ఉపాధి హామీ ప‌థ‌కాన్ని య‌థాత‌థంగా అమ‌లు చేయ‌లి

శాస‌న స‌భ‌లో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కేంద్రం మార్చ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శాస‌న స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో…

కేసీఆర్ ను క‌స‌బ్ తో పోల్చ‌డంపై క‌విత క‌న్నెర్ర‌

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీరియ‌స్ హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చిన నాయ‌కుడిగా పేరు పొందిన త‌న తండ్రి, మాజీ…

రాజ ముద్ర‌తో రైతుల‌కు పాసుపుస్త‌కాలు

పంపిణీకి శ్రీ‌కారం చుట్టామ‌న్న చంద్ర‌బాబు అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా రైతుల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల‌కు రాజ ముద్ర‌తో…

ఈసీ ఈవీఎం స‌ర్వేపై ప్రియాంక్ ఖ‌ర్గే ఫైర్

గణాంకాల పరంగా బలహీనమైనద‌ని ఆగ్ర‌హం బెంగళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న ఎన్నిక‌ల సంఘం నిర్వాకంపై మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఖ‌ర్గే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల సంఘం చేపట్టిన ఈవీఎం…

బ‌ళ్లారి హింస్మాత్మ‌క ఘ‌ట‌న‌లో 11 మందిపై కేసు

ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ‌రాములుపై క‌ర్ణాట‌క : బ‌ళ్లారి లో చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. వాల్మీకికి సంబంధించి బ్యాన‌ర్ల ఏర్పాటు పై గంగావ‌తి ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, బ‌ళ్లారి…

రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారాలు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ స‌విత‌ శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. జగన్ అయిదేళ్ల అసమర్థ,…

11వ తేదీ నుంచి కైట్ ఫెస్టివ‌ల్

ముస్తాబైన హైద‌రాబాద్ చెరువులు హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌కు గురైన చెరువులు ఇప్పుడు కొత్త రూపు సంత‌రించుకున్నాయి హైడ్రా కార‌ణంగా.ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జ‌రిగే కైట్ ఫెస్టివ‌ల్‌కు వేదిక‌లైన చెరువులు ఆక్ర‌మ‌ణ‌లు వ‌దిలించుకుని.. విస్త‌ర‌ణ‌కు నోచుకున్నాయి.…

గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన సీఎం రేవంత్ రెడ్డి

ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి న్యూ ఇయ‌ర్ విషెస్ హైద‌రాబాద్ : 2026 నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ను దేవ్ వ‌ర్మ‌తో పాటు రాష్ట్ర ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈసంద‌ర్బంగా గ‌వ‌ర్న‌ర్ కు,…

గిఫ్టులు వ‌ద్దు విద్యార్థుల‌కు ఇవ్వండి

ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్ పి. రాజ‌బాబు అమ‌రావ‌తి : ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్ పి. రాజ‌బాబు సంచ‌ల‌నంగా మారారు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్బంగా త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌ముఖులు, ఉద్యోగులు, వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌లకు కీల‌క సూచ‌న‌లు చేశారు. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన…

కొత్త‌గా ఏపీలో 1500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

ఏర్పాటు చేయాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం అమ‌రావ‌తి : కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు కొత్త‌గా 1,500 విద్యుత్ బ‌స్సుల‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. బ‌స్సుల కోసం మ‌ద్ద‌తుగా ఛార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు…