జీవితంలో ఎదిగేందుకు దగ్గరి దారులు లేవు
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : విద్య ఒక్కటే జీవితంలో పైకి ఎదిగేందుకు దోహద పడుతుందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా లోని భామిని మోడల్ స్కూల్ లో…
ఆదిలాబాద్ ను ఆదుకుంటాం అగ్రస్థానంలో నిలబెడతాం
సంచలన ప్రకటన చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అత్యంత వెనుకబాటుకు గురైన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాలలో టాప్ లో నిలబెడతామన్నారు. జిల్లాకు విశ్వ విద్యాలయం…
జగన్ దుష్ప్రచారం కొల్లు రవీంద్ర ఆగ్రహం
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా..?విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర. నాలుగు గోడల మధ్య మాట్లాడితే తనను నాయకుడని ఎలా జనం భావిస్తారని అన్నారు.…
జగన్ కూలిస్తే మేం నిర్మిస్తున్నాం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ, సత్యసాయి జిల్లా : జగన్ రెడ్డి కూలిస్తే తాము నిర్మిస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సవిత. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో…
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించిన పవన్ అమరావతి : రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో చిత్తూరు…
నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేయాలి
పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంపీ హరీష్ బాలయోగి ఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా పలు సమస్యలను ఏకరువు పెట్టారు ఎంపీ హరీష్ బాలయోగి. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువతకు నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు, వేగంగా మారుతున్న నేటి…
జగన్ దమ్ముంటే బహిరంగ చర్చకు రా
సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలలో, ప్రత్యేకించి రైతులలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.…
ప్రజా పాలనలో 60 వేల ఉద్యోగాల భర్తీ
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎంతో మంది త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు, ఆందోళనలు చేపట్టినందు వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రత్యేకించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి…
ప్రత్యేకంగా ట్రిబ్యూనల్ ఏర్పాటు చేస్తాం
ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న భూ సంబంధిత సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో…
రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత,…
















