Author: VijayaBhaskar

  • జూన్ 30న రామ‌కృష్ణ రావు ప‌ద‌వీ విర‌మ‌ణ

    జూన్ 30న రామ‌కృష్ణ రావు ప‌ద‌వీ విర‌మ‌ణ

    త‌న స్తానంలో రానున్న సంజ‌య్ జాజు హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సీనియ‌ర్ ఏఐఎస్ సంజ‌య్ జాజు రానున్నారు. ఈ మేర‌కు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న రామ‌కృష్ణ‌రావు ప‌ద‌వీ కాలం జూన్ 30న ముగియ‌నుంది. ఇప్ప‌టికే ఆయ‌న రిటైర్ కావాల్సి ఉంది. కానీ ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న మేర‌కు కేంద్రం కొన్ని నెల‌ల పాటు పొడిగించేందుకు ఒప్పుకుంది. ఇదే స‌మ‌యంలో సీఎస్ గా పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు…

    Continue Reading

  • హార్దిక్ పాండ్యా చూపు సీఎస్కే వైపు

    హార్దిక్ పాండ్యా చూపు సీఎస్కే వైపు

    ముంబై ఇండియ‌న్స్ తో సంప్ర‌దింపులు చెన్నై : ఐపీఎల్ 2026 ముగిసింది. ఆశించిన స్తాయిలో ఆట‌గాళ్లు రాణించ‌లేదు. భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన ఆట‌గాళ్ల‌లో చాలా మంది ఆడ‌లేక పోయారు. తీవ్ర నిరాశ‌కు గురి చేశారు. ఇందులో ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి. త‌ను ఆట‌గాడిగా, కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హార్దిక్ కోసం MIని సంప్రదించేందుకు CSK అత్యున్నత స్థాయిలో…

    Continue Reading

  • రోహిత్ శ‌ర్మ‌పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఫోక‌స్

    రోహిత్ శ‌ర్మ‌పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఫోక‌స్

    ముంబై ఇండియ‌న్స్ తో ఇంట‌ర్న‌ల్ ట్రేడ్ ముంబై : ఐపీఎల్ 2026లో ఆశించిన మేర రాణించ లేదు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు. భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన రిష‌బ్ పంత్ పూర్తిగా నిరాశ ప‌రిచాడు. దీంతో బ్రాండ్ వాల్యూ పెంచేందుకు గాను మేనేజ్మెంట్ చ‌ర్య‌లు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత జ‌ట్టుతో పాటు ముంబై ఇండియ‌న్స్ కు వెన్నుముక లాగా ఉంటూ వ‌చ్చిన రోహిత్ శర్మ వైపు ఫోక‌స్ పెట్టింది ల‌క్నో యాజ‌మాన్యం. ఇందుకు సంబంధించిన…

    Continue Reading

  • వ‌రి సేక‌ర‌ణ ల‌క్ష్యాన్ని కేంద్రం పెంచాలి

    వ‌రి సేక‌ర‌ణ ల‌క్ష్యాన్ని కేంద్రం పెంచాలి

    కోరిన నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ హైద‌రాబాద్ : నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వరి సేకరణ లక్ష్యంలో భారీ సవరణ కోరారు. రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి వరి సేకరణ లక్ష్యాన్ని ప్రస్తుతమున్న 35 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 54.50 ఎల్ఎంటీకి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ 54.50 ఎల్ఎంటీ బియ్యం పరిమాణం, రాష్ట్రం ఇప్పటికే సేకరించిన 80.09 LMT ధాన్యానికి…

    Continue Reading

  • నా క‌ల నెర‌వేరింద‌న్న వైభ‌వ్ సూర్య‌వంశీ

    నా క‌ల నెర‌వేరింద‌న్న వైభ‌వ్ సూర్య‌వంశీ

    టీమిండియాకు ఎంపికైన బీహార్ కుర్రాడు న్యూఢిల్లీ : భార‌త దేశానికి చెందిన యంగ్ క్రికెట‌ర్ , చిచ్చ‌ర పిడుగుగా పేరు పొందిన బీహార్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ ఇప్పుడు ప్ర‌పంచ క్రికెట్ రంగంలో సంచ‌లనంగా మారాడు. త‌న‌కు ఇండియా జ‌ట్టు త‌ర‌పున ఆడాల‌ని ఓ క‌ల ఉండేద‌న్నాడు. ఆ క‌ల నేటితో నెర‌వేరింద‌న్నాడు. ఒకవేళ ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లలో అతను ఆడితే, 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అత్యంత…

    Continue Reading

  • అవినీతిని సహించేది లేదు : సీఎం విజ‌య్

    అవినీతిని సహించేది లేదు : సీఎం విజ‌య్

    మా పాలన ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోంది చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా జాతీయ గీతం ఆల‌పించ‌డం పై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు డీఎంకే ఎమ్మెల్యేలు. దీనిపై సీఎం క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇది త‌మ హ‌యాంలో జ‌ర‌గ‌లేద‌ని, మీరు పాలించిన స‌మ‌యంలోనే చోటు చేసుకుంద‌న్నారు. బ‌ట్ట కాల్చి త‌మ మీద వేస్తామంటే కుద‌ర‌ద‌ని చెప్పారు సీఎం. ఇదిలా ఉండ‌గా…

    Continue Reading

  • న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కు కోర్టు బిగ్ షాక్

    న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కు కోర్టు బిగ్ షాక్

    నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ బెంగ‌ళూరు : ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు, ప్ర‌జాస్వామిక వాదిగా గుర్తింపు పొందిన ప్ర‌కాష్ రాజ్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న ప‌లు చోట్ల ఓట‌రు న‌మోదు చేసుకున్నార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ప్ర‌కాష్ రాజ్ పై కేసు కూడా న‌మోదైంది. ఇదిలా ఉండ‌గ‌గా మంగ‌ళ‌వారం అనేక చోట్ల ఓటర్ ఐడి నమోదుకు సంబంధించిన కేసులో నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయిన‌ట్లు స‌మాచారం. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,…

    Continue Reading

  • త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం సంచ‌ల‌నం

    త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం సంచ‌ల‌నం

    ప్ర‌జాస్వామ్య ప్రాధాన్య‌త‌పై ప్ర‌సంగం చెన్నై : త‌మిళ‌నాడు శాస‌న స‌భ‌లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ త‌న‌కు మాట్లాడ‌టం రాదంటూ విప‌క్షాలు చేసిన కామెంట్స్ కు బిగ్ షాక్ ఇచ్చేలా తన‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు టీవీకే పార్టీ చీఫ్‌, ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, త‌దిత‌ర పార్టీల నాయ‌కుల‌కు కోలుకోలేని రీతిలో సమాధానం ఇచ్చారు. ఆయ‌న త‌న స్టైల్ లో ప్ర‌సంగం చేశారు. ప్ర‌జాస్వామ్యం…

    Continue Reading

  • అయోధ్య విరాళాల కేసులో 150 మంది అనుమానితులు

    అయోధ్య విరాళాల కేసులో 150 మంది అనుమానితులు

    25 మందిపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌న్న సిట్ ఉత్త‌ర ప్ర‌దేశ్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది అయోధ్య లోని రామ మందిరం నిర్మాణం. అప్ప‌ట్లో అద్వానీ సార‌థ్యంలో రామ మందిరం కోసం ర్యాలీ చేప‌ట్టారు దేశ వ్యాప్తంగా ఆనాడే దాదాపు రూ. 1400 కోట్లు పోగు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వీటికి సంబంధించి లెక్కా ప‌త్రం లేకుండా పోయింది. తాజాగా అయోధ్య మందిర నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంద‌ని గ‌తంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.…

    Continue Reading

  • టీఎంసీ చైర్ ప‌ర్స‌న్ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ తొల‌గింపు

    టీఎంసీ చైర్ ప‌ర్స‌న్ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ తొల‌గింపు

    తదుపరి టీఎంసీ చైర్‌పర్సన్‌గా అరూప్ రాయ్ కోల్ క‌తా : టీఎంసీ పార్టీ ఫౌండ‌ర్ , చైర్ ప‌ర్స‌న్ గా ఉన్న మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది. త‌న‌ను పార్టీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు తిరుగుబాటు టీఎంసీ నేత రితాబ్రత బెనర్జీ .అరూప్ రాయ్ తదుపరి టీఎంసీ చైర్‌పర్సన్‌గా ఉంటారని ప్ర‌క‌టించారు. ఆర్థిక అవకతవకలను పరిశీలించడానికి, పార్టీ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయడానికి ఒక ప్రత్యేక ఆడిటర్‌ను నియమించాలని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports