద‌ర్శ‌న్ షాన్ దార్ సెంచ‌రీ

    సెంచ‌రీతో క‌దం తొక్కిన బ్యాట‌ర్ బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో మ‌రోసారి స‌త్తా చాటాడు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు చెందిన ప్లేయ‌ర్ సాయి సుద‌ర్శ‌న్. ప్ర‌తి సీజ‌న్ లో త‌న‌దైన శైలితో ఆడుతూ వ‌స్తున్నాడు. తాజాగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో అద్భుత‌మైన సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. కానీ త‌న జ‌ట్టు ఓడి పోయింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3…

    Continue Reading

  • శ్రీవారికి బంగారు పతకాలు విరాళం

    శ్రీవారికి బంగారు పతకాలు విరాళం

    వీటి విలువ రూ. 94.80 ల‌క్ష‌లు తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు బంగారు పతకాలను అందజేశారు. ఈ సంద‌ర్బంగా దాత‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు ఈవో ర‌విచంద్ర‌. ఇదిలా ఉండ‌గా కోట్లాది…

    Continue Reading

  • జాతీయ స్థాయి అవార్డుల్లో ఏపీ సంచలనం

    జాతీయ స్థాయి అవార్డుల్లో ఏపీ సంచలనం

    డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌నం సృష్టించింది. జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం విశేష ప్రతిభ కనబరిచింది. మహిళా స్నేహ పూర్వక పంచాయతీ విభాగంలో తిరుపతి జిల్లాకు చెందిన బొక్కసంపాళెం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. సుపరిపాలన (Good Governance) విభాగంలో విశాఖపట్నం జిల్లాలోని శృంగవరం గ్రామ పంచాయతీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పేదరిక…

    Continue Reading

  • చెన్నై సూప‌ర్ కింగ్స్ జోష్ ఫ్యాన్స్ ఖుష్

    చెన్నై సూప‌ర్ కింగ్స్ జోష్ ఫ్యాన్స్ ఖుష్

    ముంబై ఇండియ‌న్స్ పై గ్రాండ్ విక్ట‌రీ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో స‌త్తా చాటింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్. టాస్ ఓడి పోయి ముందు బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 207 ప‌రుగులు చేసింది. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ సూప‌ర్ గా ఆడాడు. కేవ‌లం 54 బంతులు మాత్ర‌మే ఆడాడు. త‌ను 101 ప‌రుగుల‌తో అజేయంగా…

    Continue Reading

  • డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ బ‌లిదానం బాధాక‌రం

    డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ బ‌లిదానం బాధాక‌రం

    మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్ ఆవేద‌న హైద‌రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆర్టీసీ డ్రైవ‌ర్ శంకర్ గౌడ్ బలిదానం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్. ఆయ‌న ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు. తెలంగాణ చరిత్రలో శంకర్ గౌడ్ చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఆవేశంతో ఆయన చేసిన త్యాగం తనతోటి వారికి…

    Continue Reading

  • గంగపుత్ర, బెస్త కులాలకు న్యాయం చేస్తాం

    గంగపుత్ర, బెస్త కులాలకు న్యాయం చేస్తాం

    బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న గంగపుత్ర , బెస్త, గూండ్ల కులస్తులకు బిసి స్థితిగతుల అధ్యయనం కోసం జరిగే జన గణలో వారికి తగిన న్యాయం చేస్తుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల చైర్మన్ జి.నిరంజన్ హామీ ఇచ్చారు. తమ దృష్టికి తెచ్చిన న్యాయమైన మీసమస్యలను కమిషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చెందిన అగ్నికుల క్షత్రియ ఉపకులాలు జాబితాలో గంగపుత్ర, బెస్తల…

    Continue Reading

  • గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు

    గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు

    ఫ‌లించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యాలు అమ‌రావ‌తి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేవలం పనికి ఆహార పథకంగా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చే కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దారు. గోకులం షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణం ద్వారా పాడి రైతుకి అండగా నిలచారు. ఫారం పాండ్స్ నిర్మించి రైతుకి దిగుబడి సాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 375 కోట్లు కేటాయించి 21,567 గోకులం షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 15,000…

    Continue Reading

  • తాజా ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మిదే విజ‌యం

    తాజా ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మిదే విజ‌యం

    ధీమా వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఇండియా కూట‌మి త‌ర‌పున పెద్ద ఎత్తున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇండియా కూట‌మిలోని ఆయా పార్టీల అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు. త‌మిళ‌నాడులో ఈనెల 23న పోలింగ్ ముగిసింది. మొత్తం 234 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ ముగిసింది. ప‌శ్చిమ బెంగాల్ లో రెండు విడ‌త‌లుగా పోలింగ్ జ‌ర‌గ‌నుంది. తొలి విడ‌త‌లో 16 జిల్లాల్లో…

    Continue Reading

  • ఏపీ సీఎంతో బిట్స్ పిలానీ ప్ర‌తినిధులు భేటీ

    ఏపీ సీఎంతో బిట్స్ పిలానీ ప్ర‌తినిధులు భేటీ

    రూ. 200 కోట్ల‌తో అమ‌రావ‌తిలో క్యాంప‌స్ నిర్మాణం అమ‌రావ‌తి : భార‌త దేశంలో విద్యా ప‌రంగా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది బిట్స్ పిలానీ క్యాంప‌స్, యూనివ‌ర్శిటీ. ఈ సంద‌ర్బంగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా బిట్స్ పిలానీ క్యాంప‌స్ ను నిర్మించ‌నుంది. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వంతో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న ఒప్పందం చేసుకుంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఖ‌ర్చు చేస్తోంది. యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మాణం ప‌నులు చేప‌డుతోంది. ప‌నుల ప్ర‌గ‌తికి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports