పోలింగ్ కు ముందే ఓటమిని ఒప్పుకున్న సీఎం
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని సీఎం రేవంత్ రెడ్డి ముందే ఒప్పుకున్నారని, అందుకే ఈ ఎన్నిక రెఫరెండం కాదంటూ ప్రకటించాడని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్…
కారుకు ఓటేయండి కాంగ్రెస్ కు బుద్ది చెప్పండి
పిలుపునిచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు రంగారెడ్డి జిల్లా : అడ్డగోలు హామీలతో నాలున్నర కోట్ల ప్రజానీకం చెవుల్లో పూలు పెట్టి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ది చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు మాజీ మంత్రి…
జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్స్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిందన్నారు. జూబ్లీహిల్స్లో ఉండే 4 లక్షల ప్రజల భవిష్యత్ కాదు నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్పై ఆధారపడి ఉంటుందన్నారు.…
హైడ్రాకు బాసటగా ప్రజల ప్రదర్శనలు
చెరువును కాపాడినందుకు ధన్యవాదాలు హైదరాబాద్ : తమ చెరువును కాపాడారంటూ కొన్ని కాలనీల ప్రజలు, తమకు వరద ముప్పు తప్పించారని మరి కొన్ని కాలనీల నివాసితులు హైడ్రాకు శుక్రవారం అభినందనలు తెలిపారు. భవిష్యత్ తరాలకు బాటలు వేస్తున్న హైడ్రాకు పలు కాలనీల…
సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్ పాకులాట
రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్ :- తెలంగాణ ప్రజలకు చెందిన కోట్లాది రూపాయిలను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాగంటి సునీత సెంటిమెంట్ను ప్రజలపై ప్రయోగించి పబ్బం గడుపు కోవడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్,…
ప్రైవేట్ కాలేజీలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
తమాషాలు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ ఫైర్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సర్కార్ తో ఆటలాడు…
ఏపీలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం
ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ కు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మనం ప్రయాణం చేసే…
భారతీయ ఆత్మ గీతం వందేమాతరం
చిత్తూరు జిల్లా పోలీసుల ఆలాపన చిత్తూరు జిల్లా : జాతీయ గీతం వందే మాతరం రచించి నేటికి 150 ఏళ్లవుతున్న సందర్బంగా చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గీతాన్ని ఆలాపించారు. దేశం పట్ల…
అజహరుద్దీన్ కు కోడ్ వర్తించదా..?
మాజీ ఎంపీ వినోద్ కుమార్ కామెంట్స్ హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.బీఆర్ఎస్కు ఓటేస్తే జూబ్లీహిల్స్కు రానని మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ చెప్పడం న్నికల కోడ్ కిందకు రాదా అని ప్రశ్నించారు.…
ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
17.65 లక్షల మంది పాల్గొన్నారన్న షర్మిల అమరావతి : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయనను ఏకంగా ఓట్ల దొంగ అంటూ మండిపడ్డారు. బీజేపీ, హిందూ సంస్థల…
















