రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి తన నోటి నుంచి…
కేంద్ర సర్కార్ పై సీఐటీయూ యుద్దం
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మె అమరావతి : మాజీ ఎంపీ తపన్ కుమార్ సేన్ నిప్పులు చెరిగారు. దేశంలోని బీజేపీ మోదీ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సేన్ మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ…
అమెరికాకు పెరుగుతున్న పెట్టుబడులు
ఆశాభావం వ్యక్తం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా : నూతన సంవత్సరం సందర్బంగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ…
116 ఎకరాలకు మిగిలిన 160 ఎకరాల చెరువు
కబ్జాల పర్వాన్ని చెబెతున్న శాటిలైట్ చిత్రాలు హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుంది. మాధాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎకరాలు కబ్జాలకు గురైంది. కొండలను తవ్వుతూ భవంతులు నిర్మించిన వారికి…
దూకుడు పెంచిన హైడ్రా కమిషనర్
ప్రగతి నగర్ చెరువులో ప్రత్యామ్నాయం హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కులకు షాక్ ఇస్తోంది. అంతే కాదు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కబ్జాలకు పాల్పడిన వారిపై ఉక్కు పాద మోపింది. ఇదే సమయంలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి…
తెలంగాణ సర్కార్ కు కేటీఆర్ వార్నింగ్
వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ…
బెదిరింపులకు పాల్పడితే ఇక జైలుకే
ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 18 నెలలో కాలంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై…
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమాగం
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఆత్మీయ…
కృష్ణానగర్ ను మునుగకుండా కాపాడండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హైదరాబాద్ : అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. తక్షణమే పరిష్కరించాలని కోరారు. తనపై నమ్మకం పెట్టుకుని గెలిపించారని, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత తనపై…
హైడ్రా ప్రజావాణిలో 44 ఫిర్యాదులు
ఉక్కుపాదం మోపుతామన్న కమిషనర్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాలయంలో ప్రజా వాణి నిర్వహించారు. మొత్తం బాధితుల నుంచి 44 దరఖాస్తులు వచ్చాయి. ఇంటి ముందు ఖాళీ జాగా కాదు కదా రోడ్డును కూడా వదలకుండా…
















