Category: DEVOTIONAL
DEVOTIONAL
-

శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్పది
కీలక వ్యాఖ్యలు చేసిన డా. చక్రవర్తి రంగనాథన్ తిరుపతి : శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికత, తాత్వికతతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని డా. చక్రవర్తి రంగనాథన్ కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్తానం పాలకమండలి (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో మూడు రోజుల పాటు అవతార మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామానుజాచార్యులు భక్తి మార్గాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన మహానుభావుడని ప్రశంసించారు. ఆయన బోధనలు దేశ వ్యాప్తంగా విస్తరించాయని…
-

ఘనంగా శ్రీ అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 27వ తేదీన రథోత్సవం నిర్వహణ తిరుపతి : నారాయణవనం శ్రీ మరగదవల్లీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 22న సింహ వాహనంపై దర్శనం ఇచ్చారు. 23న హంస వాహనం, 24న శేష వాహనం, 25న నంది వాహనం,…
-

పవన్ కళ్యాణ్ కోసం మంత్రి దుర్గేష్ పూజలు
ఆయన ఆరోగ్య పరంగా త్వరగా కోలుకోవాలి అమరావతి : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల ఈ మధ్యన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నీరసంగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తక్షణమే తనకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఇంకొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్…
-

శ్రీవారి సేవ చేయడం పూర్వ జన్మ సుకృతం
తిరుమల తిరుపతి దేవస్తానం ఈవో రవిచంద్ర తిరుపతి : తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టిటిడి ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డా. ఎ. శరత్, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు…
-

ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు
భారీ ఎత్తున హాజరైన టీడీపీ కార్యకర్తలు శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘఘనంగా వేడుకలు చేపట్టారు. పలువురు నేతలు కేక్ లు కోసి స్వీట్లు పంపిణీ చేస్తే మరికొందరు ఆయా ఆస్పత్రులలో రోగులకు పండ్లు అందజేశారు. ఈ సందర్బంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు చేపట్టారు.…
-

సీఎం జన్మదినం టీటీడీ అన్న ప్రసాదానికి విరాళం
రూ. 44 లక్షలు ఇచ్చిన భాష్యం విద్యా సంస్థలు తిరుమల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20. ఆయన బర్త్ డే సందర్బంగా ఇవాళ తిరుమలలోని అన్న ప్రసాదానికి రూ.44 లక్షల విరాళం ఇచ్చారు ప్రముఖ విద్యాసంస్థ భాష్యం. గుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బి. రామకృష్ణ తిరుమలలో ఒక్కరోజు శ్రీ వారి అన్నప్రసాద వితరణ కోసం భారీ విరాళంగా అందించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని టీటీడీ…
-

సింహాచలంలో ఘనంగా చందనోత్సవం
దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం విశాఖపట్నం జిల్లా : విశాఖ జిల్లాలోని పేరు పొందిన సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి చందనోత్సవం ఇవాళ అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గత ఏడాది లక్షా 25 వేల మంది భక్తులు దర్శించు కోగా ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శనాలు సాఫీగా జరిగేలా అధికారులు,…
-

ధర్మ బద్దమైన జీవన విధానం అత్యంత అవసరం
స్పష్టం చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు తిరుపతి : ధర్మ బద్ధమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగత శాంతి, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు. ప్రతి ఒక్కరూ సత్యం, దయ, క్షమ వంటి విలువలను ఆచరిస్తూ జీవించడమే నిజమైన భగవద్భక్తి అని పిలుపునిచ్చారు. చాగంటి వారి ఉపన్యాసాన్ని వినేందుకు విచ్చేసిన భక్తులతో మహతి కళాక్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశాలు శ్రోతలను ఆలోచనలో ముంచెత్తి, భక్తి భావాన్ని పెంపొందించాయి.…
-

ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేయాలి
కీలక ప్రకటన చేసిన చంద్రబాబు అమరావతి : ఏపీని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. దేవాలయాల సమీప ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఆలయాల అభివృద్ది, వసతి కల్పనకు సంబంధించి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ లను రూపొందించచాలని ఆదేశించారు ఉన్నతాధికారులను. ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని అన్నారు. . అన్ని దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగవ్వాలని పేర్కొన్నారు సీఎం. ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి…
-

తిరుమల తరహాలో అన్న ప్రసాద వితరణ చేపట్టాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 111 దేవాలయాల్లో అన్న ప్రసాదాన్ని అందిస్తుంటే… 65 దేవాలయాల్లో నిత్యాన్నదానం అందిస్తున్నాం అన్నారు సీఎం. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్న ప్రసాదం అందించాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దేవాలయాల్లో రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందుతోందన్నారు. దీని కోసం ఏడాదికి రూ. 157.85…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











